Home Search
డైరెక్టర్లు - search results
If you're not happy with the results, please do another search
సైబరాబాద్లో ఆర్థిక నేరాల్లో వృద్ధి
2020లో 436, 2021లో 606 కేసులు నమోదు
పేదలే బాధితులు, తక్కువ కాలంలో డబ్బులు సంపాదించాలని అత్యాశతోనే మోసపోతున్నారు
అత్యాశను సొమ్ము చేసుకుంటున్న నేరస్థులు
మనతెలంగాణ, సిటిబ్యూరో: ఆర్థిక నేరాలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో రోజు రోజుకు...
ఈ ఘటన అత్యంత దురదృష్టకరం: సింగరేణి సిఎండి శ్రీధర్
మనతెలంగాణ/హైదరాబాద్: గనిలో జరిగిన ప్రమాద ఘటన అత్యంత దురదృష్టకరమని, మృతుల కుటుంబీకులకు సిఎండి ఎన్.శ్రీధర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు. అడ్రియాల లాంగ్వాల్ గనిలో సోమవారం పై కప్పు కూలిన ఘటనలో ముగ్గురు...
మహిళలే ఈ సృష్టికి మూలం
మనతెలంగాణ/పెద్దపల్లి : మార్చి 8న మహిళా దినోత్సవంను పురస్కరించుకొ ని మహిళా బంధు కేసిఆర్గా నామకరణం చేసి మార్చి 6,7,8 వ తేదీల లో చేయవలసిన కార్యక్రమాల గురించి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి...
వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు
ప్రజల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి
జలమండలి అధికారులతో ఎండీ దానకిషోర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో రానున్న వేసవిలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జలమండలి ఎండీ దానకిషోర్ పేర్కొన్నారు. తాగునీరు, సీవరేజి,తదితర అంశాలపై ఓఅండ్ఎం...
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ మోసం
రూ.23 వేల కోట్ల ఎబిజి లోన్ స్కామ్
ఈ కుంభకోణం గురించి పూర్తి వివరాలు
న్యూఢిల్లీ : విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారవేత్త నీరవ్ మోడీ స్కామ్ రూ.13 వేల కోట్లు అనేది అందరికీ తెలుసు....
సిఎం జగన్తో భేటీ కానున్న టాలీవుడ్ హీరోలు..
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ను మెగాస్టార్ చిరంజీవితోపాటు నాగార్జున, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, ప్రభాస్, పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు కలవనున్నారు. గురువారం ఉదయం 11...
పంజాబ్లో దూకుడు పెంచిన ఇడి
ముఖ్యమంత్రి చన్నీ మేనల్లుడు అరెస్ట్
చండీగఢ్: ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఇడి, సిబిఐ వంటి జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు, అరెస్టులు సాధారణమైపోయాయి. ఈ నెలాఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్లో ఇడి...
మల్లన్నసాగర్ ‘టు’ తపాస్పల్లి లింక్ కాలువ
పలు సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధుల విడుదల
మరిన్ని నూతన ప్రాజెక్టులకు
మంత్రివర్గం ఆమోదం
మన తెలంగాణ/హైదరాబాద్: సిద్ధిపేట జిల్లాలో మల్లన్నసాగర్ జలాశయం నుంచి తపాస్ పల్లి జలాశయానికి లింక్ కాలువ తవ్వకానికి రూ.388.20 కోట్లకు...
రైతు శ్రేయేస్సే తెలంగాణ సర్కార్ లక్ష్యం
మనతెలంగాణ/పాలకుర్తి: దేశంలో ఏ రాష్ట్రంలో ప్ర వేశపెట్టి అమలు చేయని విధంగా తెలంగాణ రా ష్ట్రంలో రైతుబంధు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా తె లంగాణ రాష్ట్రం నిలిచిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్...
రియల్ ఎస్టేట్ సంస్థలపై కొనసాగుతున్న ఐటి దాడులు..
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని మూడు రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన కార్యాలయాలపై ఐటి అధికారులు ఎపి, తెలంగాణ, కర్ణాటక గత 48 గంటలుగా సోదాలు చేపడుతున్నారు. ఈక్రమంలో మూడు రాష్ట్రాలలో 25 చోట్ల ఐటి...
సిఎం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
మన తెలంగాణ/సూర్యాపేట కల్చరల్ : టిఆర్ఎస్ ప్ర భుత్వం నిరంతరం రైతుల సంక్షేమం కొరకు పనిచేస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉప్పల ఆనంద్ అన్నారు. రైతుబంధు సహాయం రైతుల బ్యాంకు ఖాతాలకు...
‘ఎల్ఐసి డిజి జోన్’ ప్రారంభం
మన తెలంగాణ/ హైదరాబాద్ : వినియోగదారులకు సేవలు, విక్రయాల కోసం డిజిటల్ సేవలను అందించేందుకు గాను ‘ఎల్ఐసి డిజి జోన్’ను ఎల్ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ప్రారంభించింది. ఎల్ఐసి చైర్పర్సన్ ఎం.ఆర్.కుమార్ ఈ డిజి...
జీ-సోనీ విలీనానికి ఆమోదం
విలీన సంస్థకు సిఇఒగా పుణీత్ గోయెంకా
న్యూఢిల్లీ : సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్) మధ్య విలీనానికి జీ ఎంటర్టైన్మెంట్ బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. ఈ మేరకు...
చైనా మొబైల్ కంపెనీలపై ఐటి దాడులు
అధికార యంత్రాంగానికి సహకరిస్తామన్న షియోమీ, ఒప్పొ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా చైనా మొబైల్ కంపెనీల కార్యాలయాల్లో ఆదాయం పన్ను(ఐటి) శాఖ దాడులు చేసింది. హైదరాబాద్, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ముంబై, బెంగళూరు సహా పలు...
నిజామాబాద్లో క్రిస్టియన్లకు దుస్తుల పంపిణీ
అర్బన్ ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
మన తెలంగాణ/ నిజామాబాద్ : నిజామాబాద్ అ ర్బన్ ఎంఎల్ఎ బిగాల గణేష్గుప్తా క్యాంపు కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు మంగళవారం ఘనంగా జ రిపారు....
పల్లె పల్లెన కేంద్రంపై నిరసన వెల్లువెత్తాలి: హరీష్ రావు
హైదరాబాద్: మన టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన యాసంగి వరి కొనుగోలుపై కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు, వ్యతిరేక...
‘పుష్ప’ ఓ విజువల్ ఫీస్ట్..
హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప’ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్…. మొక్కలు నాటిన సిద్ధార్థ్ మల్హోత్రా
“గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా మొక్క నాటిన సిద్ధార్థ్ మల్హోత్రా
“వృక్షో రక్షతి రక్షితా” అన్న పెద్దల మాటలే ఈ సృష్టిని కాపాడుతాయని ప్రజల్లో ప్రకృతి చైతన్యం కలిగిస్తుంది “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”. అందుకే...
‘భోళా శంకర్’ పూజా కార్యక్రమం.. (వీడియో)
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'భోళా శంకర్'. గురువారం ఉదయం హైదరాబాద్లో ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి,...
శివారు మురుగు సమస్యకు రూ. 35 కోట్లు కేటాయింపు
ఇప్పటికే హాట్స్పాట్లను గుర్తించిన జలమండలి
రెండు వారాల్లో పనులు ప్రారంభించనున్న బోర్డు
హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలోని శివారు మున్సిపాలిటీల్లో మురుగు సమస్యల పరిష్కారానికి రూ. 35 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు జలమండలి ఎండీ...