Home Search
లెఫ్టినెంట్ గవర్నర్ - search results
If you're not happy with the results, please do another search
కశ్మీర్ పై కేంద్రం కీలక కదలిక
కేంద్రం ముందు అఖిలపక్షం డిమాండ్లు
జమ్మూ కశ్మీర్కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలి
వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి
స్థానికులకు భూమిపై గ్యారంటీ కల్పించాలి
కశ్మీరీ పండిట్లకు పునరావాసం అత్యవసరం
రాజకీయ ఖైదీల విడుదలకు ఆదేశాలు
కశ్మీరీ యువతలో అశాంతి...
బిజెపి అదృష్ట ‘యోగం’ 50 సీట్లే!
నరేంద్ర మోడీ తరువాత బిజెపి ప్రధాని అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్. నాలుగు సంవత్సరాలు గడిచేసరికి మీరు యుపి ముఖ్యమంత్రి పదవి నుంచి ముందే దిగిపోతే మంచిది అని బిజెపి పెద్దలు...
కార్గిల్కు విమాన సౌకర్యం కల్పించండి
కార్గిల్కు విమాన సౌకర్యం కల్పించండి : కేంద్రానికి లడఖ్ ఎల్జి విజ్ఞప్తి
లెహ్: కార్గిల్కు విమానాల రాకపోకల సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వంతో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కె మాథుర్ చర్చించారు. కార్గిల్కు క్యు-400 బంబార్డియర్...
పిజ్జా డెలివరీ చేసినప్పుడు రేషన్ చేయలేమా?: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 72 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే రేషన్ డోర్ డెలివరీ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం మరోమారు నిలిపివేయడంపై ఢిల్లీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవారం నుంచి...
ఢిల్లీలో రేషన్ సరుకుల డోర్ డెలివరీకి అనుమతించని కేంద్రం
న్యూఢిల్లీ: ఇంటింటికీ రేషన్ సరుకులు అందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన నూతన పథకానికి కేంద్రం బ్రేకులేసిందని ఆ రాష్ట్ర అధికారిక వర్గాలు తెలిపాయి. వచ్చే వారమే ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉండగా, కేంద్రం...
ప్రియమైన ప్రధాన మంత్రి గారూ!
నరేంద్ర మోడీ ఒకప్పుడు తనకు సహాయపడిన ప్రతి వంతెనను కూల్చారు. ప్రతి సూక్ష్మ పరిశీలనను విరోధం చేసుకున్నారు. ప్రతి సంస్థకు శిరచ్ఛేదం చేశారు. ఇప్పడు వాటితోనే సయోధ్య నెరపవలసిన అగత్యం ఏర్పడింది. నరేంద్ర...
నాలుగు రాష్ట్రాల సిఎంలతో మాట్లాడిన ప్రధాని
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఆదివారం పంజాబ్, కర్ణాటక, బీహార్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో మాట్లాడారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్-19 పరిస్థితులపై ప్రధాని మోడీ...
కశ్మీర్లో టిటిడి ఆలయం
62 ఎకరాల భూమి కేటాయింపు
జమ్మూ : జమ్మూ కశ్మీర్లో దేవాలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి (టిటిడికి) అనుమతి దక్కింది. జమ్మూ కశ్మీర్లోని మజీన్ గ్రామంలో ఆలయ నిర్మాణానికి అధికార యంత్రాంగం అనుమతిని...
‘విశిష్టత’ను కోల్పోతున్న బిజెపి
ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్ర అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలలో జయాపజయాలను అటుంచితే ఒక రాజకీయ పార్టీగా, సైద్ధాంతికంగా, నాయకత్వపరంగా తనకు గల ‘విశిష్టత’ను భారతీయ జనతా పార్టీ కోల్పోతున్న...
సరికొత్త ఢిల్లీ పాదుషా!
