Wednesday, May 15, 2024

థ్రిల్ సిటీని సందర్శించిన మంత్రులు

- Advertisement -
- Advertisement -

Minister Talasani, Srinivas Goud visiting Thrill City

 

పివి మార్గ్‌లోని థ్రిల్ సిటీలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, వి.శ్రీనివాస్‌గౌడ్ తదితరులు

మనతెలంగాణ/ హైదరాబాద్: నగరంలోని పివిమార్గ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన థ్రిల్ సిటీని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సందర్శించారు. బుధవారం పివిమార్గ్‌లోని థ్రిల్ సిటీని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్‌రాజుతో కలిసి వారు సందర్శించి.. సందడి చేశారు. వారి వెంట తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త, ఎండి మనోహర్, మహబుబ్‌నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్‌లు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News