Tuesday, April 30, 2024

సూర్యకుమార్ ఔట్… ముంబయి ఇండియన్స్ 80/2

- Advertisement -
- Advertisement -

Mumbai indians loss two wickets

చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా చిదంబరం స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 11 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 80 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ 32 పరుగులు చేసి విజయ్ శంకర్ బౌలింగ్‌లో విరాట్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ పది పరుగులు చేసి విజయ్ శంకర్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో క్వింటన్ డికాక్(28), ఇషాన్ కిషన్(04) బ్యాటింగ్ చేస్తున్నారు. తొలి వికెట్‌పై రోహిత్-డికాక్ 55 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News