Monday, April 29, 2024

సిఎం కెసిఆర్ కలిసిన ఎంఎల్ఎ రోహిత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

తాండూరు: తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని సిఎం కెసిఆర్ ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్‌కు ఆహ్వానించారు. శనివారం కర్ణాటకకు వెళుతుండగా కారు ప్రమాద సంఘటన గురించి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని సీఎం కేసీఆర్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని సీఎంతో వివరించినట్లు తెలిపారు. ప్రమాద సంఘటన గురించి సీఎంకు పైలెట్ రోహిత్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News