Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ఆంధ్రా జలదోపిడి ఆపండి
కృష్ణానదిలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను రక్షించండి
డిపిఆర్ సన్నాహకాల పేరిట ఏపి ప్రాజెక్టుల పనులే చేస్తోంది
దానికి సచిత్ర ఆధారాలు ఇదిగో చూడండి
పోతిరెడ్డిపాడు విస్తరణ పరిశీలనకు నిజనిర్ధారణ కమిటినీ పంపించలేకపోయారు...
చెన్నమనేని పౌరసత్వంపై హైకోర్టులో విచారణ
మనతెలంగాణ/హైదరాబాద్ : వేములవాడ ఎంఎల్ఎ చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదంపై దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్పై హైకోర్టులో మంగళవారం నాడు విచారణ జరిగింది.ఈక్రమంలో తన జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేసినట్లు ఆయన కోర్టుకు...
మత్య్సరంగం అభివృద్ధికి కృషి
బీమా రూ.6లక్షలకు పెంపుదల
త్వరలో విధివిధానాలు
మంత్రి తలసాని
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మత్సరంగం అభివృద్ధికి కృషి చేస్తూ ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్సకారుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఎనలేని కృషి...
8వ తరగతి వరకు టీసీ లేకుండానే అడ్మిషన్లు
ఫీజులు చెల్లించలేక పిల్లల స్కూళ్లు మార్చేందుకు
సిద్ధమవుతున్న తల్లిదండ్రులు
ఫీజులు చెల్లిస్తేనే టీసీ ఇస్తామంటున్న యాజమాన్యాలు
ఈసారి కూడా ట్యూషన్ ఫీజులే చెల్లించేలా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జూలై 1 విద్యాసంస్థలు...
పాకిస్థాన్లో క్రికెట్.. హైదరాబాద్లో బెట్టింగ్
ఆరుగురు సభ్యుల ముఠా అరెస్టు
పాకిస్థాన్ సూపర్ లీగ్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితులు
పరారీలో ప్రధాన నిందితుడు
రూ.20లక్షల నగదు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సిపి విసి సజ్జనార్
మనతెలంగాణ, హైదరాబాద్ : పాకిస్థాన్లో...
లాకప్ డెత్ కేసులో ఎస్సై, పిసిల సస్పెండ్
ఉత్తర్వులు జారీ చేసిన రాచకొండ సిపి మహేష్ భగవత్
మనతెలంగాణ, హైదరాబాద్ : మహిళ లాకప్డెత్ కేసులో భువనగిరి, అడ్గగూడురు ఎస్సై, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఉత్తర్వులు...
టిప్పర్ బైక్ ఢీ: ఒకరు మృతి
మన తెలంగాణ/ఝరసంగం: సంగారెడ్డి జిల్లా ఝరసంఘం మండల పరిధిలోని ఏడాకులపల్లి శివారులో టిప్పర్ బైక్ ని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏడాకులపల్లి గ్రామానికి చెందిన గొల్ల...
కన్న కొడుకుని బావిలో నెట్టి చంపిన కసాయి తల్లి….
మనతెలంగాణ/పెద్దపల్లి : మానసిక వికలాంగుడు కావడంతో కన్న కొడుకుని బావిలో నెట్టేసి చంపిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. మొగల్పురకు చెందిన బన్ని (14) ని తన తల్లి శ్యామల వ్యవసాయ...
వల చిక్కుకొని మత్స్యకారుడు మృతి
మనతెలంగాణ/కొల్చారం: చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు వల చిక్కుకుని మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని యనగండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం స్థానిక చాకిరి చెరువులో...
పోషక విలువలపై రైతులకు అవగాహన
మనతెలంగాణ/మూడుచింతలపల్లి : పోషకవిలువలపై రైతులు అంచనా వేయాలని వ్యవసాయాధికారి కృష్ణవేణి అన్నారు. మంగళవారం మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో మండలంలోని కేశవరంలో పచ్చిరొట్ట ఎరువులు, సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా...
