Home Search
రైలు ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
జర్మనీ టెక్నాలజీ…. ఆ బోగీలలో భద్రత ఎంత?
ఎల్హెచ్బి బోగీలతో భద్రత ఎంత ?
కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటనలో
మృతుల సంఖ్య పెరగడంపై నిపుణుల ఆందోళన
మనతెలంగాణ/హైదరాబాద్: కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటనలో అధునాతనమైన ఎల్హెచ్బి (లింక్ హాఫ్మన్ బుష్) బోగీలున్నా మృతుల సంఖ్య...
కోరమండల్ నేపథ్యంలో కాగ్ నిజాలు
న్యూఢిల్లీ : గత ఏడాది సెప్టెంబర్లో పార్లమెంట్లో రైల్వేల భద్రత సంబంధిత అంశాలపై ఆడిట్ నివేదికను ప్రవేశపెట్టారు. ఇందులో పలు అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేకించి రైల్వే భద్రత వైఫల్యాలు అనేకం ఉన్నాయని తెలిపారు....
ఒడిషా దుర్ఘటనపై కేంద్రం పట్టాలు తప్పినరీతి ప్రకటనలు
న్యూఢిల్లీ : శుక్రవారం రాత్రి ఒడిషాలో కోరమండల్, బెంగళూరు హౌరా యశ్వంతపూర్ , గూడ్స్రైళ్ల ఘోర ప్రమాదం తరువాతి దశలో కేంద్రం ఆధీనంలోని రైల్వే మంత్రిత్వశాఖ వివిధ దశలలో వెలువరించిన ప్రకటనలు గందరగోళానికి...
కోరమాండల్ డ్రైవర్ తప్పిదం లేదు: రైల్వే బోర్డు
ఒడిశా: ఒడిశా రైలు ప్రమాదానికి కారణాలను రైల్వే బోర్డు ఆదివారం వెల్లడించింది. రైళ్ల వేగం అనుమతికి లోబడి ఉందని, అయితే సిగ్నలింగ్ లోపం ఎఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని తెలిపింది. మూడు రైళ్లు ఢీకొన్నాయని...
శభాష్.. వెంకటేశ్
భువనేశ్వర్ : శుక్రవారం రాత్రి నాటి ఒడిషా రైలు దుర్ఘటన గురించి తొట్టతొలిగా అధికారులకు తెలిపి అలర్ట్ చేసిన వ్యక్తి జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డిఆర్ఎఫ్) జవాను అని వెల్లడైంది. సెలవుపై...
‘కవచ్’ అంటే ఏమిటీ..? దీనివల్ల భారీ ప్రాణ నష్టం తప్పేదా?
దేశవ్యాప్తంగా కొన్ని మార్గాల్లో ‘కవచ్’ వ్యవస్థను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. శుక్రవారం ప్రమాదం జరిగిన ఈ మార్గంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. అందుకే ప్రమాద తీవ్రత పెరిగింది. కవచ్ అనేది...
మృత్యు సిగ్నల్.. 288 ప్రాణాలు బలిగొన తప్పిదం
తొలుత కోరమాండల్ ఎక్స్ప్రెస్కు మెయిన్ లైన్లో వెళ్లడానికి గ్రీన్సిగ్నల్.. ఆ వెంటనే సిగ్నల్ నిలిపివేత
దీంతో లూప్లైన్లోకి వెళ్లి గంటకు 130 కి.మీ. వేగంతో గూడ్స్ను ఢీకొట్టిన ఎక్స్ప్రెస్
ఆ ధాటికి పక్క ట్రాక్లపై...
తమిళనాడు నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం
చెన్నై : ఒడిశాలో రైళ్ల ప్రమాదంలో సహాయ కార్యక్రమాల్లో సమన్వయం కోసం తమిళనాడు నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఒడిశాకు బయలు దేరింది. అక్కడ చిక్కుకుపోయిన, గాయపడిన తమిళనాడుకు చెందిన ప్రయాణికులను తీసుకురాడానికి...
ఒడిశాలో రైళ్ల విలయం
బాలాసోర్/ హౌరా: బాలాసోర్ జిల్లా బహానాగ స్టేషన్ వద్ద శుక్రవారం జరిగిన మూడు రైళ్ల సం బంధిత ప్రమాదాల్లో కనీసం 50మంది మృతి చెందారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ముందు ఈ...
రేపే పెళ్లి.. పెళ్లి ఇంట్లో పెను విషాదం
మహబూబాబాద్: రేపు పెళ్లి అనగా ఆ ఇంట్లో బంధు మిత్రులతో సందేడే సందడి.. ఈ లోపే వరుడికి విద్యూత్ ప్రమాదం రూపంలో మృత్యువు ఆ కుటుంబంలో పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ అత్యంత...
రెండు గూడ్స్ రైళ్లు ఢీ: లోకో పైలట్ మృతి
భోపాల్: ఆగి ఉన్న గూడ్స్ రైలు మరో గూడ్స్ రైలు ఢీకొట్టడంతో పైలట్ మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం శహ్డోల్ జిల్లాలో జరిగింది. రైల్వే సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం... బిలాస్పూర్-కట్నీ...
గూడ్సు రైళ్లు ఢీకొని ఆరుగురు రైల్వే సిబ్బందికి గాయాలు
షాదోల్: మధ్యప్రదేశ్లోని షాదోల్ జిల్లాలో బుధవారం ఉదయం ఆగి ఉన్న గూడ్సు రైలును మరో గుడ్సు రైలు ఢీకొని పట్టాలు తప్పడంతో ఇద్దరు లోకో పైలట్లతోసహా ఆరుగురు రైల్వే సిబ్బంది గాయపడినట్లు రైల్వే...
ఎదురెదురుగా ఢీకొన్న రైళ్లు..36మంది దుర్మరణం
తెంపీ: గ్రీస్లో మంగళవారం రాత్రి ఘోర రైలుప్రమాదం జరిగింది. అధికవేగంతో ఎదురెదురుగా వచ్చిన రెండురైళ్లు నేరుగా ఒకదాన్ని ఒకటి ఢీకొట్టడంతో 36మంది దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో 85మంది గాయపడ్డారని బుధవారం తెలిపారు....
నవజీవన్ ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు..
మహబూబాబాద్ : అహ్మదబాద్ నుంచి చైన్నై వెళ్ల్లె నవజీవన్ ఎక్స్ప్రెస్ (12655) రైలుకు పొగలు కమ్ముకోగా గమనించిన సిబ్బంది మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో నిలిపి మరమ్మతులు చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ...
మెట్రో పిల్లర్ కూలిన ఘటన… నిర్మాణ సంస్థతోసహా ఏడుగురిపై కేసు
బెంగళూరు : నగరంలో మంగళవారం నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి తల్లీ, కుమారుడు మృతి చెందిన సంఘటనకు సంబంధించి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ పైన, సంబంధిత అధికారులు ఐదుగురితోపాటు బెంగళూరు మెట్రోరైలు...
మెట్రో పిల్లర్ కూలి మహిళా టెకీ, రెండున్నరేళ్ల కుమారుడు మృతి
బెంగళూరు: నగరంలో మంగళవారం ఉదయం దారుణ ఘటన సంభవించింది. మెట్రో రైలు కోసం నిర్మిస్తున్న పిల్లర్ కూలి రోడ్డు మీద పడగా టూవీలర్పై ప్రయాణిస్తున్న 28 ఏళ్ల తేజస్విని అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్,...
ద్విచక్ర వాహనంపై నియంత్రణ కోల్పోయి యువకుడు మృతి
ద్విచక్ర వాహనంపై నియంత్రణ కోల్పోయి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన ఎల్. కోట మండలంలో చోటుచేసుకుంది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన విఘ్నేష్ (22), సాత్విక్, శివ, సందీప్ నూతన సంవత్సరం...
పట్టాలు తప్పిన సూర్యనగరి ఎక్స్ప్రెస్.. ప్రయాణికులు సురక్షితం
జైపుర్: బాంద్రా టెర్మినస్ నుంచి జోధ్పూర్ వెళుతున్న సూర్యనగరి ఎక్స్ప్రెస్ రైలు సోమవారం తెల్లవారుజాము 3.27 గంటలకు జోధ్పూర్ డివిజన్లోని రాజ్కియావస్, బొమద్రా సెక్షన్ మధ్య పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టమేదీ...
మోడీజీ.. ‘చైనాపే చర్చ’ ఎప్పుడు?
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదంపై మోడీ ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ మరో సారి విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలోనే ‘చైనాపై చర్చ’ప్పుడు నిర్వహిస్తారంటూ ప్రధాని మోడీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే...
మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచిన విద్యార్థి శశికళ
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఇజల్లా దువ్వాడ రైల్వే స్టేషన్లో రైలుకు, ప్లాట్ఫామ్కు మధ్య ఇరుక్కుపోయిన 20 ఏళ్ల విద్యార్థిని శశికళ గురువారం తుదిశ్వాస విడిచింది. విశాఖ దువ్వాడ రైల్వే స్టేషన్లో ఇరుక్కుని మృత్యువుతో...