Monday, April 29, 2024
Home Search

ఆంధ్రప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
BJP government done nothing for Telangana:KTR

‘నామాట తప్పని రుజువు చేస్తే’ రాజీనామా చేస్తా

కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్నది గుండుసున్నా తెలంగాణ నిధులతో బిజెపి పాలిత రాష్ట్రాలకు సోకులు ఏడేండ్ల కాలంలో రాష్ట్ర ప్రజల చెమట, నెత్తురు ధారపోసి కేంద్రానికి రూ. 3,65,797 కోట్లు పన్నుల ఇచ్చాం అక్కడి నుంచి...
What is Kishan Reddy's tweet about Global Traditional Medicine Center?

గ్లోబల్, ట్రెడిషనల్ మెడిసిన్ కేంద్రంపై కిషన్ రెడ్డి ట్వీట్ ఏమైంది?

రాష్ట్రానికి వస్తుందని చెప్పి గుజరాత్‌కి పంపించేశారు ప్రధాని మోడీ, కిషన్‌రెడ్డిలపై హూధెగహం మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణపై ప్రధాని నేతృత్వంలోని బిజెపి సర్కారు వివక్షను చూపిస్తున్నదని రాష్ట్ర మున్సిపల్  పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ ఆరోపించారు....
Bathukamma sarees Distribution from tomorrow: Minister KTR

తెలంగాణపై కేంద్రం వివక్ష…

ప్రధాని మోడీ, కిషన్ రెడ్డిలపై కేటీఆర్ ఆగ్రహం హైదరాబాద్: తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి సర్కారు వివక్షను చూపిస్తున్నదని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ ఆరోపించారు. ప్రధాని...
Software employee injured in Laptop blast

పేలిన ల్యాప్ టాప్… సాఫ్ట్ వేర్ ఉద్యోగినికి గాయాలు

అమరావతి: ల్యాప్‌టాప్ పేలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తీవ్రంగా గాయపడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్‌ఆర్ జిల్లా బి కోడూరు మండలం మేకవారిపల్లెలో జరిగింది. ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్ పెట్టి వర్క్ చేస్తుండగా పేలడంతో మంటలు...
Dharna

ఏపిలో రసాయన కర్మాగారాన్ని మూసివేయాలని కోరుతూ వందలాది మంది నిరసన

హైదరాబాద్: ఏప్రిల్ 13న వేడెక్కిన రియాక్టర్ పేలి, భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవదహనమైన రసాయనాల తయారీ కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలోని అక్కిరెడ్డిగూడెం,  చుట్టుపక్కల గ్రామాల...
KCR

పారబాయిల్డ్ బియ్యం అంటే ఏమిటి?…కేంద్రం ఎందుకు కొననంటోంది?

న్యూఢిల్లీ: ఒకేరీతి ధాన్యం సేకరణ పాలసీ ఉండాలని గతవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు, ఆయన క్యాబినెట్ సభ్యులు ఢిల్లీలోని తెలంగాణ హౌస్ వద్ద ధర్నా చేశారు. పారబాయిల్డ్ బియ్యాన్ని కొనడం...
Rajya Sabha candidates announced by CM KCR

కెసిఆర్ ఉద్యమ ప్రేరణలో ఓ ఘట్టం!

చాలా కాలంగా తెలంగాణ ప్రాంతం పాలకుల నిర్లక్ష్యం, స్వార్ధ విధానాలతో చాలా నష్టపోయింది. తెలంగాణ ఉద్యోగుల్లో, యువతలో పాలకులపై అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా దాగి వుండేది. ఉద్యోగుల్లో ఆంధ్రవారికే అగ్రతాంబూలం. తెలంగాణ ప్రజల...
Badi Bata Program after 2 years in Telangana

ఎపిలో మే 9 నుంచి పాఠ‌శాలలకు వేసవి సెలవులు

ఈ నెల 27 నుంచి టెన్త్ ప‌రీక్ష‌లు 1 నుంచి 9 త‌ర‌గ‌తుల‌కు మే 4 వ‌ర‌కు స‌మ్మేటివ్‌-2 ప‌రీక్ష‌లు టెన్త్ ప‌రీక్ష‌లు ముగియ‌గానే స‌మ్మ‌ర్ హాలిడేస్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్: ఎపిలో మే 9 నుంచి పాఠ‌శాల...
Number of High Court judges increased with NV Ramana initiative:CMKCR

