Sunday, April 28, 2024

విహబ్ రోల్ మోడల్‌గా నిలిచింది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Twelve injured as clashes erupt in Bhainsa

 

హైదరాబాద్: మూడేండ్ల కిందట ప్రారంభమైన విహబ్ రోల్ మోడల్‌గా నిలిచిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఐటిసి కాకతీయలో అప్‌సర్జ్ పేరుతో ప్రీ ఇంక్యూబేషన్ కార్యక్రమం జరిగింది. ఆస్ట్రేలియా భాగస్వామ్యంతో ఆప్‌సర్జ్‌ను విహబ్ నిర్వహిస్తోంది. ఈ సదర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. విహాబ్‌తో మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సహం లభిస్తోందని, ప్రతిభ ఉన్న మహిళా పారిశ్రామిక వేత్తలకు చేయూతనిస్తున్నామని, గతంలో విహబ్ ద్వారా గుజరాత్, కశ్మీర్ రాష్ట్రాలతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్నామని, ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వంతో భాగస్వామ్యమవుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్, ఆస్ట్రేలియా హైకమిషనర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News