Friday, May 10, 2024

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్: హైదరాబాద్‌లోని సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో ఖేడ్ ఎమ్మెల్యే వ్యక్తిగత సహయకుడు శంకర్ తల్లి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి సోమవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులను కోరారు. ఆయన వెంట తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News