Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
ధరణి కావాలా, పట్వారీ వ్యవస్థ కావాలా
కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలో జరిగిన రోడ్షోలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ప్రసంగిస్తూ ధరణి కావాలా, పట్వారీ వ్యవస్థ కావాలా అని ప్రజలను ప్రశ్నించారు. సభను ఉద్దేశించి కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్...
ఆరు గ్యారెంటీలపైనే తొలి సంతకం
ర్సంపేట: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు గ్యారంటీ పథకాలపై తొలిసంతకం చేస్తానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన రోడ్షోలో పాల్గొని...
అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములకు పట్టాలు
లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం
అసైన్డ్ భూముల అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాం
కాంగ్రెస్ అనవసర దుష్ప్రచారం
నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/నర్సాపూర్/ఆదిలాబాద్ప్రతినిధి/బోథ్/నిజామాబాద్ ప్రతినిధి: రాష్ట్రంలో మళ్లీ...
షర్మిల డబుల్ గేమ్!
పార్టీలు సిద్ధాంతాలమీదనే పుట్టుకొస్తుంటాయి.. అయితే ఎన్నికల సమయం వచ్చేసరికి సిద్ధాంతాలు కాస్త పక్కకు జరిగి ఆ స్థానంలో, వ్యక్తులు, వ్యక్తిగత రాజకీయాలు మాత్రమే ప్రాధాన్యతకోసం ముందుకు తోసుకు వస్తుంటాయి. ఇటువంటి పరిణామాలు ఏ...
ఈడి, సిబిఐ, ఐటి దాడులు జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది ?
కాంగ్రెస్ నేతలపైనే ఎందుకు ఈ దాడులు?
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ నేతలపై కక్ష పూరితంగా ఈడి, సిబిఐ, ఐటి దాడులు జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత...
కెసిఆర్ గొంతు నొక్కేందుకు దండు కట్టిండ్రు
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: తెలంగాణా కోసం పరితపించే ఒక్క కెసిఆర్ గొంతు పిసికేందుకు ఇంత మంది వస్తున్నారని, అయినా భయపడేది లేదని, సింహమెప్పుడూ సింగిల్ గానే వస్తుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి...
షర్మిల డబుల్ గేమ్ రాజకీయం
హైదరాబాద్: పార్టీలు సిద్దాంతాలమీదనే పుట్టుకొస్తుంటాయి.. అయితే ఎన్నికల సమయం వచ్చే సరికి సిద్దాంతాలు కాస్త పక్కకు జరిగి ఆ స్థానంలో , వ్యక్తులు , వ్యక్తిగత రాజకీయాలు మాత్రమే ప్రాధాన్యతకోసం ముందుకు తోసుకు...
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం మొదలయ్యింది: బండ్ల గణేష్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం మొదలయ్యిందని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు డిసైడయ్యారని సినీ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. బుధవారం గాంధీ భవన్ లో ఆయన మీడియా తో...
పోలీసులు పడే బాధలు, కష్టాలను చూపించాం
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్లో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని డైరెక్ట్ చేస్తుండగా.. గీతా...
కెసిఆర్ సింహం లెక్క… సింగిల్ గానే వస్తారు
హైదరాబాద్: కెసిఆర్ ను ఓడించడానికి అందరూ ఏకమవుతున్నారని, కెసిఆర్ సింహం లాంటి వారు.. సింగిల్ గానే వస్తారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణ సిఎం ఎవరు అనేది...
విషపు నిషాల రేవ్ పార్టీ.. ఐదుగురు అరెస్టు
నోయిడా : నాగుపాము విషంతో రేవ్పార్టీ హంగామా సంచలనానికి దారితీసింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ విషపు విందుకు సంబంధించి బిగ్బాస్ విజేత ఎల్విష్ యాదవ్పై కూడా కేసు నమోదు...
ఆరు నూరైనా.. అధికారం మనదే
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ‘ఆరు నూరైనా అధికారంలోకి వచ్చేది మనమే. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఎవరి తలలో జేజమ్మ తరం కాదు’ అని బిఆర్ఎస్ అధినేత సిఎం కెసిఆర్...
దొరలకు.. గల్లీ ప్రజలకు మధ్య ఎన్నికల పోరాటం
బిక్కనూర్: కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్కనూర్, రాజంపేట మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు....
నేటి నుంచి ఆరు రోజుల పాటు కాంగ్రెస్ విజయభేరి రెండో విడత బస్సుయాత్ర
ఈ యాత్రలో పాల్గొననున్న కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీలు
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ విజయభేరి రెండోవిడత బస్సుయాత్ర నేటి నుంచి ఆరు రోజుల పాటు జరుగనుంది....
రెండో జాబితాపై కాంగ్రెస్ మల్లగుల్లాలు
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాపై ఉత్కంఠ నెలకొంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ పూర్తయిన వెంటనే జాబితాను విడుదల చేస్తామని పార్టీ నేతలు ప్రకటించినప్పటికీ గురువారం కూడా మరోసారి సీఈసీ...
రేవంత్రెడ్డి 420: మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ : రేవంత్ నన్ను దద్దమ్మ అంటావా... నీలాగా బ్రోకర్ మాటలు నాకు రావు కాబట్టే నేను దద్దమ్మనే. నీలాగా పార్టీలు మారుతూ ఆ పార్టీలను సర్వనాశనం చేస్తూ పది కోట్లకు, ఇరవై...
కాంగ్రెస్ కే గ్యారెంటీ లేదు… ఆరు గ్యారెంటీలా?: మాలోత్ కవిత
ములుగు: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆశీస్సులతో ములుగులో జరిగిన అభివృద్ధిని చూసి మాట్లాడాలని బిఆర్ఎస్ ఎంపి మాలోత్ కవిత తెలిపారు. గ్రామపంచాయతీగా ఉన్న ములుగును జిల్లా చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే...
ఆచితూచి హస్తం అడుగులు
హైదరాబాద్ : అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహారిస్తోంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్ధుల జాబితాపై కాంగ్రెస్ అధిష్టానం ముమ్మర కసరత్తు చేస్తోంది. శనివారం సాయంత్రం 4 గంటలకు కాం గ్రెస్ పార్టీ...
ఈనెల 14వ తేదీన కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
హైదరాబాద్: అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహారిస్తోంది.ఈ నేపథ్యంలోనే అభ్యర్ధుల జాబితాపై కాంగ్రెస్ అధిష్టానం ముమ్మర కసరత్తు చేస్తోంది. శనివారం సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ...
గ్రేటర్లో పట్టుకోసం కాంగ్రెస్ యత్నం
హైదరాబాద్: గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో గ్రేటర్ వ్యాప్తంగా కేవలం మూడు కార్పొరేటర్ స్థానాలను గెలుపొంది నామకే వాస్తే అన్నట్లుగా మిగిలిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ అసెంంబ్లీ ఎన్నికల ద్వారా గ్రేటర్ లో తమ...