- Advertisement -
హైదరాబాద్: వీరజవాన్ మహేష్కు ఎంఎల్సి కల్వకుంట్ల కవిత, మంత్రి కెటిఆర్ సంతాపం తెలిపారు. మహేష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మహేష్ త్యాగం మరువలేనిదని కవిత పేర్కొన్నారు. మహేష్తో వీరమరణం పొందిన సైనికులకు జోహార్లు తెలిపారు. జమ్ము కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో నిజామాబాద్ ముద్దు బిడ్డ ర్యాడా మహేష్ వీరమరణం పొందాడు.
- Advertisement -