Sunday, April 28, 2024

గంగానదిలో కుప్పలు తెప్పలుగా మృతదేహాలు

- Advertisement -
- Advertisement -

More dead bodies found in Ganga river

 

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ జిల్లా దేవరఖ్ ఘాట్ వద్ద మృతదేహాలు కుప్పలు తెప్పలుగా కనిపించాయి. కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలను ఇసుకలో పాతిపెడుతున్నారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వాధికారులు మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వడంలేదు. శ్మశాన వాటికల్లో ఖాళీ లేకపోవడంతో పాటు అంత్యక్రియలకు ఖర్చు పెరగటం వల్ల మృతదేహాలను నదిలో పూడ్చి పెడుతున్నారని స్థానికులు తెలిపారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మృతదేహాలను పూడ్చి పెట్టడాన్ని జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News