Thursday, May 16, 2024
Home Search

బీహార్ సిఎం - search results

If you're not happy with the results, please do another search
PM Modi Inaugurates 3 Mega Projects In UP

యుపిలో మూడు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన మోడీ

గోరఖ్‌పూర్ (యుపి) : ఉత్తరప్రదేశ్‌లో ఎఐఐఎంఎస్, భారీ ఎరువుల కర్మాగారంతో పాటు మూడు మెగా ప్రాజెక్టులను ప్రధాని మోడీ మంగళవారం జాతికి అంకితం చేశారు. ఇవన్నీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ స్వంత...
Mamata Banerjee pans Centre for fuel price hike

కాంగ్రెస్ పై మమత శివతాండవం

గత మేలో వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ స్థానంలో...
Workers from other states are working in Telangana:CM KCR

ఉపాధి పెరిగింది

అప్పిచ్చువాడు, వైద్యుడు, నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్ జొప్పడిన యూర నుండుము, చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ ఇతర రాష్ట్రాలకు చెందిన 15లక్షల మంది పైచిలుకు కార్మికులు తెలంగాణలో పనిచేస్తున్నారు మన కూలీలు సరిపోవడం లేదు, పాలమూరుకు...
National project want to Telangana

బిజెపి నేతలకు దమ్ముంటే జాతీయ ప్రాజెక్టు తేవాలి: మల్లేశం

హైదరాబాద్: కర్నాటక, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో యాదవులు ముఖ్యమంత్రులయ్యారని, గొల్ల కురుమలకు పది వేల రూపాయలు కూడా ఇవ్వలేదని ఎంఎల్‌సి మల్లేశం తెలిపారు. సిఎం కెసిఆర్ గొల్ల కురుమలకు గొర్రెలు పంపిణీ...
CM KCR Leaves Delhi To Hyderabad

హస్తినపై దృష్టి

మూడో కూటమి సృష్టి! ముహూర్తం సెప్టెంబర్ 2 ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం రోజునే కీలక నేతలతో మంతనాలు మూడవ కూటమి ఏర్పాటు దిశగా శరవేగంగా అడుగులు బలమైన ప్రాంతీయ పార్టీలను ఒక్క తాటి మీదికి తెచ్చేందుకు...

ఒబిసి జనగణనపై ప్రధాని సానుకూలంగా స్పందిస్తారు

బీహార్ సిఎం నితీశ్ ఆశాభావం పాట్నా: బీహార్ నుంచి వెళ్లిన అఖిలపక్షం చెప్పిన అంశాల్ని ప్రధాని మోడీ శ్రద్ధగా విన్నారని,సహజంగానే సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ అన్నారు. సోమవారం...
Center instructs states to conduct sero survey

సీరో సర్వేలు నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన

  న్యూఢిల్లీ : స్థానిక ప్రజారోగ్య పరిస్థితిని , కొవిడ్ మహమ్మారి వ్యాప్తిని అంచనా వేయడానికి ఐసిఎంఆర్‌తో సంప్రదించి జిల్లా స్థాయిలో సీరో సర్వేలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర...
At least 18 killed after truck rams into bus in UP

రిపేరు బస్సును ఢీకొన్న ట్రక్కు

యుపి హైవేపై 18 మంది మృతి అత్యధికులు వ్యవసాయ కూలీలు భారీ వర్షాలతో పరిస్థితి దారుణం బారాబంకీ: ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు పక్కన నిలిచి ఉన్న ప్రైవేటు డబుల్ డెక్కర్ బస్సును వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఢీకొని...
We Won't impose lockdown in Delhi: CM Kejriwal

కరోనాతో పోరాడిన వైద్యులకు ఈ ఏడాది భారత రత్న ఇవ్వాలి

ప్రధాని లేఖ రాసిన ఢిల్లీ సిఎం కేజ్రివాల్ న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో ప్రజలకు నిరంతరాయంగా సేవలు చేసిన వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి ఈ ఏడాది అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను...
Minister Harish Rao visited dubbaka constituency

చినుకు పడక ముందే.. రైతుబంధు ఇచ్చిన ఘనత కెసిఆర్‌దే

* మండుటెండల్లో సైతం మత్తళ్లు * వరి వేద సాగు పద్దతిని పోత్సహించాలి * త్వరలో పేదలకు కొత్త రేషన్ కార్డులు * కరోనా సమయంలో రైతులకు అండగా నిలిచాం:  రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దుబ్బాక...

అభద్రతలో నితీశ్!

  ఎంతో తెలివిగా ఏ ఎండకాగొడుగు పడుతూ నిరంతరం అధికార అందలాల్లో ఊరేగేవారికి కూడా ఎల్లకాలం ఆనంద యోగం ఉండదని కొన్ని పరిణామాలు రుజువు చేస్తుంటాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ...

కాంగ్రెస్ ఊగిసలాట

  2014 లోక్‌సభ ఎన్నికలలో చావు దెబ్బ తిని అధికారం కోల్పోయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుడితిలో పడిన ఎలుకనే తలపిస్తున్నది. ఈ ఎలుకను గట్టెక్కించి జవసత్వాలు కలిగించి 2024 లోక్‌సభ ఎన్నికల నాటికైనా...
Lalu Prasad Yadav Health is in critical condition

క్షీణించిన లాలూ ఆరోగ్యం.. ఎయిమ్స్‌కు తరలింపు

  న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సిఎం లాలూ ప్రసాద్ యాదవ్ (72) ఆరోగ్యం క్షీణించింది. దీంతో శనివారం ఢిల్లీ లోని ఎయిమ్స్‌కు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాణా కుంభకోణం కేసులో...
PM Modi get emotional on Vaccine Dry day 1

దేశమంతటా వ్యాక్సిన్ దిగ్విజయభేరి

“దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్‌” ప్రధాని నోట గురజాడ మాట దేశం మొత్తం మీద 1,91,181 మందికి టీకాలు 12 రాష్ట్రాల్లో కొవాగ్జిన్, 11 రాష్ట్రాల్లో కొవిషీల్డ్ కొవాగ్జిన్‌తో కొత్త వైరస్ ఆటకట్టు...

నితీశ్ అధికార వైరాగ్యం!

‘ముఖ్యమంత్రి పదవి కోసం నేను పాకులాడలేదు, దాని మీద ఎటువంటి మమకారమూ లేదు. ప్రజలు తీర్పు ఇచ్చారు, ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయవచ్చు. బిజెపి తన సొంత మనిషిని ఆ పీఠం మీద కూచోబెట్టొచ్చు’...
TS Govt Appointed VC to Universities soon: Vinod Kumar

నెల రోజుల్లో వైస్ ఛాన్స్‌లర్ల నియామకం

నెల రోజుల్లో వైస్ ఛాన్స్‌లర్ల నియామకం వర్సిటీలలో 1,061 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బి.వినోద్‌కుమార్ మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న వైస్ చాన్సలర్ల పోస్టులను త్వరలోనే...
Telangana PCC leader finalized soon?

త్వరలో తెలంగాణ పిసిసి నేత ఖరారు?

  కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పుల స్పీడ్ న్యూఢిల్లీ : తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో నాయకత్వాన్ని భారీ స్థాయిలో ప్రక్షాళించాలని కాంగ్రెస్ అధిష్టానం తలపెట్టింది. పార్టీలో సంస్థాగత మార్పులు చేర్పులపై సుదీర్ఘ విరామం తరువాత ఇప్పుడు...
Muslim voters are not your 'jagir' Says Owaisi

ముస్లిం ఓటర్లు మమతా బెనర్జీ జాగీర్లు కాదు: ఒవైసి

ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్: ముస్లిం ఓటర్లు మమతా బెనర్జీ జాగీర్లు కాదని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. తనను డబ్బులతో కొనగలిగే వ్యక్తి ఇప్పటివరకు పుట్టలేదన్నారు. పశ్చిమబెంగాల్ ఓటర్లను విడదీయడం...
BJP split Muslim and Hindu Votes along with AIMIM: Mamata

హైదరాబాద్ పార్టీ బిజెపికి ‘బి టీమ్’లా వ్యవహరిస్తోంది: మమత బెనర్జీ

కోల్ కతా: హైదరాబాద్ పార్టీ బిజెపికి 'బి టీమ్'లా వ్యవహరిస్తోందని పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బెంగాల్ లో రాజకీయా కాక వేడెక్కుతోంది. దీంతో...

పొలిటికల్ టూరిస్టులతో ఒరిగేది లేదు

  సింహంలా సింగిల్‌గా ప్రజల మనిషి కెసిఆర్ డజన్ల కొద్ది ఢిల్లీ నాయకులు పరిగెత్తుకుని వస్తున్నారు వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్కరైనా హైదరాబాద్ వైపు కన్నెత్తి చూశారా? ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ను ఆగం చేయాలని చూస్తున్నారు నగర ప్రజలు ఆలోచించి...

Latest News