Sunday, May 5, 2024

పృథ్వీ షా ఔట్.. ధావన్ అర్థశతకం

- Advertisement -
- Advertisement -

IPL 2021: Shikhar Dhawan hits 50 against PBKS

ముంబై: ఐపిఎల్‌ 14లో భాగంగా వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ పృథ్వీ షా(32), అర్షదీప్ బౌలింగ్ గేల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. పంజాబ్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి శుభారంభం దక్కింది. పృథ్వీ షా ఔటైనా మరో ఓపెనర్ శిఖర్ ధావన్ అర్థశతకం బాదాడు. దీంతో ఢిల్లీ జట్టు 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది. క్రీజులో ధావన్(58), స్టీవ్ స్మిత్(08)లు ఉన్నారు.

IPL 2021: Shikhar Dhawan hits 50 against PBKS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News