Wednesday, May 15, 2024

బహుమతుల వేలంలో వచ్చిన నిధులు నమామి గంగకు

- Advertisement -
- Advertisement -

Modi urges people to take part in e-auction of gifts received by him

వేలంలో ప్రజలు పాల్గొనాలని ప్రధాని మోడీ పిలుపు

న్యూఢిల్లీ : గత కొన్నేళ్లుగా తనకు వచ్చిన బహుమతులు, మెమెంటోల వేలంలో ప్రజలు పాల్గొనాలని, దీని ద్వారా వచ్చిన నిధులు గంగానదీ ప్రక్షాలనకు, సంరక్షణకు చేపట్టిన నమామి గంగ ప్రాజెక్టుకు వినియోగించడమౌతుందని ప్రధాని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఒలింపిక్, పారా ఒలింపిక్‌లో భారత్ క్రీడాకారులకు వచ్చిన క్రీడాసామగ్రి, బహుమతులు వేలం వేస్తున్నట్టు చెప్పారు. క్రీష్ణానగర్, ఎస్‌ఎల్ యతిరాజ్ బ్యాట్లు, నీరజ్ చోప్రా జావెలిన్, లవ్లీనా బోర్గోహైన్‌కు చెందిన గ్లోవ్స్, తదితర మెమెంటోలు ఈ వేలంలో ఆకట్టుకుంటున్నట్టు చెప్పారు. తనకు వచ్చిన మెమెంటోలతోపాటు ఒలింపిక్ క్రీడాకారులకు వచ్చిన ప్రత్యేక మెమెంటోలు కూడా కేంద్ర సాంస్కృతిక శాఖ వేలం వేస్తుందని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News