Saturday, May 4, 2024

జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి, బండ ప్రకాష్, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా తన సీట్లో ఆశీనులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News