Tuesday, May 14, 2024
Home Search

ప్రజాస్వామ్యానికి - search results

If you're not happy with the results, please do another search
PM Modi addresses the 76th session of UNGA

పెంచే వారినే కాటేసే ఉగ్రవాదం

నాడు రైల్వేస్టేషన్‌లో చాయ్ అమ్మాను ఇప్పుడు మీ ఎదుట నిలిచి ప్రసంగిస్తున్నాను ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 76వ సభలో ప్రధాని మోడీ కొన్ని దేశాలు ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నాయి వాటి తిరోగమన...

‘అయ్యా! అమ్మా!’ కు స్వస్తి!

  ప్రజాస్వామ్య పునాది సూత్రం సమానత్వం. స్త్రీ పురుష, కుల, మత తదితర ఏ ఒక్క తేడా లేకుండా ప్రజలందరూ సమానావకాశాలతో సమానులుగా బతకడమనేదే ప్రజాస్వామ్యానికి ప్రాణ వాయువు. అబ్రహాం లింకన్ అన్నట్టు...
Taliban Ban Co-education in Afghanistan's Herat

అఫ్ఘన్‌లో కో-ఎడ్ నిషేధం

సమాజంలోని అన్ని దుర్మార్గాలకు ఇదే మూలమని తాలిబన్ల వ్యాఖ్య మహిళలపై ఉక్కుపాదం మోపే దిశగా తొలి చర్య సోషల్ మీడియాను తాకేందుకే జంకుతున్న మహిళలు ఇళ్లలో లైట్లు ఆర్పి తాలిబన్ల కంట పడకుండా జాగ్రత్తలు భోజనం రుచిగా...
Rule in Afghanistan according to Sharia law

షరియా చట్టాల ప్రకారమే అఫ్ఘన్‌లో పాలన

ప్రజాస్వామ్యానికి అవకాశమే లేదు: తాలిబన్లు కాబూల్: అఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. షరియా చట్టాల ప్రకారమే తమ పాలన ఉండనుందని స్పష్టం చేశారు. షరియా చట్టాలపై ఆధారపడి ఇస్లామిక్ ప్రభుత్వం...
President's Independence Day message

ప్రజాస్వామ్య కోవెల పార్లమెంట్

 జనం కోసం స్పందించాలి.. మన ఘనత నినదించాలి  రాష్ట్రపతి స్వాతంత్య్ర దినోత్సవ సందేశం  వీడని కోవిడ్ పీడకలపై తీవ్ర ఆందోళన న్యూఢిల్లీ : దేశ ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ పవిత్ర దేవాలయం అని భారత...
Modi angry over opposition MPs' behavior

మీ తీరు పార్లమెంటుకు అవమానం

ప్రతిపక్ష ఎంపిలప్రవర్తనపై ప్రధాని మోడీ ఆగ్రహం న్యూఢిల్లీ: పార్లమెంటులో విపక్షాల తీరు పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ప్రవర్త పార్లమెంటును అవమానించే విధంగా ఉందని ఆయన అన్నారు....
Bhatti Vikramarka press meet at Assembly Media

దేశంలో భావస్వేచ్ఛ లేదు: పెగాసెస్ వ్యవహారంపై భట్టి స్పందన

హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్యంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోందని, భావస్వేచ్ఛ, ప్రైవసీ లేకుండా పోతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన...

నేపాల్‌లో అపూర్వ మలుపు!

  రద్దయిన పార్లమెంటును మరోసారి పునరుద్ధరిస్తూ నేపాల్ సుప్రీంకోర్టు అక్కడి రాజకీయ సంక్షోభంలో ఇంకో అధ్యాయానికి తెర లేపింది. గత మే నెలలో ప్రధాని కెపి శర్మ ఓలి మంత్రి వర్గం సిఫారసుపై దేశాధ్యక్షురాలు...
Thackeray denies rumors of collusion with BJP

బిజెపితో కుమ్మక్కు వదంతిని కొట్టిపారేసిన థాక్రే

  ముంబై :శివసేన, బిజెపి మళ్లీ కుమ్మక్కు అవుతున్నారన్న వదంతులను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌థాక్రే కొట్టి పారేశారు. అసెంబ్లీ సమావేశాల ముగింపులో విపక్షం వ్యవహరించిన తీరుపై ధ్వజమెత్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తరువాత థాక్రే...

