Home Search
ఆంధ్రప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
అర్థరాత్రి ఆరేళ్ల బాలికపై అత్యాచారం….
అమరావతి: అర్థరాత్రి ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అర్థరాత్రి రెండు గంటల సమయంలో తన అక్కతో కలిసి చెల్లి బహిర్భూమికి...
’24×7′ కరెంటు తీగలు ఖాళీగా లేవు
కరెంటు తీగలు ఖాళీగా లేవు
బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కోతలరాయుళ్లే.. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం
గుజరాత్లోనూ, ఎపి నుంచి యుపి వరకు చీకట్లే
బొగ్గు కొరత పీడిస్తున్నా.. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా.. అన్నింటినీ...
రాజ్యాంగం ప్రకారమే..
ఉమ్మడి రాష్ట్రంలోనూ ఉర్దూలో పరీక్షలు జరిగాయి
బిజెపి నేతలు అవగాహనతో మాట్లాడాలి
వాస్తవాలను వక్రీకరించొద్దు
యువతను రెచ్చగొట్టొద్దు
ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్
మన తెలంగాణ/ హైదరాబాద్ : భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లొ పొందుపరిచిన...
ప్రమాదపుటంచుల్లో శ్రీశైలం ప్రాజెక్టు !
డ్యాం భద్రతపై నిపుణుల ఆందోళన
భారీవరదల్లో నీటి మళ్లింపునకు ప్రత్యామ్నాయం
సమీపాన కొండను తొలిచి అదనపు స్పిల్వే ప్రతిపాదన
డ్యాం గేట్లు ఎత్తుపెంపుదలపై దృష్టి
తక్షణ రక్షణ చర్యలు అవశ్యం
సిడబ్యుసికి పాండ్యా కమిటి తుదినివేదిక
రేపు కృష్ణాబోర్డులో కీలక నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: ...
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధి: మంత్రి హరీశ్ రావు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
సాధారణ ప్రసవాలు చేసే వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు అందజేత
దేశంలోనే అత్యధికంగా ఆశా కార్యకర్తలకు రూ.9750/- వేతనం
6 నెలలో జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్లు 50%కు తగ్గించాలి
ప్రతి జిల్లాలో ప్రభుత్వ...
గుంతకల్లో సీఎన్జీ స్టేషన్ ప్రారంభం
అనంతపూర్: భారతీయ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) పరిశ్రమలో అగ్రగామి సంస్ధ, ఏజీ అండ్ పీ ప్రథమ్ నేడు తమ మొట్టమొదటి సీఎన్జీ స్టేషన్ను గుంతకల్లో దేవి దేవుంద్ర ఫిల్లింగ్ స్టేషన్ వద్ద...
‘హిట్ 2’ వచ్చేది అప్పుడే..
హీరో నాని వాల్పోస్టర్ సినిమా బ్యానర్పై హిట్ సినిమాకు ఫ్రాంచైజీగా ‘హిట్ 2 ద సెకండ్ కేస్’ చిత్రాన్ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా ఇది. హిట్ సినిమాతో ప్రేక్షకులను...
వడగాలుల పరిస్థితులు తగ్గుముఖం
వాతావరణ విభాగం వెల్లడి
న్యూఢిల్లీ : దేశం లోని చాలా ప్రాంతాల్లో వడగాలుల పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నాయని భారత వాతావరణ విభాగం సోమవారం వెల్లడించింది. ఈనెల 4 వరకు వాయువ్య బారతంలో ఉరుములతోపాటు ఈదురు...
నర్సింగబిల్లి గ్రామీణ వికాస్ బ్యాంకులో చోరీ
అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా నర్సింగబిల్లి గ్రామంలోని గ్రామీణ వికాస్ బ్యాంకులో శనివారం చోరీ జరిగింది. తుపాకీతో బెదిరించి ఇద్దరు దొంగలు నగదు ఎత్తుకెళ్లారు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు...
చూడర బాబూ ఎపి సొగసు!
కరెంటు కట్లు.. చీకట్లు.. గుంతల రోడ్లు
ఎపిపై నా మిత్రులు ఆందోళన చెందారు తెలంగాణ గురించి నేను డబ్బా కొట్టుకోవడం లేదు: క్రెడాయ్ సభలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : పక్క రాష్ట్రంలో...
ఎపిలో ఉన్మాదికి ఉరిశిక్ష
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన బిటెక్ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్యకేసులో శుక్రవారం నాడు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే..గుంటూరు పరమయ్యకుంటకు...
సిఎం కెసిఆర్ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎపి మంత్రి రోజా
మనతెలంగాణ/హైదరాబాద్ : మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోజా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావును శుక్రవారం ప్రగతి భవన్లో కుటుంబ సమేతంగా మర్యాద పూర్వకంగా...
ఎపిలో కరెంట్, నీళ్లు లేవు ?
రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి...!
ఎపిలోని పరిస్థితులపై నా మిత్రులు ఆవేదన చెందారు
తాను చెప్పేది అతిశయోక్తి కాదు
తెలంగాణ గురించి తాను డబ్బా కొట్టుకోవడం లేదు
క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో మంత్రి కెటిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఎపి గురించి మంత్రి...
కేంద్రం సెస్సుల బండారం
ప్రధాని నరేంద్ర మోడీ తన సహజ ధోరణిలో బొత్తిగా సందర్భోచితం కాని రీతిలో పెట్రోల్, డీజెల్ ధరల ప్రస్తావన తెచ్చి బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటంలోపెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఇంధనాలపై ఎక్సైజ్...
ఫౌల్ట్రీ ఫెడరేషన్ నేత సుందరనాయుడు కన్నుమూత
మనతెలంగాణ/హైదరాబాద్: ఫౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులు ఉప్పలపాటి సుందరనాయుడు (85) గురువారం నాడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య కారణాల వల్ల బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.
బాలాజీ హేచరీస్...
మే 1న చెన్నైలో బిసి ఉద్యోగుల జాతీయ సదస్సు
మనతెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో కులగణన చేపట్టాలని, బిసి ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మే- 1న చెన్నైలో బిసి ఉద్యోగుల జాతీయ స్థాయి సమావేశం...
ప్రధాని వ్యాఖ్యలను తప్పుబట్టిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ పన్నులను తగ్గించనందుకు రాష్ట్రాలపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గురువారం తప్పుబట్టారు. మొత్తం ఇంధన పన్నులలో 68% కేంద్రం తీసుకుంటుందన్నారు. అధిక ఇంధన...
పెట్రోలుపై ఆ రాష్ట్రాలు పన్ను తగ్గించట్లేదు
ఇంధన ధరలపై తొలిసారి స్పందించిన మోడీ
రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నాలుగోవేవ్ భయాలపై సూచనలు
న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పాలిత...
ముగిసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు భేటీ
హైదరాబాద్: నగరంలోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం ముగిసింది. బోర్డు చైర్మన్ ఎం.పి.సింగ్ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్ర అధికారులు భేటీకి హాజరయ్యారు. తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రకరీ ,...
మతపిచ్చి ఓ కేన్సర్
ఎట్టి పరిస్థితుల్లోనూ దాని బారిన పడొద్దు
తాత్కాలికంగా అది అనిపించినా శాశ్వత ప్రయోజనాలు దెబ్బతింటాయి
ప్రశాంతమైన వాతావరణం లేకపోతే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయా?
టిమ్స్ ఆస్పత్రుల్లో
పేదలకు ఉచితంగా
కార్పొరేట్ స్థాయి
వైద్యం ఇండియాలో
కరెంట్...