Saturday, May 11, 2024

IPL 2023: ఉత్కంఠ పోరులో చెన్నైపై పంజాబ్ గెలుపు..

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌ 2023లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై పంజాబ్ గెలుపొందింది. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ చివరి బంతికి విజయం సాధించింది.

పంజాబ్ బ్యాట్స్ మెన్లలో ప్రభుసిమ్రాన్(42), శిఖర్ ధావన్(28), లివింగ్ స్టన్(40), సామ్ కరన్(29), జితేశ్ శర్మ(21) సికిందర్ జా(13 నాటౌట్)లు రాణించడంతో పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు 201 పరుగులు చేసింది. దీంతో పంజాబ్, చెన్నైపై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News