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అనే ప్రాచీన నానుడి రాచరిక పాలనకు సంబంధించినది. ఆధునిక ప్రజాస్వామిక ప్రభుత్వాలు కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నాయి. ప్రజా ప్రభుత్వాలు అనిపించుకోడానికి కనీస అర్హతను కూడా కోల్పోతున్నాయి....
ఎల్జికి మరిన్ని అధికారాలిచ్చే బిల్లును ఉపసంహరించాలి: ఢిల్లీ సిఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు మరిన్ని అధికారాలను కట్టబెట్టే సవరణబిల్లును ఉపసంహరించుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. సవరణ బిల్లుకు నిరసనగా బుధవారం జంతర్మంతర్ వద్ద ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) చేపట్టిన...
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు ఆమోదం
న్యూఢిల్లీ: పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి రాజీనామా చేశారని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతోనే ఈ నిర్ణయం...
తమిళిసై నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
న్యూఢిల్లీ: పుదుచ్చేరిలో ప్రభుత్వం పడిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై కేంద్రీకృతమై ఉంది. తమిళిసై ఏ నిర్ణయం తీసుకోనున్నారన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది....
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం
ముఖ్యమంత్రి నారాయణసామి రాజీనామా
గవర్నర్ తమిళిసైకు రాజీనామా లేఖ సమర్పణ
ఓటింగ్ జరగకుండానే వీగిన విశ్వాస తీర్మానం
ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిపక్షాల సమాలోచనలు
పుచుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం...
22న పుదుచ్చేరి బలపరీక్ష
లెఫ్టెనెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మైనారిటీలో పడిన వి.నారాయణస్వామి ప్రభుత్వాన్ని బలనిరూపణ చేసుకోవాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. బలపరీక్ష...
జమ్ముకశ్మీర్ లో ఆయుష్మాన్ భారత్ ప్రారంభం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ నివాసితులందరికీ ఆరోగ్యబీమా సౌకర్యం కల్పించడానికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ఈ పథకం ఆరోగ్య కవరేజీని నిర్ధారిస్తుందని, ఆర్థిక ప్రమాద...
ఢిల్లీలో ఆర్టిపిసిఆర్ టెస్ట్ ధరలు రూ.2400 నుంచి రూ.800కు భారీగా తగ్గింపు
న్యూఢిల్లీ : ఇంతవరకు కరోనాను గుర్తించే ఆర్టిపిసిఆర్ పరీక్షకు ప్రైవేట్ ల్యాబ్లో రూ.2400 చెల్లిస్తుండగా, ఇకనుంచి రూ.800 కే జరిగేలా ఢిల్లీ ప్రభుత్వం భారీగా ధరలు తగ్గిస్తూ నిర్ణయించింది. ఈమేరకు అన్ని ప్రైవేట్...
తిరుగులేని టీకానే అందిస్తాం
శాస్త్రీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్ను ప్రజలకు అందించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది
సైడ్ఎఫెక్ట్ ఉంటాయేమో నిర్ధారించుకోవాల్సి ఉంది
దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు
వాతావరణాలు ఉన్నాయి వైరస్
దేశమంతటా ఒకే ప్రభావం చూపలేదు...
మార్కెట్ల మూసివేతకు కేంద్రం నుంచి అనుమతి కోరిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చట్టపరమైన చర్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దృష్టి సారించారు. ఇప్పటికే దీనిపై కేంద్రానికి నివేదిక పంపామని మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాకు తెలిపారు....
కశ్మీరీ కుంకుమ ప్రపంచ మెరుపు
విశేష ఖ్యాతిదాయక జిఐ ట్యాగ్
జమ్మూ : కశ్మీర్ కుంకుమకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది. భౌగోళిక విశేషాల ఖ్యాతి జాబితాలో ఇక్కడ పెరిగే కుంకుమ పువ్వు పంట చేరింది. కశ్మీరీ కుంకుమకు అంతర్జాతీయ...