Tuesday, May 7, 2024
Home Search

పైలట్ - search results

If you're not happy with the results, please do another search

రిషి సునాక్‌కు పెన్ను పోటు..

లండన్ : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తాజాగా పెన్నుల వివాదంలో చిక్కారు. సాధారణంగా రిషి చెరిగిపొయే ఇంక్‌తో కూడిన పెన్నులు వాడుతారు. దీనితోనే అధికారిక పత్రాలపై తన నోట్స్ పెడుతారు. అయితే...
Mamata Banerjee chopper emergency landing

మమతాబెనర్జీ ఎమర్జెన్సీ ల్యాండింగ్

సిలిగురి (పశ్చిమబెంగాల్ ): పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మంగళవారం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సిలిగురి సమీపాన సెవోక్ విమానస్థావరం వద్ద ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. వాతావరణం సరిగ్గా లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని, ముఖ్యమంత్రి...

విమానంలో సీటు పక్కనే మల విసర్జన: ప్రయాణికుడి అరెస్టు

న్యూఢిల్లీ: ముంబై నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఫ్లోర్ పైనే మల విసర్జన చేసిన ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఎఐసి 866 విమానంలో...

సిఎం కెసిఆర్ కలిసిన ఎంఎల్ఎ రోహిత్ రెడ్డి

తాండూరు: తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని సిఎం కెసిఆర్ ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్‌కు ఆహ్వానించారు. శనివారం కర్ణాటకకు వెళుతుండగా కారు ప్రమాద సంఘటన గురించి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని సీఎం...

మూడు ప్రధాన కేంద్రాల్లో ప్రిడేటర్ డ్రోన్ల మోహరింపు

న్యూఢిల్లీ : పాక్, చైనా సరిహద్దులతోపాటు విస్తారమైన సముద్ర ప్రాంతంతో అన్ని ప్రాంతాలపై నిఘా పెంచేందుకు దేశ వ్యాప్తంగా మూడు ప్రధాన కేంద్రాల్లో 31 ప్రిడేటర్ డ్రోన్లను రక్షణ శాఖ మోహరించనున్నది. అమెరికా...

సముద్ర అగాధంలో టైటాన్ మునక..గాలిలో ప్రాణాలు

బోస్టన్ : 1912 నాటి టైటానిక్ నౌకశకలాలను చూసేందుకు టైటాన్ మినీ జలాంతర్గామిలో వెళ్లిన ఐదుగురు సాహసికులు సముద్ర గర్భంలో విషాదాంతం చెందారు. నార్త్ అట్లాంటిక్ సముద్రంలో 13000 అడుగుల లోతున పడ్డ...

హెచ్ 1బి వీసాలపై శుభవార్త!

హైదరాబాద్: ప్రధాని మోడీ అమెరికా పర్యటన కీలక దశకు చేరుకున్న తరుణంలో ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు చోటు చేసుకున్నాయి. అంతరిక్ష పరిశోధనకు సంబంధించి ఇరు దేశాల సహకారంపై ఒక...

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అమరుల త్యాగం వెలకట్టలేనిది

మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్‌లో అమరువీరుల స్థూపం ప్రారంభం వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అమరుల త్యాగం వెలకట్టలేనిదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా...
Safety measures should be adopted strictly : Arun Kumar Jain

ఖచ్చితంగా అన్ని భద్రతా విధానాలు పాటించాలి: దమ. రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్

హైదరాబాద్ : రైలు కార్యకలాపాలనిర్వహణలో సిబ్బంది ఖచ్చిదంగా అన్ని భద్రతా విధానాలను పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఆ శాఖ ఉద్యోగులకు సూచించారు. రైలు కార్యకలాపాల...

గ్రామీణ విద్యార్థులకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి చేయూత

ఆర్‌టిసికి రూ.5 లక్షలు చెల్లింపు 10 వేల మంది విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం తాండూరు: గ్రామీణ విద్యార్థులకు చేయూతను అందించేందుకు తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ముందుకొచ్చారు. ఇప్పటికే తన సొంత డబ్బులతో...
Dynamic Ticketing system in buses Hyderabad to Vijayawada

హైదరాబాద్ టు విజయవాడ బస్సుల్లో డైనమిక్ టికెటింగ్ విధానం!

హైదరాబాద్: హైదరాబాద్ టు విజయవాడల మధ్య నడిచే బస్సుల్లో డైనమిక్ టికెటింగ్ విధానం అమలు చేయాలని ఆర్టీసి నిర్ణయించినట్టుగా తెలిసింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ నగరాల నుంచి బెంగళూరుకు నడిపే బస్సుల్లో...
Droupadi Murmu reviews the Combined Graduation Parade

ఆ సమయంలో వాయుసేన అద్భుతంగా పని చేసింది: రాష్ట్రపతి

  హైదరాబాద్: కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పరేడ్ నిర్వహించారు. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...
Telangana best in Agritech

అగ్రిటెక్‌లో తెలంగాణ ఆదర్శం

డిజిటల్ వ్యవసాయాన్ని పెంపొందించేందుకు డబ్లుఇఎఫ్ భాగస్వామ్యంతో పిపిపి విధానాన్ని అమలుచేస్తున్న రాష్ట్రం  దేశంలో ఈ తరహా వ్యవసాయం చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణే  నాలుగు మూలస్తంభాలతో సమూల మార్పు వ్యవసాయ రంగంలో సాంకేతిక సేవల పెంపునకు...

అమరవీరుల స్థూపం నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్థూప పనులను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. గురువారం వికారాబాద్ పర్యటనకు వచ్చిన మంత్రి గెస్ట్ హౌస్ ముందు నిర్మిస్తున్న...

గ్రంథాలయ సంస్థ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్: వికారాబాద్ జిల్లా గ్రంథాలయములో కోటి 70 లక్షల రూపాయలతో నిర్మించిన రీడింగ్ హాల్‌ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించిన...

మహిళా సంక్షేమమే సర్కారు ధ్యేయం

ఆడబిడ్డ సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా: మహిళ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది...

తాండూరులో 2కె రన్

జెండా ఊపి రన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి తాండూరు: తాండూర్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి...

17న కొడకండ్లకు మంత్రి కెటిఆర్ రాక

వరంగల్ : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న మినీ టెక్స్‌టైల్ పార్క్ శంకుస్థాపనకు ఈ నెల 17న ఐటీ, పరిశ్రమలు, చేనేత, పురపాలక, పట్టణ అభివృద్ధి...

పాకిస్థాన్ లోకి వెళ్లిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం

ఇస్లామాబాద్ : అమృత్‌సర్ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం ప్రతికూల వాతావరణం కారణంగా పాకిస్థాన్ లోని లాహోర్ సమీపం వరకు వెళ్లి తిరిగి భారత గగనతలం లోకి ప్రవేశించింది....

డిమాండ్లపై రాజీలేదు..పోరే

దౌసా : తన డిమాండ్లపై తలొగ్గేదే లేదని తగ్గేదే లేదని రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ స్పష్టం చేశారు. తనకున్న ప్రధాన బలం తనపై ప్రజలు ఉంచిన నమ్మకం అని ఆదివారం...

Latest News