Friday, May 3, 2024

కొండా లక్ష్మణ్ తొలితరం ఉద్యమ నాయకుడు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన తొలి తరం ఉద్యమ నాయకుడని, తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక ఉద్యమాల్లో క్రియాశీలకంగా నిలిచారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితం భావి తరాలకు ఆదర్శనీయం బాపూజీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే పరమావధిగా, తన జీవిత కాలం అంతా ప్రజల కోసమే పరితపించారని హరీష్ ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News