Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
గవర్నర్ రాజకీయ నాయకురాలిగా ఉండకూడదు
బిసిలను కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వదు
సమస్యలపై ఆమె స్పందించాలి ?
కానీ, రాజకీయ కోణంలో పోయి పార్టీలను ఇబ్బంది పెట్టకూడదు
బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు, ఆర్.కృష్ణయ్య
మనతెలంగాణ/హైదరాబాద్: గవర్నర్ తమిళిసై గవర్నర్గానే ఉండాలని రాజకీయ నాయకురాలిగా ఉండకూడదని...
ముఖ్యమంత్రి కెసిఆర్కు బాసటగా నిలవాలి
గిరిజనుల సమగ్ర వికాసానికి మనవంతు తోడ్పాటునందించాలి
రాష్ట్ర గిరిజన, స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ పేదలు, మధ్య తరగతి ప్రజలు మరింత వృద్ధిలోకి రావడానికి...
పెరుగుతున్న డీజిల్ ధరలతో- ప్రతి ఒక్కరిపై ప్రభావం
ప్రత్యామ్నాయం లేక ఆర్టీసి డీజిల్ సెస్ విధించాం
నేటి నుంచి కొత్త సెస్ చార్జీలు అమల్లోకి
ప్రయాణికులు అర్థం చేసుకొని ఆదరించండి
ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ విసి అండ్ ఎండి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: పెరుగుతున్న డీజిల్...
వాతావరణ మార్పులకు తగ్గట్టుగా పంటల సరళికి సంయుక్త కృషి
అగ్రి వర్శిటికి ఎన్ఐఆర్డి మధ్య ఎంఓయూ
వానాకాల సాగునాటికి ప్రణాళిక సిద్దం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ మార్పులకు తగ్గ పంటల సరళి దిశగా గ్రామీణ ప్రాంత ప్రజలను చైతన్య పరిచేందుకు ఉమ్మడి కృషిని చేపట్టనున్నట్టు...
చేపపిల్లల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాలి
మత్స్యశాఖ సమీక్షలో మంత్రి తలసాని
హైదరాబాద్: చేప పిల్లల ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ది సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్...
జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్కు ఉత్తమ అవార్డు
మంత్రి చేతుల మీదుగా అందుకున్న జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్
మన తెలంగాణ/తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ మాతా శిశు జిల్లా ఆసుపత్రిలో అత్యధికంగా డెలవరీలు నిర్వహించినందుకు గాను ఆసుపత్రి సూపరిండెంట్కు...
జంగవానిగూడెంలో రైతు సజీవ దహనం
మన తెలంగాణ/కొత్తగూడ: వృద్ధ రైతు సజీవ దహనమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని జంగవాణిగూడెంలో చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.... జంగవానిగూడెంలో బుర్క సారయ్య(80) వృద్ధుడు కాలం సమీపిస్తున్న...
మొదటి బహుమతిని దక్కించుకున్న అటవీశాఖ
అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలోని స్టాల్కు గుర్తింపు
హోంమంత్రి చేతుల మీదుగా బహుమతిని అందుకున్న అటవీశాఖ అధికారులు
హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్)లో తెలంగాణ అటవీ శాఖ తరపున...
వడ్లు కొనేవరకూ కేంద్రంపై పోరు ఆగదు
మోత్కూరులో అంబేద్కర్ చౌరస్తాలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్న టిఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి
మన తెలంగాణ/మోత్కూరు: యాసంగిలో రాష్ట్ర రైతాంగం పండించిన పూర్తి ధాన్యం కొనే వరకూ కేంద్రంపై టిఆర్ఎస్ పోరు...
హరిత పన్ను చెల్లింపులో నిర్లక్ష్యం?
మనతెలంగాణ/హైదరాబాద్ : పదిహేను ఏళ్లు దాటిన వాహనాలను ఇంకా వాడుతున్నారా ? అయితే మీ చేతి చమురు వదిలినట్టే... కాలుష్య కట్టడిలో భాగంగా పదిహేను సంవత్సరాలు దాటిన వాహనాలను తుక్కు కింద మార్చుకోవాలని...
పాడి రైతుల బిల్లులన్నీ చెల్లిస్తాం: మదర్ డెయిరీ చైర్మన్
ఈ నెలాఖరులోగా పాడి రైతుల బిల్లులన్నీ చెల్లిస్తాం
మదర్ డెయిరీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి
మన తెలంగాణ/మోత్కూరు: మదర్ డెయిరీకి పాలు పోస్తున్న రైతులందరికీ ఈ నెలాఖరులోగా బకాయి ఉన్న బిల్లులన్నింటిని పూర్తిగా చెల్లిస్తామని మదర్...
ట్రాఫిక్ హోంగార్డ్ను సత్కరించిన హైకోర్టు సీజే
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శుక్రవారం ఓ ట్రాఫిక్ హోంగార్డ్ను సత్కరించారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు (5066)అష్రఫ్ అలీని చీఫ్ జస్టిస్...
కొనేదాకా కొట్లాటే
యాసంగి ధాన్య సేకరణపై ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా కేంద్రాలు
కేంద్రంపై ఇక యుద్ధమే
రైతుల కోసం చేసేది ధర్మ పోరాటం
ధాన్యాన్ని బేషరతుగా కొనాల్సిందే
నాడు తెలంగాణ కోసం.. నేడు తెలంగాణ రైతుల కోసం పోరాటం
రైతుల హక్కు సాధించేంత...
గవర్నర్ గవర్నర్లా ఉంటే గౌరవిస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్: సమస్యలపై సమాధానం చెప్పలేక అంశాన్ని తప్పుదోవ పట్టించేందుకు గవర్నర్ అంశాన్ని తీసుకొస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల కలెక్టరేట్లో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. గవర్నర్ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు....
పనిచేసేవారికి పట్టం
ప్రభుత్వ వైద్యం ప్రజలలో నమ్మకం కల్పించాలి
ఆసుపత్రుల్లో వసతులు పెంచాం.. పనితీరు మెరుగవ్వాలి
నార్మల్ డెలివరీలు పెరగాలి
ప్రభుత్వ, ప్రైవేట్లో సి సెక్షన్లపై ఆడిట్ నిర్వహిస్తాం
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వైద్యులు,...
రాడిసన్లో రాసలీలలు?
మన తెలంగాణ/పంజాగుట్ట: తీగ లాగితే డొంక కదిలేలా ఉంది బంజారాహిల్స్ రాడిసిన్ పబ్ వ్యవహారం. పబ్, డ్రగ్స్ వ్యవహారం పక్కన బెడితే రాడిసిన్ హోటల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు అన్ని ఇన్ని కావు...
వెయ్యి కోట్లతో కోకాకోలా
47.53 ఎకరాల భూమిని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
భారీ బెవరేజేస్ ప్లాంటుతో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వేస్టే వాటర్ మేనేజ్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి
పనిచేయడానికి హెచ్సిసిబి ఒప్పందం
హైదరాబాద్ హోటల్ తాజ్కృష్ణలో ఎంఒయుపై...
కొండపల్లిలో గ్రీన్ క్రాఫ్ట్ స్టోర్ను ప్రారంభించిన అభిహార..
విజయవాడ: సామాజిక వ్యవస్థాపక కార్యక్రమం, అభిహార ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొండపల్లి ప్రాంతంలో కళాకారుల జీవితాలను పునరుద్ధరించడానికి కట్టుబడి ఉంది. కోవిడ్–19 కారణంగా ఎంతోమంది కళాకారులు ప్రభావితమయ్యారు. వీరిలో చాలామంది అప్పుల ఊబిలోనూ...
వంటగ్యాస్లో పన్నుల మంటలు !
అసలు ధర రూ.545..పన్నుల భారం రూ.485
రాష్ట్రంలో 1.18కోట్ల కుటుంబాలపై పన్నుల భారం
మనతెలంగాణ/హైదరాబాద్: వంటగ్యాస్లో అసలు మంట కంటే ప్రభుత్వం ప్రజలపై బాదుతున్న పన్నుల మంటలే అధికంగా ఉంటున్నాయి. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వేస్తున్న పన్నులు...
ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే: రైతు సంఘాలు
ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే
రైతు సంఘాల జెఎసి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని తెలంగాణ రైతు సంఘాల జేఏసి డిమాండ్ చేసింది. తెలంగాణలో ధాన్యం...