అదుపుతప్పి ఆటో బోల్తా
మన తెలంగాణ/వెల్దుర్తి: అదుపుతప్పి భారత్గ్యాస్ సిలిండర్ ఆటో బోల్తా పడిన సంఘటన మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి లోని రైతు వేదిక వద్ద మంగళవారం చోటు చేసుకుంది. ఆటో డైవర్ ఏసు...
నిర్మాత సురేష్బాబుకు సైబర్ నేరస్థుల టోపీ
వ్యాక్సిన్ ఇస్తామని డబ్బులు వసూలు
రూ.లక్ష ట్రాన్స్ఫర్ చేసిన మేనేజర్
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాద్ : వ్యాక్సిన్ ఇస్తామని చెప్పి నిర్మాత సురేష్బాబుకు సైబర్ నేరస్థులు కుచ్చుటోపీ పెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. సినీ...
ఎల్లుండి నుంచి పట్టాలపై ఎంఎంటిఎస్ రైళ్లు పరుగులు
ముందుగా 10 రైళ్లు నడుపుతున్నట్లు అధికారుల వెల్లడి
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి కారణంగా గతేడాది మార్చి 23 నుంచి నిలిచిపోయిన ఎంఎంటిఎస్ రైళ్లు బుధవారం పట్టాలపై పరుగులు...
వాస్తవికతకు పట్టం కట్టిన రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి
దేవులపల్లి కృష్ణమూర్తి ఒక అసాధారణ వ్యక్తి. ఉద్యోగ జీవితం నుండి రిటైరయిన తర్వాత వారు తమ జీవితకేంద్ర బిందువు వద్దకు చేరుకున్నారు. అప్పటికి పాఠకుడిగా వారికి 45 సంవత్సరాల సాహిత్య జీవితం ఉంది....
అక్రమ రేషన్కార్డులకు కత్తెర..
వారం రోజుల నుంచి గుర్తిస్తున్న అధికారులు
20శాతం ఉన్నట్లు గతంలోనే గుర్తించిన పౌరసరఫరాల శాఖ
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కార్డులు మంజూరు
ప్రతి నెల 15శాతం కార్డుదారులు సరుకులకు దూరం
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో...
రేపట్నుంచి ఎపికి టిఎస్ఆర్టీసి బస్సులు..
హైదరాబాద్: తెలంగాణలో అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆదివారం నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేయడంతో అంతర్ రాష్ట్ర సర్వీసులను టిఎస్ఆర్టీసి నడిపేందుకు సిద్ధమైంది. రద్దీ రూట్లల్లో...
ధరణితో భూ సమస్యలు తీరిపోతున్నాయి: సిఎం కెసిఆర్
సిద్దిపేట: తెలంగాణలో ధరణి పోర్టల్ తో రైతుల భూ సమస్యలు తీరిపోతున్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా సిఎం కెసిఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, పోలీస్...
సుదీర్ఘకాలం వెంటిలేటర్పై ఉన్న వ్యక్తిని కాపాడిన యశోదా ఆసుపత్రి
సోనూసూద్ సహాయానికి కృతజ్ఞతలు తెలిపిన బాధితుడు
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రాణాంతక కొవిడ్ బారిన పడి, అత్యంత తీవ్ర బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ సుదీర్ఘకాలం వెంటిలేటర్పై ఉన్న 32 ఏళ్ల యువ తెలంగాణ...
ఎంఎస్ఎంఇల దీన స్థితి
కరోనా సృష్టించిన అపూర్వ సంక్షోభానికి రెక్కలు నరికిన పక్షిలా మారిన ఆర్థిక రంగాన్ని ఆదుకుంటామంటూ గత ఏడాది మే 12న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్...
సవాళ్ల సుడిగుండంలో యోగి
మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో, రాజకీయంగా దేశ రాజకీయాలను నిర్దేశింపగల ఉత్తరప్రదేశ్లో ఒక విధమైన రాజకీయ అనిశ్చిత కనిపిస్తున్నది. పాలనా వైఫల్యాల గురించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాదరణతో...