Home Search
గుడ్ బై - search results
If you're not happy with the results, please do another search
ఈటలతో కొండా విశ్వేశ్వర్రెడ్డి భేటీ
మనతెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి భేటీ అయ్యారు. గురువారం మేడ్చల్లోని ఈటల నివాసంలో వీరిద్దరూ కలిశారు. తాజా రాజకీయ పరిణాలపై వీరిద్దరి మధ్య మధ్య సుధీర్ఘంగా...
భారతీయ జనతా పార్టీకి గట్టి చావు దెబ్బ!
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బిజెపి పార్టీకి చావు దెబ్బ తగిలింది. ఏదో మొహం చూపు కొనేందుకు అసోంలో ఫలితాలు కొద్ది మెరుగ్గా...
అదే నన్ను వైవిధ్యం వైపు నడిపిస్తోంది
“నన్ను చూసి నేనే ఆశ్చర్యపోయేలా చేయడాన్ని ఇష్టపడతాను. నేను నిజంగా ఇలా చేస్తున్నానా? అనిపించాలి. మిమ్మల్ని మీరు ఆశ్చర్యపర్చినప్పుడు అది చాలా అద్భుతంగా ఉంటుంది” అని అన్నారు రష్మిక మందన. “అభిమానులు నన్ను...
టిఎంసిలో చేరిన యశ్వంత్ సిన్హా
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 83 ఏళ్ల ఆయన రెండేళ్ల క్రితం బిజెపికి గుడ్ బై చెప్పి నేడు టిఎంసి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా...
తృణమూల్కు భారీ షాక్.. మరో ఐదుగురు రాజీనామా
కోల్కతా : పశ్చిమ్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి)లోని మరో ఐదురుగులు నేతలు పార్టీకి రాజీనామా చేశారు. దీంతో అధికార పార్టీ టిఎంసికి భారీ షాక్ తగిలింది. బుధవారం టిఎంసి కీలక నేత, మాజీమంత్రి...
ఆత్మగౌరవ జెండా ఎగిరిన రోజు..!
జూన్ 2 తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవ జెండాను ఎగేరేసిన రోజు. స్వయంపాలన జెండా ఎత్తిన రోజు. దేశానికి రోల్ మోడల్గా నిలిచిన రోజు. తెలంగాణ అనే పదం వింటేనే వైబ్రేషన్ ఒక...
ఇక ఇప్పటికి సెలవు..
హైదరాబాద్: లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి పదమూడు సంవత్సరాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో సినీ పరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చింది. సంక్రాంతి కానుకగా విడుదలై ఈ...
సోనియా తీరును ఎండగట్టిన ప్రధాని మోడీ
రాయబరేలికి గుడ్బై చెప్పి ఇప్పుడు తనయునికి వోట్లు అడుగుతున్నారు
రెండు లోక్సభ సీట్లకు రాహుల్ పోటీపై ఆక్షేపణ
‘కుటుంబ ప్రాధాన్య’ పార్టీలపై హెచ్చరిక
మావోయిస్ట్ భాష మాట్లాడుతున్న రాహుల్
జంషెడ్పూర్ : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం కాంగ్రెస్...
ఓడిపోతే రాజకీయ సన్యాసం
మన తెలంగాణ / సిరిసిల్ల: పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, హిందుత్వం గురించి, రాముడి గురించి మాట్లాడనని, కాషాయ జెండా ముట్టుకోనని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ...
నయ్యా సాగ్గిని ఇండిపెండెంట్ డైరెక్టర్గా నియమించిన వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్
హోమ్ టెక్స్టైల్స్, ఫ్లోరింగ్ సొల్యూషన్స్, అడ్వాన్స్డ్ టెక్స్టైల్స్లో అగ్రగామిగా ఉన్న వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్, తమ ఇండిపెండెంట్ డైరెక్టర్గా నయ్యా సాగ్గిని నియమించినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 25, 2024 నుండి ఈ నియామకం...
కొలువుల్లో కొత్త శకం.. మహిళలకు లక్షవరం
మన తెలంగాణ/ నాగర్కర్నూల్ ప్రతినిధి / గద్వాల ప్రతినిధి : కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెం టనే జాతీయ గణన చేపట్టి దేశంలోనే మరో విప్లవం తీసుకురాబోతుందని...
8లోగా అందరికీ రైతుభరోసా
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : ఈనెల 8లోగా రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసాను అందిస్తామని ఒకవేళ ఇవ్వని పక్షంలో హైదరాబాద్లోని అమరవీరుల స్థ్ధూపం వ ద్ద తన ముక్కును నేలకు రాసి క్షమాపణ...
పిస్టల్ ను అమ్మేందుకు వెళ్తుండగా పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్: సైబరాబాద్ ఎస్ఒటి పోలీసులు అక్రమ ఆయుధాల రాకెట్ ను ఛేదించారు. 3 లైవ్ రౌండ్ లతో పాటు ఒక పిస్టల్ ను యువకుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా...
బిఆర్ఎస్కు ఉప్పల్ మాజీ ఎంఎల్ఎ షాక్
బిఆర్ఎస్ పార్టీని ముఖ్యనేతలు వీడుతున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు కారు దిగేశారు. కొందరు కాంగ్రెస్ లోకి, మరికొందరు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఉన్న కొద్దీమంది నేతలు కూడా లోక్సభ ఎన్నికలకు ముందు వెళ్లిపోవాలని...
సొంతగూటికి చేరుకున్న మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్
మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ సొంతగూటికి చేరుకున్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి సమక్షంలో చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్లో చేరారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత ఎన్టీఆర్ను ఓడించింది...
బంగారం @65000
న్యూఢిల్లీ : బంగారం ధర మరింత పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి (24 క్యారెట్) ధర రూ.800 పెరిగి రూ.65,000కు చేరుకుంది. క్రితం...
గంగిరెద్దు ఎంపిలా… గర్జించే ఎంపిలా?
మన తెలంగాణ/ నాగర్కర్నూల్ ప్రతినిధి: అధికారంలోకి రాకముందు 420హామీలు ఇచ్చి గుండు గీసి గుండుసున్నా పెట్టిన కాంగ్రెస్ పాలనపై రైతులను, ప్రజలను ‘మార్పు బాగుందా.. ?’ అని ప్రతి బిఆర్ఎస్ కార్యకర్త అడగాలని...
చిగురిస్తున్న ‘ఇండియా’
కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపడమనే ఏకైక లక్షంతో కూటమిగా ఏర్పడిన ప్రతిపక్షాలు ఆ దిశగా పురోగతి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది జూన్లో ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విపక్షాలు ఆ తర్వాత...
చిగురిస్తున్న ‘ఇండియా’
కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడమనే ఏకైక లక్షంతో కూటమిగా ఏర్పాటయిన ప్రతిపక్ష పార్టీలు ఆ దిశగా పురోగతి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది జూన్లో ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన...
మతం ఒక రక్షణ కవచం
‘నా దేశంలో బుద్ధిహీనుల సంత వుంది వారు అమాయక ప్రజలతో కొబ్బరి కాయలోని ఆరోగ్యకరమైన, పౌష్టిక విలువలున్న నీటిని మురికి నీటిలో పోయిస్తారు. నదిలోని మురికి నీటిని పవిత్ర జలంగా నమ్మించి తాగిస్తారు”...