Tuesday, May 7, 2024

ధరణితో నిమిషాల్లో మ్యుటేషన్లు: వివేకానంద

- Advertisement -
- Advertisement -

Land records more developed with Dharani portal

 

హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమాన్ని సిఎంకెసిఆర్ జోడెద్దుల్లా చూస్తున్నారని ఎంఎల్‌ఎ వివేకానంద తెలిపారు. శాసన సభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా వివేకానంద మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్ ద్వారా నిమిషాల్లో మ్యుటేషన్లు జరుగుతున్నాయని, ధరణి పోర్టల్ పట్ల రైతు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని, టిఎస్‌బిపాస్ ద్వారా భవన నిర్మాణాలకు త్వరితగతిన అనుమతులు ఇచ్చామని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News