Saturday, April 27, 2024

కంటోన్మెంట్ లో రోడ్ల మూసివేతపై కేంద్ర మంత్రులకు కెటిఆర్ ట్వీట్..

- Advertisement -
- Advertisement -

KTR Tweet on Cantonment Roads Issue

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రహదారుల మూసివేతపై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు కేంద్రాన్ని ప్రశ్నించారు. శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించిన కెటిఆర్.. అక్రమంగా రోడ్ల మూసివేతపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారన్నారు.స్థానిక మిలటరీ సంస్థ నిబంధనల ఉల్లంఘనను కేంద్రం ఎందుకు అడ్డుకోలేకపోతోంది? అని ప్రశ్నించారు. రోడ్డు మూసివేతపై కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిషన్ రెడ్డిలకు కెటిఆర్ ట్వీట్ చేశారు.

KTR Tweet on Cantonment Roads Issue

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News