Friday, April 26, 2024

‘ఎల్‌ఐసి డిజి జోన్’ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

LIC Chairman inaugurates LIC Digi Zone

మన తెలంగాణ/ హైదరాబాద్ : వినియోగదారులకు సేవలు, విక్రయాల కోసం డిజిటల్ సేవలను అందించేందుకు గాను ‘ఎల్‌ఐసి డిజి జోన్’ను ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ప్రారంభించింది. ఎల్‌ఐసి చైర్‌పర్సన్ ఎం.ఆర్.కుమార్ ఈ డిజి జోన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్లు రాజ్ కుమార్, సిద్ధార్థ మొహంతి, బి.సి.పట్నాయక్, సి.వికాస్ రావు తదితులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News