Home Search
ఆఫ్రికా - search results
If you're not happy with the results, please do another search
బాల్యాన్ని మింగేస్తున్న కేన్సర్
ఒకప్పుడు గొప్పింట్లో కనిపించే ‘కేన్సర్’ భూతం, ఇప్పుడు పేద ధనిక తేడా లేకుండా బాల్యాన్ని కూడా మింగేస్తోంది. లుకేమియా, మెదడు కేన్సర్, లింఫోమా, న్యూరోబ్లాస్టోమా, విల్మ్స్ ట్యూ మర్ వంటి కేన్సర్లు చిన్నారులను...
మైదానంలో వెక్కివెక్కి ఏడ్చిన ఫుట్బాల్ దిగ్గజం రొనాల్డో
ఖతార్: ఫిఫా వరల్డ్ కప్ లో సాకర్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో కెప్టెన్సీలోని పోర్చుగల్ పోరాటం ముగిసింది. శనివారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో మొరాకో 1-0 తో పోర్చుగల్ ను ఓడించింది....
ఈసారి కరోనాను మించిన మహమ్మారి ‘డిసీజ్ఎక్స్’ ?
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి 66 లక్షల మంది ప్రాణాలు బలిగొన్న విషయం తెలిసిందే. దానికి విరుగుడు వ్యాక్సిన్ కనుగొనడంతో కొవిడ్-19 కోరల నుంచి ప్రజానీకం చాలా వరకు బయటపడింది. అయితే రాబోయే...
మానవ హక్కుల బోనులో భారత్!
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ గల దేశాధినేతగా మరోసారి ఓ అనధికార సర్వేలో ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. ప్రపంచ సంపాదనలో మూడింట రెండు వంతులకు పైగా ఉన్న జి 20 దేశాల కూటమికి...
మెగా సంగ్రామానికి సర్వం సిద్ధం
మెగా సంగ్రామానికి సర్వం సిద్ధం
నేటి నుంచి ఫుట్బాల్ ప్రపంచకప్
తొలి మ్యాచ్లో ఖతార్తో ఈక్వెడార్ ఢీ
ఖతార్: ప్రపంచంలోనే అత్యంత జనాదారణ క్రీడగా పేరున్న ఫుట్బాల్ మెగా సంగ్రామానికి ఆదివారం తెరలేవనుంది. ఏడారి దేశం దోహా...
జన విస్ఫోటనం
ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకొన్నది. పదేళ్ళ కాలంలో వంద కోట్లు పెరిగింది. ఒక్క భారత దేశంలోనే 17.7 కోట్ల మంది అధికంగా వచ్చి చేరారు. జనాభా పెరుగుదల కేవలం ఆసియా, ఆఫ్రికా...
పురుషుల్లో భారీగా తగ్గ్గుతున్న వీర్యకణాల సంఖ్య
న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో గత కొన్నేళ్లుగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు శాస్త్రజ్ఞులు గుర్తించారు. వీర్యకణాలు సంతానోత్పత్తికి, పురుషుల ఆరోగ్యానికి సంకేతాలే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు, వృషణాల...
సరస్సులో కూలిన టాంజానియా విమానం
డోడోమా: టాంజానియా విమానం ఒకటి ఆదివారం ఉదయం విక్టోరియా సరస్సులో కూలిపోయింది. ఆ విమానంలో 40 మంది ప్రయాణించారు. కాగా వారిలో 26 మందిని కాపాడారు. ఆ విమానం బుకోబా విమానాశ్రయానికి వెలుతుండగా...
వాతావరణంపై సమష్టి ఎప్పుడు?
2022 ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాప్ 27), నవంబర్ 6 నుండి 18 వరకు ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేక్లో నేడు ప్రారంభం అవుతున్నది. పారిస్ ఒప్పందం ప్రకారం ప్రపంచ సామూహిక వాతావరణ...
బ్రెజిల్లో వామపక్ష విజయం
అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన హోరాహోరీ ఎన్నికల్లో బ్రెజిల్ నూతన అధ్యక్షుడు గా వర్కర్స్ పార్టీ నేత లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా(77) ఎన్నిక కావడం అక్కడ కొత్త చరిత్రను సృష్టించింది....
