Home Search
తమిళనాడు - search results
If you're not happy with the results, please do another search
రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
హైదరాబాద్: రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అదిలాబాద్, కొమరం భీమ్, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి...
తండ్రి ప్రాణం తీసిన తనయుడి ప్రేమ వివాహం
చెన్నై: కుమారుడి ప్రేమ వివాహం తండ్రి ప్రాణం తీసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పుదుపాయానికి చెందిన తండవేల్(55) ఇద్దరు కుమారులు పెరియన్నన్(32), ప్రకాశ్(24)...
భారత్@1.26 లక్షల కరోనా కేసులు….
ఢిల్లీ: భారతలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 1.26 లక్షల కరోనా కేసులు నమోదుకాగా 685 మంది మృత్యువాతపడ్డారు....
ఐదు రాష్ట్రాల్లో భారీ పోలింగ్
ఓటెత్తారు.. అయిదు రాష్ట్రాల్లో భారీ పోలింగ్
అన్ని చోట్లా 70 శాతానికి పైగానే ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు
అసోంలో అత్యధికంగా 82 శాతానికి పైగా పోలింగ్
నాలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ ప్రక్రియ, బెంగాల్లో మూడు...
ఓటు అత్యంత శక్తివంతమైన సాధనం
తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్
హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన సాధనమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. తమిళనాడు ఎన్నికల్లో భాగంగా విరుగంబాక్కం పోలింగ్ కేంద్రంలో గవర్నర్ ఓటు వేశారు. ఆమె...
24గంటల్లో 96,982 కేసులు
446 మరణాలు,డెత్రేట్ 1.30
న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం 8 గంటల వరకల్లా 24 గంటల్లో 96,982కేసులు, 446మరణాలు నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 1,26,86,049 కాగా, మరణాల సంఖ్య 1,65,547కు చేరింది. మరణాల...
నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభం….
ఢిల్లీ: అసోం, బెంగాల్, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అసోం చివరి దశ, బెంగాల్ లో మూడో దశకు ఎన్నికలు జరుగుతున్నాయి. భారత దేశంలో 475 నియోజకవర్గాలు, రెండు లోక్...
శశికళకు మరో షాక్.. ఓటు హక్కు కోల్పోయిన చిన్నమ్మ
చెన్నై: తమిళనాడులో శశికళకు మరో షాక్ తగిలింది. దాదాపు నాలుగు సంవత్సరాలపాటు జైలు జీవితం గడిపి ఇటీవల బయటకొచ్చిన శశికళ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనుందని అందరూ భావించారు. కానీ, శశికళ అనూహ్యంగా...
ప్రచారం ముగిసిందని తొడుక్కున్న చెప్పులు విసిరేశారు
కాంగ్రెస్ అభ్యర్థి కుమార మంగళం ట్వీట్ చేసిన ఫోటో
చెన్నై : తమిళనాడులో ఆదివారం ఎన్నికల ప్రచారం ముగింపునకు సంకేతంగా కాంగ్రెస్ అభ్యర్థి మోహనకుమార మంగళం అసాధారణ ఫోటోను ట్వీట్ చేశారు. ప్రచారంలో పాల్గొన్న...
విశాఖ మీదుగా తొలి ప్రైవేటు రైలు
రైల్వే శాఖ ప్రతిపాదన రెండు, మూడు నెలల్లోనే ప్రైవేట్ రైళ్లను పట్టాలెక్కించేందుకు కసరత్తు
160 కి.మీల వేగంతో ప్రయాణం, 100 శాతం సమయపాలన పాటించేలా నిబంధనలు
సమయ పాలన పాటించకపోతే జరిమానా పారిశుధ్యం, ఇతర వ్యవస్థ...
ఎన్నికల దాడులు?
పాలక ప్రతిపక్షాల మధ్య వైరం, వైరుధ్యం ప్రజల సమస్యలకు సరియైన పరిష్కారం సాధించే జనహిత రాజకీయాలకే పరిమితం కావాలి గాని వ్యక్తిగత కక్ష సాధింపు, పరస్పరం బురద చల్లుడు స్థాయికి దిగజారకూడదు. కాని...
మమత, స్టాలిన్లపై బిజెపి నజర్!
ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్ర శాసనసభలకు జరుగుతున్న ఎన్నికలలో బిజెపి అజెండా ప్రధానంగా ఇద్దరు నాయకులను కట్టడి చేయడం పైననే ఉన్నట్లు కనిపిస్తున్నది. అసోంలో తిరిగి అధికారంలోకి వచ్చినా,...
81 శాతం కేసులు ఆ 8 రాష్ట్రాల్లోనే
ఒక్క రోజే 89 వేలకు పైగా కేసులు, 714 మరణాలు
మహారాష్ట్రలోనే సగానికి పైగా కేసులు
అయిదు రాష్ట్రాల్లోనే 86 శాతం మరణాలు
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దీంతో...
ఆ 11 రాష్ట్రాలు యమ డేంజర్
రాష్ట్రాలు తక్షణమే మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలి
కరోనా విజృంభణపై రాష్ట్రాలతో కేంద్రం అత్యున్నత స్థాయి భేటీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా...
రాజకీయ అవార్డు!
వాన చినుకులు మంచి నేల మీద పడడానికి, మురుగు కాలువలో వర్షించడానికి చాలా తేడా ఉంది. మొదటిది వాగులు, వంకలు, నదులను ప్రవహింప చేసి దాహం తీరుస్తుంది, పంటలు పండించి ఆకలి నుంచి...
కమల్ హాసన్ ఓ సూపర్-నోటా
ఆయన పార్టీకి ఒక్క సీటూ రాదు
కాంగ్రెస్ ఎంపి కార్తీ చిదంబరం వ్యాఖ్య
న్యూఢిల్లీ: తమిళ నటుడు, మక్కళ్ నీతి మయ్యమ్(ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ను ''సూపర్-నోటా''(ఇవిఎంలో నన్ ఆఫ్ ది ఎబవ్ ఆప్షన్)గా కాంగ్రెస్...
బిజెపి బెదిరింపులకు భయపడను: స్టాలిన్
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు రోజులకు ముందు ప్రతిపక్షనేతలు, వారి బంధువుల ఇళ్లపై ఐటి దాడులు జరుగుతున్నాయి. డిఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్ కూతురు ఇంట్లో ఐటి అధికారులు శుక్రవారం సోదాలు...
స్టాలిన్ అల్లుడు ఇంట్లో ఐటి సోదాలు
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న వేళ చెన్నైలోని ఐటి దాడులు జరుగుతున్నాయి. డిఎంకె అధినేత స్టాలిన్ అల్లుడు సబరీసన్ ఇంట్లో ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో పలు ప్రాంతాల్లో ఐటి...
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆ బస్సు డ్రైవర్కు అంకితం: రజనీ
న్యూఢిల్లీ: సూపర్ స్టార్ రజనీ కాంత్కు అరుదైన పురస్కారం దక్కింది. భారతీయ సినిమాకు గణనీయమైన సేవలు చేసిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం 2019 సంవత్సరానికి గాను రజనీకాంత్ను...
తెలంగాణలో కొత్తగా 887 మందికి కరోనా…
హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 887 మందికి కరోనా పాజిటివ్ రాగా నలుగురు మృతి చెందారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల...