Tuesday, May 7, 2024
Home Search

ప్రజాస్వామ్యానికి - search results

If you're not happy with the results, please do another search
One should be mindful of Lakshman Rekha Says CJI

విధుల నిర్వహణలో లక్ష్మణరేఖను గుర్తుంచుకోవాలి: ఎన్.వి. రమణ

హైకోర్టుల సీజేలు, ముఖ్యమంత్రుల సదస్సులో చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ న్యూఢిల్లీ : మన కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నప్పుడు మనకున్న లక్ష్మణ రేఖను కూడా గుర్తుంచుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ...
GVL NARSIMHA RAO

ఆ రెండు పత్రికలపై రాజ్యసభలో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన జివిఎల్

న్యూఢిల్లీ: ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలపై బిజెపి ఎంపీ జివిఎల్‌ నరసింహరావు రాజ్యసభలో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తప్పుడు వార్తలు ప్రచురించారని అందుకే...

పాక్ కొత్త ప్రధాని

 పాకిస్తాన్‌లో పరిణామాలు చకచకా జరిగిపోయాయి. పిఎంఎల్ ఎన్ (పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్) పార్టీ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ కొత్త ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇమ్రాన్ ఖాన్ మాజీ ప్రధాని అయిపోయారు. కత్తి మీద...
42nd founding anniversary of the Bharatiya Janata Party

బిజెపి దేశభక్తికి ప్రత్యర్థులు బంధుప్రీతికి అంకితం

బిజెపి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మోడీ వ్యాఖ్య న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ దేశభక్తికి అంకితమైతే, ప్రత్యర్ధి పార్టీలు బంధుప్రీతికి మొగ్గు చూపుతున్నాయని, అయితే ప్రజాస్వామ్యానికి వంశపాలన పార్టీలు ప్రధానశత్రువులని క్రమంగా ప్రజలు తెలుసుకున్నారని...
Vehicle scrapping facilities each city centres

పటిష్ట కాంగ్రెస్‌తోనే ప్రజాస్వామ్య భారతం

జర్నలిజం అవార్డుల సభలో గడ్కరీ వ్యాఖ్యలు పుణే : పటిష్ట కాంగ్రెస్ దేశంలోని ప్రజాస్వామ్యానికి అత్యవసరం అని కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రతిపక్షాల స్థానాన్ని క్రమేపీ ప్రాంతీయ పార్టీలు...
Sonia Gandhi About Social Media in Democracy

విషం చిమ్ముతోన్న సోషల్ మీడియా..

ముఖచిత్రం మారుస్తోన్న ఫేస్‌బుక్ విషం చిమ్ముతోన్న సోషల్ మీడియా ఎన్నికలు, ప్రజాస్వామ్యం హైజాక్ అధికార పార్టీకే కొమ్ముతో సొమ్ము భావజాలంపై దాడితో అరాచకం లోక్‌సభలో సోనియా ఘాటు ప్రసంగం నియంత్రణ లేకుంటే పెనుముప్పే న్యూఢిల్లీ: దేశంలోని ఎన్నికల...
Hereditary politics in BJP will not work:Modi

బిజెపిలో వారసత్వ రాజకీయాలకు తావుండదు

నేతల పిల్లలకు టికెట్లు రాకపోడానికి నేనే కారణం : మోడీ న్యూఢిల్లీ : వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదమని, అలాంటి రాజకీయాలకు భారతీయ జనతా పార్టీలో ఎప్పటికీ స్థానం ఉండబోదని ప్రధాని నరేంద్రమోడీ...
We will case in Supreme Court over Raphael flights scandal:CM KCR

దమ్ముంటే జైల్లో వెయ్

రఫేల్ విమానాల కుంభకోణంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తా కేంద్రం అవినీతిపై మాట్లాడితే ఇడి, సిబిఐ కేసులు పెట్టి నన్ను జైల్లో వేస్తామంటూ బిజెపి నాయకులు హెచ్చరిస్తున్నారు. జైలంటే దొంగలకు భయం... నాకేం భయం లేదు....
Padma Bhushan for Ghulam Nabi Azad

గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్.. కాంగ్రెస్‌లో విభిన్న స్పందనలు

కాంగ్రెస్‌కు ఇక ఆజాద్ సేవలు అక్కరలేదని వ్యంగ్య వ్యాఖ్య న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించడంపై కాంగ్రెస్‌లో విభిన్న...

దేశంలో 95.3 కోట్లకు పైగా ఓటర్లు : సిఇసి

న్యూఢిల్లీ : దేశంలో 95.3 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (చీఫ్ ఎలెక్షన్ కమిషనర్) సుశీల్ చంద్ర అన్నారు. నేషనల్ ఓటర్స్‌డే కార్యక్రమం సందర్భంగా...
Can anti hate crime guidelines apply to attack on Christian

అభ్యర్థుల నేరచరిత్ర వెల్లడించేలా చూడాలంటూ పిటిషన్

ఎన్నికలకు ముందే పరిశీలించనున్న సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికకు కారణాలతో పాటుగా వారి క్రిమినల్ కేసుల వివరాలను కూడా తమ వెబ్‌సైట్లలో ప్రచురించేలా చూసే విధంగా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని...