మిలిటెంట్ల టూల్కిట్లో కీలక ఆయుధంగా సోషల్ మీడియా
ఐరాస భద్రతామండలి సమావేశంలో భారత్ వెల్లడి
న్యూఢిల్లీ : మానవాళికి ఉగ్రవాద ముప్పు పెరుగుతోందని, ఇది మరింత విస్తరిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఐక్యరాజ్యసమితి భద్రతా...
బ్రిటన్కు ‘భారతీయ’ ప్రధాని!
సంపాదకీయం: నెలన్నర క్రితం లక్షానికి చేరువగా వెళ్లి జారిపోయిన రిషి సునక్ ఇప్పుడు అవలీలగా దానిని ఛేదించి బ్రిటన్ ప్రధాని కావడం గొప్ప విషయమే. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, మరొక ఆశావహి...
దేశ రక్షణలో దీసా స్థావరం కీలకంగా మారుతుంది : మోడీ
న్యూఢిల్లీ : భారత్-పాక్ సరిహద్దులకు సమీపం లోని దీసా వద్ద త్వరలో ఏర్పాటు కానున్న వాయుసేన స్థావరం దేశ రక్షణలో కీలకంగా మారుతుందని ప్రధాని మోడీ అన్నారు. ఆయన బుధవారం గుజరాత్ లోని...
హర్యానా దగ్గు మందు ఉత్పత్తి నిలిపివేతకు ఆదేశాలు
సంచలనం కలిగించిన గాంబియా చిన్నారుల మృతి
దగ్గు తయారీ కేంద్రంలో 12 లోపాల గుర్తింపు
నవంబర్ 14 లోగా వివరణ ఇవ్వాలని మైడెన్ సంస్థకు నోటీసులు
చండీగఢ్ : దగ్గు, జలుబు నివారణకు సిరప్లు...
దగ్గు మందు కలవరం
రెండు అంశాలపై అస్పష్టత
న్యూఢిల్లీ : ఆఫ్రికా దేశం గాంబియాలో దగ్గుమందు కలకలం భారతదేశంలోని ఔషధ పరిశ్రమంలో కలవరానికి దారితీసింది. భారత్కు చెందిన మైడెన్ ఔషధ సంస్థ ఉత్పత్తి అయిన సిరప్ గాంబియాలో 66...
‘టార్గెట్’ 2024
వచ్చే పార్లమెంట్ ఎన్నికలే మా లక్షం
అందుకే టిఆర్ఎస్ను బిఆర్ఎస్గా మార్చాం లోక్సభ ఎన్నికల నాటికి జాతీయ పార్టీగా
బలపడుతుంది మహారాష్ట్ర, కర్నాటకలో మాకు సానుకూల పరిస్థితులు కన్నడనాట జెడిఎస్తో
కలిసి పనిచేస్తాం...
పదేళ్లుగా ఫ్యాక్టరీ ఉంది.. అయినా మాకు ఈ విషయం తెలియదు
నాసిరకం దగ్గు సిరప్ తయారీపై స్థానికుల ఆశ్చర్యం
సోనిపట్: ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారుల మృతికి కారణమైన నాసిరకం దగ్గు సిరప్ను ఎగుమతి చేసింది హర్యానాలోని సోనిపట్ ప్రాంతానికి చెందిన ఓ...
ముంబైలో ఐవీడీ తయారీ కేంద్రం ప్రారంభించిన లార్డ్స్మెడ్
ముంబై: లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ విభాగం లార్డ్స్ మెడ్ తమ ఐవీడీ తయారీ కేంద్రంను ముంబై సమీపంలోని వాసై వద్ద ప్రారంభించింది. ఈ సదుపాయం 20వేల చదరపు అడుగుల...
66మంది చిన్నారుల మృతి.. భారత్ సిరప్ కంపెనీపై డబ్లుహెచ్ఒ అలర్ట్
జెనీవా: ఆఫ్రికా దేశమైన గాంబియాలో దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కోసం వాడే సిరప్లు వినియోగించి 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. భారత్లో ఓ కంపెనీ తయారు చేసిన సిరప్ల వల్లే...
వైద్యశాస్త్రంలో స్వాంటె పాబోకు 2022 నోబెల్ బహుమతి
స్టాక్హోం : వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను స్వీడిష్ జన్యుశాస్త్రవేత్త స్వాంటె పాబోను ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం 2022 వరించింది. మానవ పరిణామక్రమంతోపాటు అంతరించిపోయిన హోమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు...