- Advertisement -
హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్ వాయిదా వేసుకున్న సినిమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తిరుగి షూటింగ్స్ ప్రారంభిస్తున్నాయి. వీటితో కొత్త చిత్రాలు కూడా సెట్స్ పైకి వెళ్తున్నాయి. తాజాగా, మహాసముద్రం మూవీ కూడా సెట్స్ పైకి వెళ్లింది. సోమవారం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీని ఆర్ఎక్స్ 100 ఫేం డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. శర్వానంద్, సిద్దార్థ్, అదితీరావు హైదరి, అనూ ఎమ్మాన్యుయేల్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
Mahasamudram Movie Shoot begins
- Advertisement -