Home Search
ఆంధ్రప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
‘ఆరోగ్యానికి’ చికిత్స
వైద్యారోగ్య శాఖ ప్రక్షాళనకు మంత్రి హరీశ్రావు సమగ్ర ప్రణాళిక
హెల్త్ క్యాలెండర్ రూపకల్పన
ప్రతి నెల 3న ఆశావర్కర్లతో, 5న
అన్ని జిల్లాల డిఎంహెచ్ఒలు,
సిహెచ్సిల ఇన్చార్జీలతో, 7న
వైద్య విధాన పరిషత్ కమిషనర్,
ఆస్పత్రుల...
ఆప్ర. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార ఏర్పాట్లపై సమీక్ష
అమరావతి: ఈ నెల 11వతేదీన జరగనున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ...
పనిచేసేవారికి పట్టం
ప్రభుత్వ వైద్యం ప్రజలలో నమ్మకం కల్పించాలి
ఆసుపత్రుల్లో వసతులు పెంచాం.. పనితీరు మెరుగవ్వాలి
నార్మల్ డెలివరీలు పెరగాలి
ప్రభుత్వ, ప్రైవేట్లో సి సెక్షన్లపై ఆడిట్ నిర్వహిస్తాం
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వైద్యులు,...
కొండపల్లిలో గ్రీన్ క్రాఫ్ట్ స్టోర్ను ప్రారంభించిన అభిహార..
విజయవాడ: సామాజిక వ్యవస్థాపక కార్యక్రమం, అభిహార ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొండపల్లి ప్రాంతంలో కళాకారుల జీవితాలను పునరుద్ధరించడానికి కట్టుబడి ఉంది. కోవిడ్–19 కారణంగా ఎంతోమంది కళాకారులు ప్రభావితమయ్యారు. వీరిలో చాలామంది అప్పుల ఊబిలోనూ...
అరకులో గంజాయి వనాలు
వెయ్యి ఎకరాల్లో సాగు
గంజాయి నుంచి హష్ ఆయిల్ తయారు చేస్తున్న నాగేశ్ అరెస్టు
n వెయ్యి ఎకరాల్లో గంజాయి సాగు
n డ్రగ్స్ కేసులో లక్ష్మీపతి హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న నగేశ్ అరెస్ట్
n...
పెట్రోల్పై మళ్లీ 80 పైసల వడ్డింపు
16 రోజుల్లో రూ. 10 పెంపు
న్యూఢిల్లీ: దేశంలో చమురు మంటలు తగ్గడం లేదు. బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ లీటరుకు 80 పైసల చొప్పున పెరిగాయి. దీంతో గత 16 రోజుల్లో...
ఎపి చిల్లర బుద్ధి
విద్యుత్ కోసం సాగర్ నీటిని తెలంగాణ వాడడం లేదు
పవర్ గ్రిడ్లను కాపాడుకోవడం కోసమే అప్పడప్పుడు వాడుతున్నాం
కృష్ణా నీటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిసారి చిల్లరగా వ్యవహరిస్తోంది : మంత్రి జగదీష్రెడ్డి
మన తెలంగాణ/సూర్యాపేట : విద్యుత్...
ప్రధానితో ఎపి సిఎం భేటి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీతో మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. ప్రధానితో గంటకు పైగా ఎపి సిఎం భేటీలో ఎపి రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై...
హాష్ ఆయిల్ కేసులో కీలక సూత్రధారి లక్ష్మీపతి అరెస్ట్
మనతెలంగాణ/హైదరాబాద్: హాష్ ఆయిల్ కేసులో కీలక నిందితుడు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన లక్ష్మీపతి హైదరాబాద్ నార్కోటిక్ నియంత్రణ విభాగం పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో హాష్...
ఢిల్లీకి ఏపి సిఎం జగన్..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో వైసిపి ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మార్గాని...
7నుంచి ఎడ్సెట్ దరఖాస్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బ్యాచ్లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బి.ఇడి) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ 2022 షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 7 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ...
టెట్ పేపర్ 3?
భాషా పండితుల కోసం టెట్ పేపర్ 3
పరిశీలిస్తున్న ప్రభుత్వం
త్వరలో స్పష్టత వచ్చే అవకాశం
ఇప్పటికే ఎపిలో పేపర్ 3 నిర్వహణ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నిర్వహించనున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో భాషా పండితుల కోసం పేపర్...
అన్ని రంగాల్లోనూ సింగరేణి గణనీయమైన వృద్ధి
దేశంలోనే అత్యుత్తమ ప్లాంటుగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం
9,353 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి
8,808 మిలియన్ యూనిట్ల విద్యుత్ తెలంగాణకే సరఫరా...
థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అత్యుత్తమ పిఎల్ఎఫ్తో అగ్రస్థానంలో...
2021,22 ఆర్థిక సంవత్సరంలో...
బస్సులో10కిలోల బంగారం.. రూ.5 కోట్ల నగదు పట్టివేత
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో వేర్వేరు ప్రాంతాలలో బస్సుల్లో తరలిస్తున్న 10కిలోల బంగారం,రూ.5 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మం డలం కృష్ణవరం టోల్ప్లాజా వద్ద పైవేటు బస్సులో...
ఆ.ప్రలో గర్భిణీలను ఆసుపత్రికి తరలించేందుకు ఏసి వ్యాన్లు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లోని గర్భిణీ స్త్రీలు ఇప్పుడు డెలివరీ కోసం ఆసుపత్రులకు చేరుకోవడానికి ఎయిర్ కండిషన్డ్ వాహనాన్ని ఉచితంగా పొందవచ్చు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం 500 ఎయిర్...
దళారులకు పన్నీరు.. రైతులకు కన్నీరు…!
బహిరంగ మార్కెట్లో ఉల్లి రూ. 11 మాత్రమే
ధరలు ఒక్కసారిగా పెరిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడించి వినియోగ దారులు కంట కన్నీరు తెప్పించినా ధరలు ఒక్కసారి పడిపోయి వాటిని పండించిన రైతులకు కన్నీరు...
రిజిస్ట్రేషన్లపై రికార్డు రాబడి
మార్చి నెలలోనే రూ.1501 కోట్లు
తెలంగాణలో రియల్ ఎస్టేట్ బూమ్
రిజిస్ట్రేషన్ల నుంచి రూ.12,364 కోట్ల ఆదాయం
ఒక్క మార్చి నెలలోనే రూ.1501 కోట్లు ఆదాయం
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్...
ఎపిలో 8మంది ఐఎఎస్లకు జైలుశిక్ష..
ఎపిలో 8మంది ఐఎఎస్లకు జైలు జరిమానా
కోర్టును క్షమాపణలు కోరిన ఐఎఎస్లు
ఏడాది పాటు ‘సేవా’ చేయాలంటూ ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఎఎస్లకు హైకోర్టు జైలుశిక్ష విధించింది. విజయ్ కుమార్,...
కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్లకు జైలుశిక్ష
అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎనిమిది మంది ఐఏఎస్ లకు గురువారం జైలుశిక్ష విధించింది. ఐఏఎస్ లకు 2 వారాలు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఐఏఎస్ లు...
మెడిసిన్ సీట్లు పెంచండి
ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల కోసం
ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ
ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులు దేశంలో చదువులు కొనసాగించడానికి అనుమతించండి ప్రత్యేక అంశంగా పరిగణించి ఈ ఒక్క సంవత్సరం వారి...