Home Search
ఇన్వెస్టర్ల - search results
If you're not happy with the results, please do another search
సెన్సెక్స్ 383 పాయింట్ల నష్టం
ముంబై : ఈ వారంలో రెండో రోజు మంగళవారం స్టాక్మార్కెట్ భారీగా పతనమైంది. సెన్సెక్స్ 383 పాయింట్ల నష్టంతో 57,300 వద్ద, నిఫ్టీ 114 పాయింట్లు పతనమై 17,092 వద్ద ముగిశాయి. టాటా...
మార్కెట్లు జంప్
రష్యా-ఉక్రెయిన్ శాంతి ఆశలతో పుంజుకున్న మార్కెట్లు
ముంబై : ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి రష్యా తన దళాలను వెనక్కి తీసుకుందనే వార్తలతో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరపడంతో మార్కెట్లు జంప్ చేశాయి. సోమవారం ఎంత...
7లక్షల కోట్లు ఆవిరి
1024 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు
రూ.7 లక్షల కోట్లు ఆవిరి..
గత మూడు రోజుల్లో ఇన్వెస్టర్లు కోల్పోయిన విలువ
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు
1,024 పాయింట్లు పడిపోయిన...
బడ్జెట్ మార్కెట్లు జై
848 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై : వృద్ధి అనుకూల బడ్జెట్కు దేశీయ స్టాక్మార్కెట్లు జైకొట్టాయి. బడ్జెట్ 2022ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన సమయంలో మార్కెట్లు దూకుడుగా కనిపించాయి. తీవ్ర హెచ్చుతగ్గులకు...
క్రిప్టో ట్రేడింగ్పై టిడిఎస్, టిసిఎస్
బడ్జెట్ 2022లో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం
న్యూఢిల్లీ : క్రిప్టోకరెన్సీల కొనుగోళ్లు, అమ్మకాలపై టిడిఎస్, టిసిఎస్లను అమలు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. వచ్చే నెలలో సాధారణ బడ్జెట్లో క్రిప్టో ట్రేడింగ్పై ఈ పన్నులను అమలు...
ఎల్ఐసిని ముంచుతున్న కేంద్రం
మాటలేమో స్వదేశీయంగా చెబుతూ చేతల్లో మాత్రం విదేశీయులకు అండగా ఉంటూ తెరచాటున బాగోతం నడుపుతున్నది బిజెపి. ఎందుకంటే చాప క్రింద నీరులా ముంచుకొస్తున్న ప్రమాదం తెలిసి కూడా తెలియనట్లుగా దాస్తున్నారు. పిలిచి పిలిచి...
నిఫ్టీ @ 18000
650 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా, ప్రపంచ మార్కెట్ల సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ మార్కెట్లు మాత్రం దూసుకెళ్తున్నాయి. సోమవారం నిఫ్టీ కీలక 18,000 మార్క్ను దాటింది. గతేడాది...
మూడో వారంలో ఎల్ఐసి ఐపిఒ దాఖలు
న్యూఢిల్లీ : దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసి ఐపిఒ కోసం పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎల్ఐసి తన ఐపిఒ కోసం ఈ నెల మూడో వారంలో రెగ్యులేటర్ సెబీ దాఖలు చేసే...
ఆత్మవంచన దీక్ష
బిజెపి కొలువుల హామీ ఏ గంగలో... 'బండి'ది
2కోట్ల ఉద్యోగాల కల్పనపై లెక్కచెప్పే దమ్ముందా?
కేంద్రం వల్ల రాష్ట్ర యువతకు దక్కిన ఉద్యోగాలెన్ని?
ఐటిఐఆర్ను రద్దు చేసింది మీరు కాదా?
లక్షలాది ఐటి కొలువులకు గండి...
13న మెడ్ప్లస్ ఐపిఒ ఆఫర్
న్యూఢిల్లీ : దేశీయ రెండో అతిపెద్ద రిటైలర్ మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ ఈ నెల 13న ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)ను ప్రారంభించనుంది. ధర శ్రేణి రూ.780 నుంచి రూ.796 మధ్య ఉంది. కంపెనీ...
ఉల్లంఘిస్తే జైలే..
క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై కఠిన నిబంధనలు
ఆర్బిఐ, సెబీకి అధికారాలు, ఐటి పర్యవేక్షణ
ప్రతిపాదిత బిల్లులో తీసుకొస్తున్న ప్రభుత్వం: నివేదిక
న్యూఢిల్లీ : భారతదేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న క్రిప్టోకరెన్సీకి చరమగీతం పాడేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతిపాదిత కొత్త...
ప్రభుత్వ ఆధ్వర్యంలో ధరణి పోర్టల్
ఈ విషయంలో ఎటువంటి అనుమానాలకు తావులేదు
విదేశీ సాప్ట్వేర్ కంపెనీల హస్తాల్లో ఈ సాప్ట్వేర్ ఉందన్నది అపవాదే
కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై ప్రభుత్వం వివరణ
హైదరాబాద్ : ధరణి పోర్టల్ పూర్తిగా ప్రభుత్వ...
ఎల్ అండ్ టి ఎంఎఫ్ ‘ఇండెక్స్ ఫండ్స్’పై ప్రచారం
ముంబై: ప్రముఖ ఫండ్ హౌస్ ఎల్ అండ్ టి మ్యూచువల్ ఫండ్ బుధవారం ‘నావ వంటి ఇన్వెస్టింగ్’ పేరిట డిజిటల్ క్యాంపెయిన్ను ప్రారంభించింది. దీని ద్వారా ఇండెక్స్ ఫండ్ విభాగంపై అవగాహన పెంచనుంది....
టిఎంజెల్ మూడో ఎడిషన్కు 11 స్టార్టప్ల ఎంపిక
మన తెలంగాణ/ హైదరాబాద్ : ఫండింగ్ ప్రోగ్రామ్ టిఎంజెల్ మూడో ఎడిషన్కు గాను 11 స్టార్టప్లను ఎంపిక చేసినట్టు బిజినెస్ ఇన్క్యుబేటర్ అయిన టిహబ్ ప్రకటించింది. సమర్థవంతమైన స్టార్టప్లను ఈ ప్రాంతంలో ఏంజెల్...
క్రిప్టోకరెన్సీతో జాగ్రత్త
ఈ కరెన్సీతో లోతైన సమస్యలు ఉన్నాయి
ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్
న్యూఢిల్లీ : దేశీయ స్థూల ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్గా మారిన క్రిప్టోకరెన్సీ వంటి కొత్త తరం కరెన్సీలతో జాగ్రత్త వహించాలని ఆర్బిఐ...
అదరగొట్టిన టాటా స్టీల్
క్యూ2లో కంపెనీ లాభం రూ.12,547 కోట్లు
గతేడాదితో పోలిస్తే ఎనిమిది రెట్లు పెరిగిన లాభం
న్యూఢిల్లీ : సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో టాటా స్టీల్ అద్భుతంగా రాణించింది. కంపెనీ నికర లాభం...
సికింద్రాబాద్ స్టేషన్లో యూజర్ చార్జీల అమలుకు రంగం సిద్ధం !
ఏ-1 పునరాభివృద్ధిలో భాగంగా తొలుత ఏసి ప్రయాణికులపై భారం
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే పరిధిలో తొలిసారిగా సికింద్రాబాద్ స్టేషన్లో యూజర్ చార్జీల అమలుకు రంగం సిద్ధమయ్యింది. ఈ స్టేషన్లో రైలెక్కే ప్రయాణికులు ఇకపై యూజర్...
సికింద్రాబాద్ స్టేషన్లో యూజర్ చార్జీల అమలుకు రంగం సిద్ధం!
ఏ-1 పునరాభివృద్ధిలో భాగంగా తొలుత ఏసి ప్రయాణికులపై భారం
మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణమధ్య రైల్వే పరిధిలో తొలిసారిగా సికింద్రాబాద్ స్టేషన్లో యూజర్ చార్జీల అమలుకు రంగం సిద్ధమయ్యింది. ఈ స్టేషన్లో రైలెక్కే ప్రయాణికులు ఇకపై...
స్టాక్ మార్కెట్లో బుల్ రన్
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ మళ్లీ రికార్డు బ్రేక్ చేశాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో(పాజిటివ్ గ్లోబల్ క్యూస్) దేశీ మార్కెట్ సూచీలు దూసుకెళ్లాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్బ్యాంక్ వడ్డీరేట్లు,...
ఎల్ఐసిలోకి విదేశీ పెట్టుబడులు!
ఈ ప్రతిపాదనపై కొద్ది వారాలుగా చర్చలు
చర్చల తర్వాత కేబినెట్ ఆమోదం అవసరం
మెగా ‘ఐపిఒ’ కోసం తీవ్రంగా కసరత్తు
అధికార వర్గాలు వెల్లడి
న్యూఢిల్లీ : ఎల్ఐసి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో విదేశీ ప్రత్యక్ష...