Home Search
ప్రజాస్వామ్యానికి - search results
If you're not happy with the results, please do another search
నేపాల్ పార్లమెంట్ రద్దు
ఏప్రిల్-మేలో మధ్యంతర ఎన్నికలు
విస్తుపరిచిన సంచలన నిర్ణయం
ప్రధాని ఓలి మంత్రి మండలి సిఫారసును ఆమోదించిన దేశాధ్యక్షురాలు
నిర్ణయాన్ని ఖండించిన పాలక కమ్యూనిస్టు పార్టీ
ఖాట్మండూ : నేపాల్ పార్లమెంట్ రద్దయింది. ప్రధాని కెపి శర్మ ఓలి సిఫార్సు...
సెంట్రల్ విస్తా వాస్తవాలు!
హిట్లర్ బెర్లిన్ కొత్త రాజధాని జర్మేనియాలో ఫోక్షల్లె (ప్రజా/కీర్తి మందిరం) ప్రతిపాదించారు. దాని వాస్తుశిల్పి అల్బర్ట్ స్పీర్. ఈ పథకం పారలే. మోడీ కొత్త సెంట్రల్ విస్తా పథకం వేశారు. బిమన్ పటేల్...
‘పేజీ తిరగేద్దాం’
బైడెన్కు లైన్క్లియర్
విజయాన్ని నిర్థారించిన ఎలక్టోరల్ కాలేజీ
పగ్గాలు చేపట్టడానికి
దారి సుగమం
అమెరికా చరిత్రలో కొత్త అధ్యాయం అంటూ దేశ ప్రజలకు జోబైడెన్ సందేశం
వాషింగ్టన్ : ‘పేజీ తిరగేయాల్సిన సమయం వచ్చింది’ అని అమెరికా అధ్యక్ష...
బిజెపి X తృణమూల్
దేశమంతటా ఎదురులేని ప్రాబల్యాన్ని గడించుకోవాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ బీహార్ తర్వాత పశ్చిమ బెంగాల్పై దృష్టి కేంద్రీకరిస్తుందని చాలా కాలంగా అనుకుంటున్నదే. వచ్చే ఏప్రిల్ మే నెలల్లో అక్కడ...
ఓటేసిన వృద్ధులకు వందనం
యువత వృద్ధులను ఆదర్శంగా చేసుకోవాలి: ట్విట్టర్లో కెటిఆర్ ట్వీట్
వీల్చైర్లో వచ్చి ఓటేసిన సైంటిస్టు రవీందర్కు అభినందనలు
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజాస్వామ్యం పరిఢవిల్లే విధంగా పలువురు ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధులను యువత ఆదర్శంగా...
గుజరాత్లో నేటి నుంచి అఖిల భారత స్పీకర్ల సమావేశం
ప్రారంభించనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
హాజరుకానున్న అన్ని రాష్ట్రాల స్పీకర్లు, చైర్పర్సన్లు
గాంధీనగర్: లోక్సభ, రాజ్యసభ, ఇతర శాసన వ్యవస్థలకు చెందిన సభాధ్యక్షుల మధ్య విస్తృత సంప్రదింపులకు అవకాశం కల్పించే లక్షంతో రెండు రోజులపాటు...
సంపాదకీయం: ద్వంద్వ న్యాయ ప్రమాణాలు?
ఏ సిద్ధాంతాలకు, ఆలోచనలకు, ఆదర్శాలకు ప్రాధాన్యం ఇచ్చి, ప్రాతినిధ్యం వహించే ఎటువంటి శక్తులు అధికారంలోకి వచ్చినా దేశ ప్రజల మౌలిక హక్కులకు, స్వేచ్ఛలకు భంగం వాటిల్లకుండా చూసి వాటిని కాపాడే వజ్ర కవచాల్లాంటి...
సంపాదకీయం: అందరికీ వర్తింపచేయాలి
పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను తాను కాకపోతే మరెవరు కాపాడుతారు, రాజ్యాంగ న్యాయస్థానంగా అది తన ధర్మం అని సుప్రీంకోర్టు ఆర్నాబ్ గోస్వామికి, మరి ఇద్దరికి బెయిల్ మంజూరు చేస్తూ పలికిన పలుకులు ప్రజాస్వామ్యానికి,...
అర్నబ్ అరెస్టుపై బిజెపి-కాంగ్రెస్ మాటల యుద్ధం
అర్నబ్ అరెస్టుపై బిజెపి-కాంగ్రెస్ మాటల యుద్ధం
ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి:బిజెపి
ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది: అమిత్ షా
కాంగ్రెస్ను దేశ ప్రజలు క్షమించరు: జెపి నడ్డా
బిజెపికి కొందరిపైనే ఎందుకీ ప్రేమ: కాంగ్రెస్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ టివి ఎడిటర్-ఇన్-చీఫ్...
విపత్తులు నేర్పిన గుణపాఠం..
మన దేశంలో విద్య, వైద్యానికి ప్రజలు వెచ్చించే వ్యయం పేదరికానికి కారణమవు తున్నది. ప్రపంచలో అభివృద్ధి చెందిన దేశాలువారి వార్షిక బడ్జెట్లో సరాసరి 19 శాతం వెచ్చిస్తున్నాయి. దిగువ మధ్య దేశాల సగటు...
ట్రంప్కు శాంతి పురస్కారమా?
ఇటీవల న్యూస్ పేపర్లలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ పేరును నోబుల్ శాంతి పురస్కారానికి నార్వే పార్లమెంటు సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ ప్రతిపాదించినట్లు చదివిన వెంటనే ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. దేశాల మధ్య...
ఈ దేశాన్ని ‘దేవుడే రక్షించాలి’!
గత కొద్ది నెలలుగా భారత దేశం గత 70 ఏళ్ళల్లో యెరుగనంతటి తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒక వంక ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దిగజారుతూ ఉండగా, కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర,...
సంపాదకీయం: శ్రీలంక కీలక రాజ్యాంగ సవరణ
కీలక పాలక నిర్ణయాధికారాలు పార్లమెంటు చేతిలో ఉండే వ్యవస్థ స్థానంలో మళ్లీ అధ్యక్ష నిరంకుశత్వానికి తెరలేపే రాజ్యాంగ సవరణకు, మొత్తంగా సరికొత్త రాజ్యాంగాన్ని ఆవిష్కరించుకునేందుకు శ్రీలంకలో రంగం సిద్ధమైంది. కొత్త రాజ్యాంగాన్ని రూపొందించేందుకు...
సంపాదకీయం: ప్రశ్నకు ముప్పు
పార్లమెంటరీ ప్రక్రియలో ప్రజా కంఠానికి మారుపేరే ప్రశ్న. ప్రజలెన్నుకునే మెజారిటీ ప్రతినిధుల మద్దతుతో ఏర్పడే ప్రభుత్వ జవాబుదారీతనం ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదం. దానిని సాకారం చేసేదే ప్రశ్నోత్తరాల సమయం. కరోనా సాకు జూపి పార్లమెంటు...
అసమ్మతి అంటే కాంగ్రెస్కు గిట్టదు
ప్రజాస్వామ్య వికాసానికి సుస్థిరమైన ప్రభుత్వం ఎంత అవసరమో, బలమైన ప్రతిపక్షం కూడా అంతే అవసరం. ప్రశ్నించే స్వభావమే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం. ప్రతిపక్షాలే కాకుండా స్వపక్షంలో కూడా విధానాల గురించి ప్రశ్నించే వారు...
కోర్టు ధిక్కార దోషం!
‘ధిక్కారముల్ సైతునా’ అంటూ సుప్రీంకోర్టు, ప్రఖ్యాత పౌరహక్కుల న్యాయవాది ప్రశాంత్ భూషణ్ను దోషిగా నిర్ధారించింది. ఆయన తన ట్వీట్ల ద్వారా న్యాయ వ్యవస్థ పట్ల దేశ ప్రజలకున్న విశ్వాసాన్ని కదిలించి వేసే ప్రయత్నం...
‘నవ కశ్మీర్’ కు ఏడాది
జమ్ము కశ్మీర్ విశేషాభరణాలైన 370, 35ఎ రాజ్యాంగ అధికరణలను తొలగించి, ఆ రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి నేటితో ఏడాది పూర్తవుతుంది. రాజ్యసభలో...
కాంగ్రెస్ అంతర్గత విభేదాలు
కాంగ్రెస్ పార్టీకేమైంది? ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్డిఎ ప్రభుత్వం వరుసగా ఘోర వైఫల్యాలను దేశానికి చవిచూపిస్తున్నా, వాటిని మరిపిస్తూ దేశ భక్తి, మత పిచ్చి మిశ్రమాన్ని మెజారిటీ ప్రజలకు తాపించి భారతీయ...
సంపాదకీయం: రాజస్థాన్లో రాజ్యాంగం దుస్థితి
రాష్ట్ర గవర్నర్కు ఆ రాష్ట్ర ప్రజలెన్నుకున్న ప్రభుత్వ మంత్రివర్గ సిఫార్సు ముఖ్యమా లేక తనను నియమించిన కేంద్ర పాలక పెద్దల ప్రయోజనాలు ప్రధానమా అనే ప్రశ్న రాజస్థాన్ వేదికగా మరోమారు తలెత్తింది. రాష్ట్రాన్ని...
నీవు నేర్పిన విద్యయే…!
పట్ట పగలు నడి బజారులో ప్రజల తీర్పును పరాభవించే దుర్మార్గం కేంద్రంలోని పాలక పక్షాన్నే పూనకంలా ఆవహించినపుడు ప్రజాస్వామ్యానికి పట్టే దుర్గతి అంతా ఇంతా కాదు. రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోడానికి, రాజ్యసభలో సీట్లు...