Friday, May 3, 2024

చెన్నై టెస్టులో జో రూట్ శతకం

- Advertisement -
- Advertisement -

Joe Root Slams 20th Test Century

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అదరగొడుతున్నాడు. తన వందో టెస్టుల్లో శతకం పూర్తి చేశాడు. తన టెస్టు కెరీర్ లో 20వ శతకం. టెస్టు క్రికెట్ చరిత్రలో 98,99,100వ మ్యాచుల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రూట్ చరిత్ర సృష్టించాడు. 164 బంతుల్లో జోరూట్ వంద పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో రూట్, సిబ్లీ నిలకడగా ఆడుతున్నారు. భారత్ బౌలర్లలో అశ్విన్, భుమ్రా చెరో ఒక వికెట్ తీశారు. ఇప్పటివరకు 9మంది ఆటగాళ్లు తమ వందో టెస్టులో సెంచరీ సాధించారు.

Joe Root Slams 20th Test Century

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News