Home Search
డైరెక్టర్లు - search results
If you're not happy with the results, please do another search
అహుజో యాప్ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తమ క్యాంపు కార్యాలయంలో అహుజో ఆల్ ఇన్ వన్ యాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా...
ఐఐఐతోనే నెంబర్ 1
ఇన్నోవేషన్.. ఇన్ఫ్రా స్ట్రక్చర్.. ఇన్క్లూజివ్నెస్
తెలంగాణ ప్రగతి మంత్రం
ఈ త్రీసూత్రం
దేశాభివృద్ధికీ ఇదే సూత్రం
మన పథకాలు కావాలంటూ పొరుగు రాష్ట్రాల్లో ప్రజల ధర్నాలు రాష్ట్ర
ప్రగతికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? తలసారి...
వజీర్ఎక్స్ ఎక్స్ఛేంజ్లో ఇడి సోదాలు
రూ. 100 కోట్లు జప్తు
హైదరాబాద్: చైనా బెట్టింగ్ యాప్ వ్యవహారంలో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్, వజీర్ఎక్స్కు చెందిన నిర్వాహకుల ఇళ్లలో గురు, శుక్రవారాలలో సోదాలు నిర్వహించి ఇడి బెట్టింగ్ రూ. 100 కోట్లు...
వాటా విక్రయం ద్వారా నిధుల సమీకరణ చేపట్టనున్న యెస్ బ్యాంక్
ముంబై: యెస్ బ్యాంక్ బోర్డు జూలై 29న జరిగే సమావేశంలో వాటా విక్రయం ద్వారా నిధులను సేకరించే ప్రణాళికను పరిశీలిస్తోంది. సంబంధిత వర్గాల ప్రకారం, పెట్టుబడికి సంబంధించి పిఈ ఆటగాళ్ల (ప్రైయివేట్ ఈక్విటి...
‘లాల్ సింగ్ చడ్ఢా’ మెగా ప్రివ్యూ..
సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చడ్ఢా. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, ఓ ప్రత్యేక పాత్రలో అక్కినేని నాగ చైతన్య...
సత్యేంద్ర జైన్ ,సహచరుల నివాసాల్లో ఇడి సోదాలు
రూ.2.82 కోట్ల నగదు, 1.8 కిలోల బంగారం స్వాధీనం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీపార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ నివాసంతో పాటు ఆయన సహచరుల ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఇడి) జరిపిన...
జలమండలిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
హైదరాబాద్: జలమండలిలో తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. గురువారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయలో జరిగిన ఈవేడుకలకు ఎండీ దానకిషోర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన...
ఉపాధి నిధుల్లో కోత వద్దు
కేంద్రం కక్షసాధింపు మానుకొని ఉపాధిహామీలో సరిపడా పని దినాలు కల్పించాలి
రాష్ట్ర ట్రాక్ రికార్డు ప్రకారం కనీసం
18కోట్ల పని దినాలను
ఆమోదించాలి బకాయి పడిన
రూ.97కోట్ల 35లను వెంటనే
చెల్లించాలి గతంలో మాదిరిగా
ఎస్సి, ఎస్టిలకు...
మారుమూల అటవీ ఆవాసాలకు తక్షణ విద్యుత్ సదుపాయం
హైదరాబాద్: మారుమూల అటవీ ప్రాంతాలకు కూడా విద్యుత్ సదుపాయం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు వేగంగా అనుమతులు ఇవ్వటం, తక్షణం పనులు చేపట్టాలని అరణ్య భవన్ లో జరిగిన సమావేశంలో అటవీ, గిరిజన...
ఆప్ ఎంఎల్ఎ ఇంటిపై సిబిఐ దాడి
న్యూఢిల్లీ: రూ.40 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ( సిబిఐ) పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఎల్ఎ జశ్వంత్ సింగ్ గజ్జన్ నివాసంతో పాటుగా ఆయనకు సంబంధించిన...
కష్టేఫలే
ఎంత కష్టపడితే అంత
గొప్పవారమవుతాం కార్మికుల
కోసం కెసిఆర్ ప్రభుత్వం అనేక
సంక్షేమ పథకాలు అమలు
చేస్తున్నది వారి శ్రమతోనే
కంపెనీలు నడుస్తున్నాయి
మల్లన్నా.. మజాకా!
మేడే ఉత్సవాల్లో కార్మిక దుస్తుల్లో ప్రసంగించిన మంత్రి మల్లారెడ్డి
కార్మిక శాఖ...
హరితహారం స్ఫూర్తితో అభయారణ్యాలు అభివృద్ధి
అటవీశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శాంతికుమారి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో హరితహారం విజయవంతం చేసినట్లే.. రక్షిత అటవీ ప్రాంతాలు, టైగర్ రిజర్వులు, అభయారణ్యాలను అభివృద్ది చేసుకోవాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ....
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రాజమౌళి
మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్కుమార్ ఆకాంక్షలకు అనుగుణంగా సమాచార పౌర సంబంధాల శాఖను మెరుగ్గా తీర్చిదిద్దుతానని బి.రాజమౌళి తెలిపారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల...
మార్చి 29న దక్షిణ తెలంగాణలో 8,792 మెగావాట్ల వినియోగం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3,158 మెగావాట్ల డిమాండ్
రానున్న రోజుల్లో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం
విద్యుత్ సరఫరాలో ఎలాంటి లోటు రానివ్వం
బాబు జగ్జీవన్రామ్ వేడుకల్లో పాల్గొన్న
సిఎండి జి.రఘుమారెడ్డి
హైదరాబాద్: ఈ సంవత్సరం ఎండల ఉధృతి...
మారుమూల గ్రామాలకు తక్షణమే త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం
హైదరాబాద్: ప్రభుత్వ ప్రాధాన్యత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ప్రతి ఆదివాసి, గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నామని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి...
ప్రైవేటుకు దీటుగా ఆర్థో సేవలు
పేదలకు మరింత మెరుగైన ఆర్థోపెడిక్ చికిత్స
సర్కారు దవాఖానాల్లోనే
మోకాలి చిప్ప మార్పిడి
సర్జరీలు జరగేలా చూడాలి
అన్ని ఆసుపత్రులకు తగినంత
బడ్జెట్ ఇచ్చాం ఆసుపత్రుల
అభివృద్ధికి ఆరోగ్య శ్రీ నిధులు
విడుదల...
ఇన్ఫ్రా.మార్కెట్పై ఐటీ దాడుల్లో బయటపడిన రూ.224 కోట్లు
హవాలా నెట్వర్క్ ద్వారా రూ. 1500 కోట్లు
న్యూఢిల్లీ : మహారాష్ట్ర కేంద్రంగా ఉన్న యూనికార్న్ అంకుర పరిశ్రమ ఇన్ఫ్రా.మార్కెట్ పై ఆదాయం పన్ను దాడుల్లో లెక్కల్లో చూపని రూ. 224 కోట్లు బయటపడినట్టు...
సైబరాబాద్లో ఆర్థిక నేరాల్లో వృద్ధి
2020లో 436, 2021లో 606 కేసులు నమోదు
పేదలే బాధితులు, తక్కువ కాలంలో డబ్బులు సంపాదించాలని అత్యాశతోనే మోసపోతున్నారు
అత్యాశను సొమ్ము చేసుకుంటున్న నేరస్థులు
మనతెలంగాణ, సిటిబ్యూరో: ఆర్థిక నేరాలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో రోజు రోజుకు...
అమెరికాకు కెటిఆర్ బృందం
భారీగా పెట్టుబడులు రప్పించడమే లక్ష్యం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి మరిన్ని భారీ పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావుతో పాటు ఇతర ఉన్నతాధికారుల బృందం...
సైబరాబాద్లో ఆర్థిక నేరాల్లో వృద్ధి
2020లో 436, 2021లో 606 కేసులు నమోదు
పేదలే బాధితులు, తక్కువ కాలంలో డబ్బులు సంపాదించాలని అత్యాశతోనే మోసపోతున్నారు
అత్యాశను సొమ్ము చేసుకుంటున్న నేరస్థులు
మనతెలంగాణ, సిటిబ్యూరో: ఆర్థిక నేరాలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో రోజు రోజుకు...