Friday, May 3, 2024

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ్ శ్రీ గణేశ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికకు కాంగ్రెస్ తన అభ్యర్థిగా నారాయణ్ శ్రీ గణేశ్ ను ప్రకటించింది. ఆయన ఇటీవల బిజెపి పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణ్ శ్రీగణేశ్ రెండో స్థానంలో నిలిచారు. బిఆర్ఎస్ ఎంఎల్ఏ లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరుగబోతున్నది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక మే 13న జరుగనున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News