Wednesday, May 1, 2024

మధ్యప్రదేశ్‌లోని మూడు నగరాల్లో లాక్‌డౌన్

- Advertisement -
- Advertisement -

Lockdown in three cities in Madhya Pradesh

భోపాల్: కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని మూడు నగరాల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు చేశారు. భోపాల్, ఇండోర్, జబల్ పూర్ తదితర నగరాల్లో ప్రతి ఆదివారం లాక్ డౌన్ విధిస్తున్నట్లు శివరాజ్ సింగ్ సర్కార్ ప్రకటించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆయానగరాలు నిర్మానుష్యంగామారాయి. దుకాణాలు సైతం తెరుచుకోలేదు. అయితే నిత్యవసర వస్తువులు, సేవలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ నెలాఖరు వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.

Lockdown in three cities in Madhya Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News