 జగన్ చంద్రబాబుల రెండేళ్ల పోరు

నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి 30, మే 2019న ప్రమాణ స్వీకారం చేశారు. 2014లోనే అధికార పీఠం ఎక్కాల్సిన జగన్ స్వల్ప శాతం ఓట్ల తేడాతో చేజార్చుకొన్నాడు. నాలుగు...
Devastation created by Modi in India

చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం

  పదిహేనేళ్ళ క్రితం బొమ్మరిల్లు అనే తెలుగు సినిమా రిలీజ్ అయింది. అందులో సిద్ధార్థ హీరో. తన కొడుకును ఎలా పెంచాలో, తన కొడుకు తన అదుపాజ్ఞల్లో ఎలా మెలగాలో నియంత్రించే తండ్రి పాత్రలో...

తప్పని బాండ్లు!

  ఎలెక్టోరల్ బాండ్స్ అమ్మకంపై స్టే ఇవ్వడానికి నిరాకరించడం ద్వారా సుప్రీంకోర్టు దేశంలో ప్రజాస్వామ్యానికి చేసింది మేలో, కీడో వివరించి చెప్పనక్కర లేదు. నాలుగు కీలక రాష్ట్రాలకు (అసోం, కేరళ, తమిళనాడు, బెంగాల్) ఒక...
Attack on Democracy throughout

అంతటా ప్రజాస్వామ్యంపై దాడి!

ప్రాణాంతక కరోనా మహమ్మారి, ఆర్థిక, శారీరక అభద్రత, హింసాత్మక సంఘర్షణ ప్రపంచంపై ముప్పు తీసుకు రావడంతో 2020లో ప్రజాస్వామ్యం కాపాడటం కోసం నిత్యం శ్రమించే ఉద్యమకారులకు నిరంకుశ శక్తులపై తమ పోరాటంలో నూతన...
North-South divide toolkit adopted by BJP: Congress

ఉత్తరాది-దక్షిణాది మధ్య చీలికలు తెస్తున్న బిజెపి

ఉత్తరాది-దక్షిణాది మధ్య చీలికలు తెస్తున్న బిజెపి కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపు ఇచ్చారని, రాహుల్ గాంధీ ఉత్తరాది-దక్షిణాది మధ్య...
US Supports to Indian New Farm Laws

సాగు చట్టాలపై భారత్‌కు అమెరికా మద్దతు

సాగు చట్టాలపై భారత్‌కు అమెరికా మద్దతు సంస్కరణలను స్వాగతిస్తున్నాం.. సమస్యలను చర్చలు ద్వారా పరిష్కరించుకోండి అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన వాషింగ్టన్: భారత్‌లో తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు ట్విట్టర్...
India's fall to 53rd position in Democracy Index

ప్రజాస్వామ్య సూచీలో 53 వ స్థానానికి భారత్ పతనం

  ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విశ్లేషణ న్యూఢిల్లీ : 2020 ప్రజాస్వామ్య సూచీ ప్రపంచ స్థాయిలో భారత్ రెండు స్థానాలు దిగజారి 53 వ స్థానానికి చేరుకుందని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వెల్లడించింది. పాలక వర్గాల...
72nd Republic Day celebrations in India

మనది పరిణత ప్రజాస్వామ్యమేనా?

  మనం నేడు 74 ఏండ్ల స్వతంత్ర దేశంలో 72 వ గణతంత్ర వేడుకలు సంతోషంగా ఘనంగా జరుపుకుంటున్నాం... దేశ జనాభా 135 కోట్లు దాటిపోతోంది.. ప్రపంచ దేశాల్లో రెండవ స్థానంలో ఉంది. దేశ...
Construction of the new Parliament began

జాతి గర్వించే కట్టడమా!

అన్నింటికీ కేంద్ర బిందువుగా ఉంటూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్న భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నెలవైన భారత పార్లమెంటు నేడు భౌగోళిక రూపాంతరం చెందబోతున్నది. ప్రస్తుతమున్న పార్లమెంట్ భవనాన్ని నాటి ఆంగ్లేయులు...

రెండోసారి అభిశంసన!

  అధ్యక్ష పదవీకాలం ముగియడానికి కేవలం ఐదారు రోజుల వ్యవధి మాత్రమే ఉందనగా అభిశంసనకు గురైన డోనాల్డ్ ట్రంప్ ఆధునిక అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో ఒక అరాచక అధ్యాయ కర్తగా నిలిచిపోయాడు. జో బైడెన్‌ను...
Modi calls dynasty politics biggest enemy of democracy

వారసత్వ రాజకీయాలే పెద్ద శత్రువు

  వాటిని కూకటి వేళ్లతో పెకలించాలి యువతకు ప్రధాని మోడీ పిలుపు న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువని, వీటిని పూర్తిగా పెకలించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మంగళవారం జాతీయ...

Latest News