- Advertisement -
హైదరాబాద్: ఉద్యోగులకు కేంద్రం చేసిందేమీ లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణను దేశంలోనే అగ్ర స్థానంలో నిలపడానికి సిఎం కెసిఆర్ ప్రతి క్షణం శ్రమిస్తున్నారని, వరంగల్ జిల్లాకు బిజెపి అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -