Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
సెంచరీ దాటిన పెట్రోల్ ధర
ప్రస్తుతం రూ. 100.20లకు చేరుకున్న పెట్రోల్
ధరల పెంపు ఆవేదన వ్యక్తం చేస్తున్న ద్విచక్ర వాహనదారులు
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర సెంచరీ దాటి కొత్త రికార్డు నమోదు...
ఒకప్పుడు మెదక్ కరువు జిల్లా: హరీష్ రావు
సంగారెడ్డి: ఒకప్పుడు మెదక్ కరువు జిల్లా అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో మరో రెండు ఎత్తిపోతలు సంగమేశ్వర, బసవేశ్వర లిప్టులు సర్వే పనులను రూ.27 కోట్లతో...
మకర హృదయంలో మానవీయ కోణం
ఇటీవలి తెలంగాణ కవిత్వం పాయలు పాయలుగా ప్రవహిస్తూ విభిన్న వస్తువుతో మిగుల ఆసక్తిని కలిగిస్తున్నది. విభిన్న ప్రక్రియలతో సాహితీ వాతావరణాన్ని సుసంపన్నం చేస్తున్నది. అన్ని ప్రక్రియలతో పాటు పద్యకవిత్వం వైరుధ్యమైన అంశాలకు కూడా...
అడిషనల్ కలెక్టర్లకు కొత్త కియా కార్లు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 32 జిల్లాల అడిషనల్ కలెక్టర్లకు కొత్త కియా కార్నివాల్ వాహనాలు మంజూరు చేసింది. రవాణా శాఖ ద్వారా కొనుగోలు చేసిన ఆ వాహనాలను ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనల మేరకు...
టిపిసిసి చీఫ్ ఎంపికపై మరోసారి విహెచ్ సంచలన వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: టిపిసిసి చీఫ్ ఎంపికపై మరోసారి విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విధేయులకు విలువ, ఆత్మగౌరవం లేదా అని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ను కాంగ్రెస్...
జస్టిస్ ఎన్వి రమణను కలిసిన స్పీకర్ పోచారం
మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్భవన్లోని అతిథిగృహంలో బస చేస్తున్న జస్టిస్ ఎన్వి రమణను ఆదివారం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనందుకు ఎన్వి రమణకు పోచారం శ్రీనివాసరెడ్డి...
పాముకాటుకు 8 నెలల బాలుడు బలి
నిద్రిస్తున్న బాలుడిని కాటువేసిన పాము
వైద్యం అందకనే బాలుడు మృతి చెందాడంటున్న తల్లిదండ్రులు,బంధువులు
మన తెలంగాణ/హుజూర్నగర్: పాముకాటుకు ముక్కుపచ్చలారని 8 నెలల పసికందు మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి నల్లగొండ జిల్లా హుజూర్నగర్ మండలంలో...
పల్లెలు, పట్టణాలు వందశాతం అభివృద్ధి జరగాలి: సిఎం కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణలో పల్లెలు, పట్టణాలు వందశాతం అభివృద్ధి జరగాలని.. దానికోసం అందరి భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఆదివారం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సిఎం కెసిఆర్ ప్రగతిభవన్లో...
ఆటోను ఢీకొన్న లారీ ఇద్దరు దుర్మరణం
మనతెలంగాణ/సదాశివనగర్: కామరెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. పద్మాజివాడి చౌరస్తా వద్ద జరిగిన ఈ...
నేను ఆంధ్రా అల్లుడిని
తెలుగు రాష్ట్రాలు నాకు ఇల్లు లాంటివి : సోనుసూద్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు నాకు రెండో ఇల్లు లాంటివని నటుడు, రియల్ హీరో సోనుసూద్ పేర్కొన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నిర్వహించిన...
భూముల విక్రయానికి నోటిఫికేషన్ జారీ
25న ప్రీబిడ్ సమావేశం
జులై 13 రిజిస్ట్రేషన్కు చివరి తేదీ
15న ఈ వేలం హెచ్ఎండిఎ ఆధ్వర్యంలో కోకాపేట భూములు
టిఎస్ఐఐసి ఆధ్వర్యంలో ఖానామెట్ భూముల వేలం ప్రక్రియ
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ భూముల విక్రయానికి నోటిఫికేషన్ను జారీ...
సిఎంపై ఈటల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. కెసిఆర్ కు, ఈటలకు ఆరేళ్లగా గ్యాప్ ఉంటే మంత్రి ఎలా అయ్యారని శ్రీనివాస్...
గుట్కా విక్రయిస్తున్న నిందితుల అరెస్టు
రూ.30లక్షల విలువైన గుట్కాప్యాకెట్లు స్వాధీనం
మనతెలంగాణ, హైదరాబాద్ : నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.30లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను...
పెట్రో- డీజిల్ పోటాపోటీ
పలు రాష్ట్రాలలో వందదాటి పరుగులు
న్యూఢిల్లీ : డీజిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. రాజస్థాన్, కర్నాటక ఇతర ప్రాంతాలలో ఇప్పటికే డీజిల్ ధరలు లీటర్కు రూ 100 దాటాయి. ఇటీవలి కాలంలో వరుసగా ఇంధన...
రాష్ట్రంలో కొత్తగా 1,771 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కొత్తగా 1,771 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 13 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 3469 మందిని కరోనా కబలించింది. రాష్ట్రంలో కరోనా నుంచి...
యువకుడి దారుణ హత్య.. గొంతుకోసి చంపిన నిందితులు
మనతెలంగాణ, హైదరాబాద్ : యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన నగరంలోని శాలిబండలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని పాలబస్తీ, బహదూర్పురాకు చెందిన సయ్యద్ అన్వర్ కుమారుడు, సయ్యద్ జుబేర్(23)...
అద్భుత పర్యాటక ప్రాంతంగా మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి: కెటిఆర్
కరీంనగర్: అద్భుత పర్యాటక ప్రాంతంగా మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులపై కెటిఆర్ సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా...
ఎఫ్ఆర్బీఎంను 5శాతానికి పెంచండి: మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ను అడ్డుకోవాలంటే కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరగా చేపట్టాలని మంత్రి హరీష్ రావు తెలిపారు. శనివారం 44వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి హరీశ్ రావు...
ఎంఎల్ఎ పదవికి ఈటల రాజీనామా
మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాకు గంటల వ్యవధిలో స్పీకర్ ఆమోదం తెలిపారు. శనివారం ఉదయం ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేస్తూ అసెంబ్లీ కార్యదర్శికి లేఖను ఈటల అందజేశారు. ఇప్పటికే...
టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు?
హైదరాబాద్: తెలంగాణలో ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం జులైలో జరగాల్సిన పరీక్షలను నివేదిక పంపాలని పాఠశాల విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకటి...