Sunday, May 5, 2024

సన్‌రైజర్స్‌ లక్ష్యం 150

- Advertisement -
- Advertisement -

IPL 2021 :Sunrisers target 150

 

స్కోర్: ఐపిఎల్‌ 2021‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. మాక్స్‌వెల్‌ అర్ధశతకానికి తోడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(33: 29 బంతుల్లో 4ఫోర్లు) రాణించడంతో బెంగళూరు గౌరవప్రదమైన స్కోరు చేసింది. దేవదత్‌ పడిక్కల్‌(11), శాబాజ్‌ అహ్మద్‌(14), ఏబీ డివిలియర్స్‌(1), వాషింగ్టన్‌ సుందర్‌(8) తీవ్రంగా నిరాశపరిచారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో హోల్డర్‌ మూడు వికెట్లు తీశాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News