Home Search
ఎసిబి - search results
If you're not happy with the results, please do another search
డ్రగ్స్లో ఎస్సై చేతివాటం
సిటిబ్యూరోః పట్టుకున్న డ్రగ్స్ను కొట్టేసిన ఎస్సైని నార్కొటిక్ విభాగం అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో దాచిన 1,750 గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం....సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్...
ఇఎస్ఐలో రూ. 211 కోట్ల భారీ కుంభకోణం
హైదరాబాద్: ఈఎస్ఐ స్కాంపై ఇడి చార్జిషీట్ దాఖలు చేసింది. రూ. 211 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఇడి అధికారులు నిర్ధారించారు. ఇఎస్ఐ స్కాంలో మాజీ డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఏడుగురు...
మనీ లాండరింగ్ కేసు: ఇడి అదుపులో సిబిఐ కోర్టు మాజీ జడ్జి
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై సస్పెన్షన్కు గురైన పంచ్కుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సుధీర్ పర్మర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్టు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ...
భర్త లంచావతారం.. జైపూర్ మేయర్ సస్పెన్షన్
జైపూర్ : భర్త లంచాలు పుచ్చుకున్న అభియోగాలతో అరెస్టు కావడంతో మరుసటి రోజు ఆయన భార్య జైపూర్ హెరిటేజ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మునేష్ గుర్జర్ను రాజస్థాన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ...
తోడేళ్లదే రాజ్యం
మరికల్ తహసీల్దార్ కార్యాలయంలో.... తోడేళ్లదే రాజ్యం
అవినీతికి కేరాఫ్గా మారిన వైనం
పేద రైతుల భూముల్లో వివాదాలు
వరుసగా ఎసిబికి పట్టుబడుతున్న రెవెన్యూ అధికారులు
పేద రైతు బుచ్చన్న భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్
ఈ కార్యాలయంలో తలారీ చెప్పిందే వేదం
ఎప్పటి...
తెలంగాణలో ఐదుగురు ఐపిఎస్ల బదిలీ
హైదరాబాద్ : రాష్ట్రంలో ఐదుగురు ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఐదుగురు అధికారులను బదిలీ చేస్తూ ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
బోధన్ నకిలీ చలాన్ల వ్యవహారం
34 మందిపై అభియోగం
హైదరాబాద్ : బోధన్లోని వాణిజ్య పన్నుల శాఖ నకిలీ చలాన్ల కుంభకోణం వ్యవహారంలో సిఐడి అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం 34 మందిని నిందితులుగా చేర్చారు....
తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జి విసిగా వాకాటి కరుణ
హైదరాబాద్ : నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జి వైస్ ఛాన్స్లర్గా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లంచం తీసుకుంటూ...
తెలంగాణ వర్శిటీ విసి లంచావతారం
రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ విసి
నిత్య వివాదాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు
వరుసగా ఇసి సమావేశాలను నిర్వహించి
విసి అధికారులకు కత్తెర వేస్తూ తీర్మానాలు
చివరకు వర్సిటీని చక్కదిద్దే బాధ్యతను
ప్రభుత్వానికి...
విలేజ్ అసిస్టెంట్ ఇంట్లో రూ. 1 కోటి నగదు స్వాధీనం
పాలక్కాడ్: కేరళలోని పాలక్కాడ్ జిల్లా పాలక్కాయం గ్రామంలో గ్రామ పంచాయతీ ఉద్యోగి వి సురేష్ కుమార్ను లంచం పుచ్చుకుంటుండగా విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. లంచంగా పుచ్చుకున్న రూ. 1 కోటిని అతని...
దేశంలోనే తెలంగాణ పోలీస్ బెస్ట్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్ర పోలీస్ శాఖ ఆధునీకరణకు, పోలీస్ అధికారుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, ప్రాధాన్యత దేశంలోని మరే రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు...
దేశంలోనే అత్యున్నత పోలీస్ శాఖగా తెలంగాణ పోలీస్
హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్ర పోలీస్ శాఖ ఆధునీకరణకు, పోలీస్ అధికారుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, ప్రాధాన్యత దేశంలోని మరే రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు చేయలేదని...
డిఇఒగా భాద్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు
సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిగా వెంకటేశ్వర్లు శుక్రవారం భాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డిలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నూతన డిఇఒగా వెంకటేశ్వర్లు అధికారికంగా భాధ్యతలు స్వీకరించారు. గత కొద్ది రోజుల క్రితం డిఇఒగా పనిచేస్తున్న...
పరారీలో మియాపూర్ ఎస్ఐ
సిటిబ్యూరోః కానిస్టుబుల్ను లంచం తీసుకోమని చెప్పిన మియాపూర్ ఎస్సై ఇంకా పరారీలోనే ఉన్నాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న యాదగిరిరావు కేసు దర్యాప్తు విషయంలో ఎపిలోని విశాపట్టణానికి వెళ్లాడు. అదే...
ఏసీబీ వలలో బోడుప్పల్ ఏఈ ప్రసాద్ బాబు
మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ ఓ అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. నిందితుడిని విద్యుత్ ఏఈ ప్రసాద్ బాబుగా గుర్తించారు. చిన్నిచిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్న నవీన్ అనే కాంట్రాక్టర్...
పోస్టుల మంజూరు ఫైలుపై సంతకం చేసిన హోంమంత్రి
మూడు కమిషనరేట్ల జోన్ల పునర్వ్యవస్థీకరణ ,
పోస్టుల మంజూరు ఫైల్ పై సంతకం చేసిన హోం మంత్రి
హైదరాబాద్ : రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ నూతన సచివాలయంలోని మొదటి ఫ్లోర్లో...
దళిత బంధులోఅవినీతి… వారిపై చర్యలు తీసుకోండి… సామాజిక కార్యకర్త లేఖ
వరంగల్: ఎసిబి డిజికి సామాజిక కార్యకర్త లేక రాశారు. దళిత బంధు లబ్ధిదారుల నుంచి ఎంఎల్ఎలు మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని సిఎం కెసిఆర్ అన్నారని, దళిత బంధు అవినీతిని బయటపెట్టి...
చారకొండ తహసీల్దార్ కార్యాలయంపై ఏసిబి దాడులు
కల్వకుర్తి : వెంచర్ రిజిస్ట్రేషన్ విషయంలో రూ.75 వేలు లంచం తీసుకుంటూ తహసీల్దార్ నాగమణి, ధరణి ఆపరేటర్ రాజు, విఆర్ఎ భర్త వెంకటయ్య ఎసిబి అధికారులకు పట్టుబడిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా చారకొండ...
దారినపోయే దానయ్య ఫిర్యాదు చేస్తే.. బిసి మంత్రిని ఎలా తీసేశారు?
దళితబంధుపై కెసిఆర్ వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి
హైదరాబాద్: తెలంగాణ సర్కార్ పై దుబ్బాక బిజెపి ఎంఎల్ఏ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి...
రియల్టర్ హత్యకు ప్లాన్
మనతెలంగాణ, హైదరాబాద్: రియల్టర్ హత్యకు ప్లాన్ వేసిన నలుగురు నిందితులను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి కంట్రీమేడ్ పిస్తోల్, రెండు వేట కొడవళ్లు, లక్ష రూపాయల నగదు,...