రాజకీయాల్లో నేరస్థులు

 ఎన్నికల్లో నేరగాళ్ళను అభ్యర్థులుగా నిలబెట్టడానికి వారు చేస్తున్న ప్రజాసేవే కారణమని రాజకీయ పార్టీలు గతంలో చెప్పాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర ఈ మధ్య అన్నారు. నిరుపేదలు అత్యధికంగా గల దేశంలో...
PM Narendra Modi Dig At Congress

పార్టీ ఫర్ ది ఫ్యామిలీ.. పార్టీ బై ది ఫ్యామిలీ

కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ విమర్శ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని పిలుపు కార్యక్రమాన్ని బహిష్కరించిన విపక్షాలు న్యూఢిల్లీ: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పార్లమెంటు సెంట్రల్...
Indian Constitution law approval on this day Nov 26th

రాజ్యాంగమే మహోన్నత గ్రంథం

భిన్నత్వంలో ఏకత్వ సూత్రాన్ని అనుసరిస్తున్న అఖండ భారత దేశంలోని కోట్లాది ప్రజల పరిపాలన ప్రజాహిత గ్రంథం భారత రాజ్యాంగం. చారిత్రకంగా మానవ నిర్మిత అడ్డుగోడలై కుల, మత, లింగ, భాష , ప్రాంతం...
Compensation of Crore should be given to Farmers families

ఉద్యమం ఆగదు

కనీస మద్దతు ధర చట్టం విద్యుత్ బిల్లు ఉపసంహరణపై ప్రకటించే వరకు రైతు సంఘాల స్పష్టీకరణ నేడు సంయుక్త కిసాన్ మోర్చా కీలక సమావేశం అమరుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారమివ్వాలి, లఖీంపూర్ ఘటన...
Huzurabad by-election ends peacefully

హు’జోరు’ పోరు

86% పైగా పోలింగ్ నమోదు ప్రశాంతంగా ముగిసిన హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్, 2న ఓట్ల లెక్కింపు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ హుషారుగా పాల్గొన్న ఓటర్లు ఉదయం 7నుంచి రాత్రి 9వరకు సాగిన పోలింగ్ చెదురుమదురుగా...
New twist in Minister Srinivas Goud murder case

ప్రతిపక్షాల్లో వణుకు

ప్లీనరీ విజయవంతంతో తమ పునాదులు కదిలిపోతాయని భయపడుతున్నాయి మరో 20ఏళ్ల పాటు అధికారంలో టిఆర్‌ఎస్ కొనసాగుతుంది భయంతోనే ప్రతిపక్షాల విమర్శలు దళితబంధును చూసి ఓర్వలేక ఒక్కొక్కరు ఒక్కొక్కతీరుగా మాట్లాడుతున్నారు : టిఆర్‌ఎస్‌ఎల్‌పి...
TS Govt gives priority to develop games: Srinivas Goud

దళితబంధును చూసి ఓర్వలేకపోతున్నారు: శ్రీనివాస్ గౌడ్

  హైదరాబాద్: కాంగ్రెస్ ప్రెసిడెంట్ గురించి తాము మాట్లాడుతున్నమా? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఎవరి పార్టీ వారి ఇష్టమని, ఓర్వ లేని తనంతో సిఎం కెసిఆర్ ను కాంగ్రెస్ బిజెపి నేతలు...
Nobel Peace Prize

2021 నోబెల్ శాంతి బహుమతి ఇద్దరు జర్నలిస్టులకు…

మరియా రెసా(ఫిలిప్పీన్స్), దిమిత్రి మురాతోవ్(రష్యా) భావస్వేచ్ఛ కోసం కృషిచేసినందుకుగాను... స్టాక్‌హోం(స్వీడెన్): ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి ఇద్దరు పాత్రికేయులను వరించింది. ప్రజాస్వామ్యానికి వెన్నుదన్నుగా ఉండే భావస్వేచ కోసం పాటుపడినందుకుగాను జర్నలిస్టులైన మరియా రెసా(ఫిలిప్పీన్స్), దిమిత్రి...
Kovind stresses on 'women-led development'

ప్రగతికి ప్రేరణశక్తిగా మహిళ

రాష్ట్రపతి కోవింద్ పిలుపు న్యూఢిల్లీ : మన లక్ష్యం మహిళాభివృద్ధి నుంచి మహిళా సారథ్య ప్రగతిగా ఖరారు కావల్సి ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ఉద్ఘాటించారు. మహిళా సాధికారత, మహిళల ద్వారా సాధించే...

Latest News