సిజెఐ చొరవ అమోఘం

హైకోర్టులో జడ్జీల సంఖ్య పెరిగింది 42మంది న్యాయమూర్తులకు 30 నుంచి 40 ఎకరాల స్థలంలో ఒకేచోట క్వార్టర్స్ నిర్మిస్తాం: సిఎం కెసిఆర్ మన తెలంగాణ / హైదరాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి ర...
Funding from the Center to State is Rs 31105 crore

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ.31,105 కోట్లు

కేంద్రానికి రికార్డు స్థాయిలో రూ.5లక్షల కోట్ల అదనపు ఆదాయం రాష్ట్రానికి మాత్రం మొండిచెయ్యి మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల పేరుతో ప్రజల నుంచి నిధులను వసూలు...
20 years imprisonment in POCSO case

భార్యను తల్లిని చేసేందుకు ఖైదీకి 15 రోజుల పెరోల్!

జోధ్‌పూర్ హైకోర్టు బెంచ్ సంచలన తీర్పు జోధ్‌పూర్: భార్యను తల్లిని చేసేందుకు ఓ ఖైదీకి జోధ్‌పూర్ హైకోర్టు 15 రోజులు పెరోల్ మంజూరుచేసింది. గర్భం దాల్చడం, సంతానం పొందడం మహిళ హక్కు అని దాన్ని...
Modi

ఆంధ్రాలోని ఫార్మా యూనిట్‌ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోడీ సంతాపం!

ఆంధ్రప్రదేశ్‌లోని కెమికల్ యూనిట్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ఓ కెమికల్ యూనిట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని...
Education and medicine are the cornerstones

విద్య, వైద్య రంగాలే గీటురాళ్లు!

  దేశ దశ, దిశలను నిర్ణయించే ప్రమాణాలుగా అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్య, ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన వైద్య సదుపాయాలు అనబడే రెండు ముఖ్య అంశాలు గుర్తించబడ్డాయి. విద్యావంతులు పెరిగితే పేదరికం, నిరక్షరాస్యత, జనాభా...
MLC Kavitha Tweet on Ambedkar Birth Anniversary

పదేళ్ల ‘అంబేద్కర్’ జ్ఞాపకం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ కవిత చేసిన అకుంఠిత దీక్షకు దశాబ్దం పూర్తి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకై ఇందిరా పార్క్ లో ఎమ్మెల్సీ కవిత 48...

బంజారాహిల్స్ పరిధిలో గంజాయి స్వాధీనం

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఐదు...

స్వచ్ఛ భారత్‌లో తెలంగాణే అగ్రగామి!

బహిరంగ మలవిసర్జన నుంచి దేశానికి విముక్తి కలిగించడానికి 2014లో దేశమం తా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్(ఎస్‌బిఎంజి) పథకానికి వచ్చే అక్టోబర్ నాటికి ఎనిమిదేళ్లు పూర్తవుతాయి. ఇన్నేళ్లుగా ఈ...
Five members dead in Srikakulam train accident

శ్రీకాకుళంలో రైలు ప్రమాదం: ఐదుగురు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సిగిడాం మండలం బాతువా గ్రామ శివారులో సాంకేతిక సమస్యలతో గౌహతి ఎక్స్ ప్రెస్...
Center is making anti-farmer decisions:KCR

24గం. గడువిస్తున్నా…

వడ్ల సేకరణపై రైతుల డిమాండ్‌ను అంగీకరిస్తే సరే.. లేకుంటే కేంద్రం సంగతి చూస్తా మోడీజీ, నన్ను భయపెట్టుడు కాదు, నేనేందో మీరు తెలుసుకునేలా చేస్తా రైతులతో పెట్టుకున్నావ్.. ఇక మీకు కాలం చెల్లినట్టే సిఎంని జైల్లో...
It is not possible to buy boiled rice

బాయిల్డ్ రైస్ కొనలేం

  మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సిఐ ద్వారా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయటం సాధ్యం కాదని కేంద్ర ఆహార పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాంశు పాండే వెల్లడించారు. సోమవారం ఆయన ఢిల్లీలో...
AP new cabinet with 25 members

25మందితో ఎపి కొత్త కేబినెట్

ముగ్గురు నానీలకు మంగళం.. 10 మంది పాతమంత్రులకు మళ్లీ అవకాశం మంత్రివర్గంలో నలుగురు మహిళలు బిసిలంటే బ్యాక్‌వర్డ్ కాదు.. బ్యాక్‌బోన్: సజ్జల పదవులు దక్కని వారి ఆందోళనలు, నిరసనలు మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం సోమవారం...

Latest News

నిప్పుల గుండం