Home Search
ప్రజాస్వామ్యానికి - search results
If you're not happy with the results, please do another search
బిజెపి కుట్రలు బట్టబయలు చేయండి
ఆప్కు ఎన్సిపి సూచన
న్యూఢిల్లీ: ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో బిజెపి నాయకులు చేసిన బేరసారాలకు సంబంధించిన సాక్ష్యాలను విడుదల చేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బిజెపి చేసిన కుట్రలను బట్టబయలు చేయాలని ఆమ్...
ప్రగతియుత భారత్కు పంచప్రాణాలు
మరో పాతికేళ్లు అత్యంత కీలకం స్వతంత్ర శతాబ్ది
కోసం నవ సంకల్పం 2047 నాటికి అభివృద్ధి
చెందిన దేశంగా అవతరించాలి వికసిత భారతం,
బానిసత్వ భావాల నిర్మూలన, వారసత్వాన్ని
పరిరక్షించడం, ఏకత్వం, పౌర బాధ్యత...
అవినీతిని నిర్మూలిస్తేనే సామాన్యుడికి జీవితం: ప్రధాని
ఢిల్లీ: చెదపురుగులను తుదముట్టిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని...
మోడీకి భయపడే ప్రసక్తే లేదు : రాహుల్
ఈడీ చర్యలపై కాంగ్రెస్ నేత స్పందన
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకు పడ్డారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఉపయోగించి తనతోపాటు ఇతర విపక్ష పార్టీల గొంతుకలను...
నాన్సీ తగ్గేదేలే.. తైవాన్లో అడుగు
చైనా హెచ్చరికలు బేఖాతరు చేసిన అమెరికా స్పీకర్
మూడో ప్రపంచయుద్ధానికి సంకేతమని నెటిజన్ల ట్వీట్లు
తైపీ: తైవాన్ విషయంలో అమెరికా, చైనా దేశా ల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. అగ్రరాజ్యం అమెరికా ప్రతినిధుల సభ...
డ్రాగన్ హెచ్చరికలు బేఖాతరు
తైవాన్లో అడుగుపెట్టిన నాన్సీ పెలోసి
అమెరికా, చైనాల మధ్య మరింత పెరిగిన ఉద్రిక్తతలు
తైపీ: తైవాన్ విషయంలో అమెరికా, చైనా దేశాల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. అగ్రరాజ్యం అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ...
జార్ఖండ్లో బిజెపి రాజకీయం!
దేశంలో రాజకీయ వాతావరణం ఆరోగ్యవంతంగా లేదు. రాష్ట్రాల్లోని బిజెపి యేతర ప్రభుత్వాల తల మీద అస్థిరత్వ ఖడ్గం వేలాడుతున్నదనే అనుకోక తప్పని పరిస్థితి నెలకొన్నది. ప్రతిపక్ష ముక్త్ భారత్ కోసం బిజెపి ఆరాటం...
21 శతాబ్దం యువ భారత్దే
పర్యావరణ పరిరక్షణతోనే
భవిష్యత్తు మేలు
ఆరోగ్యం, విద్య, ఆర్థిక సంస్కరణలే కీలకం
జాతినుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్
వీడ్కోలు ప్రసంగం
న్యూఢిల్లీ: కాలుష్యపు తాకిడితో ప్రకృతి మాత తల్లడిల్లుతోందని, వాతావరణ సంక్షోభం ఈ మొత్తం భూగోళం ఉనికికి...
పార్టీలను చీల్చారు…డబ్బులు పంచారు : యశ్వంత్ సిన్హా
ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో తన పోటీని.. ఒక పోరాటంగా అభివర్ణించుకున్నారు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా. సోమవారం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను కేవలం రాజకీయ...
రాజకీయ ద్వేషాలు దేశానికి ప్రమాదకరం
ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ
జైపూర్ : రాజకీయ వైరం చిలికిచిలికి విద్వేషాల స్థాయికి చేరడం ఇప్పటి పరిణామమని ఇది దేశ ఆరోగ్యకర ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం కాదని ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ...
కూల్చివేతలపై స్టే ఇస్తే అధికారుల హక్కులు హరించడమే
అక్రమ కట్టడాల తొలగింపుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేసే ప్రక్రియ పలు రాష్ట్రాల్లో ఇటీవల ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి కూల్చివేతలను నిలిపివేయాలని కోరుతూ...
ఒక ప్రెస్ మీట్-కోటి ప్రశ్నలు
తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, తమ అభిప్రాయాలను ఎవరు ధిక్కరించినా వారి మీద జాతి వ్యతిరేక ముద్ర, దేశద్రోహం ముద్ర వేసి కక్ష తీర్చుకోవడం, కేసులు పెట్టి వేధించడం బిజెపి పాటిస్తున్న...
షింజో అబే హత్య విషాదంలో జపాన్లో పార్లమెంట్ ఎన్నికలు
టోక్యో : మాజీ ప్రధాని షింజో అబే హత్యకు గురై జపాన్లో విషాద ఛాయలు ఆవరించినప్పటికీ జపాన్ పార్లమెంట్ లోని ఎగువ సభకు ఆదివారం ఎన్నికల ఘట్టం ప్రారంభమైంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు...
మేం రాజ్యాంగానికే జవాబుదారి పార్టీలకు కాదు..
మేం రాజ్యాంగానికే జవాబుదారి పార్టీలకు కాదు
ఎన్నారైల సభలో ప్రధాన న్యాయమూర్తి
న్యూయార్క్: న్యాయవ్యవస్థ కేవలం రాజ్యాంగానికి కట్టుబడి ఉంటుంది, రాజ్యాంగానికే జవాబుదారి అవుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ స్పష్టం చేశారు. భారతదేశంలో...
మహా సంక్షోభం
సంపాదకీయం: రాజకీయాల్లో క్రమశిక్షణను జుట్టుపట్టి, పెడరెక్కలు విరిచికట్టి మట్టి కరిపించిన హీన చరిత్రను మూట కట్టుకోడంలో భారతీయ జనతా పార్టీకి సాటి మరొక పార్టీ లేదు. ఈ క్రీడను అది నిరంతరం రక్తి...
ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలి
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్కు పశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీ శనివారం లేఖ రాశారు. జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలోని కాన్టిట్యూషన్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశానికి రావాలని ఆమె సిఎం...
రేపటి చరిత్ర నిర్మాత కెసిఆర్
మనం ఒకరిని వేలెత్తి చూపెడితే, మిగతావేళ్ళన్నీ మనవైపే చూపెడతాయనే నానుడిని సుదీర్ఘకాలం పాటు భారతదేశంలో అధికారాన్ని వంతులవారీగా పంచుకున్న జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు మరిచిపోయినట్టున్నాయి. అందుకే ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణలో ఈ...
కాంగ్రెస్ కేవలం సోదరసోదరీ పార్టీనే
వంశవృక్ష పార్టీలతో ముప్పు : నడ్డా
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అటు జాతీయం కాదు ఇటు భారతీయం, ప్రజాస్వామికం కాదని , ఇది ఇప్పుడు కేవలం భాయ్ బెహన్ ( సోదర...
కఠోర చట్టానికి కళ్లెం!
రాజద్రోహ చట్టం అమలును నిలిపివేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువల పట్ల అరుదుగా అది ప్రకటించుకున్న విధేయతకు తిరుగులేని నిదర్శనం. ఇందుకు భారత ప్రధాన...
విధుల నిర్వహణలో లక్ష్మణరేఖను గుర్తుంచుకోవాలి: ఎన్.వి. రమణ
హైకోర్టుల సీజేలు, ముఖ్యమంత్రుల సదస్సులో చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ
న్యూఢిల్లీ : మన కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నప్పుడు మనకున్న లక్ష్మణ రేఖను కూడా గుర్తుంచుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ...