Home Search
ఆంధ్రప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న బిజెపిని తరిమేయండి
బిజెపి నాయకులను కెసిఆర్ తిట్టడం వంద శాతం కరెక్ట్
రాష్ట్రంపై బిజెపి విషం చిమ్ముతోంది : మంత్రి వేముల
మన తెలంగాణ/నిజామాబాద్ : మందికి పుట్టిన బిడ్డను ముద్దాడి మా బిడ్డే అనే నీచ స్థాయికి...
బాల బ్రహ్మేశ్వర స్వామి దర్శించుకున్న నగరి ఎమ్మెల్యే రోజా
జోగులాంబ గద్వాల: జిల్లాలోని అలంపూర్ శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే, సినీ నటి రోజా దర్శించుకుంది. శనివారం ఆలయానికి చేరుకున్న రోజాకు ఆలయ అధికారులు,...
టిఆర్ఎస్ తోనే నేషనల్ ఫ్రంట్ బలోపేతం …….
అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు సందర్భంగా ప్రెస్ క్లబ్ లో గురువారం ఆంధ్రప్రదేశ్ టిఆర్ఎస్ అధ్యక్షులు ఆదినారాయణ, అవంతిరావు ల బృందం కేక్ కట్ చేసి పుట్టిన...
తిరుపతికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత
తిరుపతి: ఎమ్మెల్సీ కవిత రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష రెడ్డి ఆమెకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. సిఎం కెసిఆర్ అభిమానులు ఆమెకు ఘన స్వాగతం...
కెసిఆర్ బర్త్ డే…. ప్రముఖుల శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి రామ్...
‘వివేక’ కేసులో నిందితులకు చుక్కెదురు
ఎర్ర గంగిరెడ్డి,ఉమాశంకర్రెడ్డి పిటిషన్ల కొట్టివేత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితులకు ఎపి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో దస్తగిరిని అప్రూవర్గా అనుమతించడాన్ని సవాల్ చేస్తూ గంగిరెడ్డి, ఉమాశంకర్రెడ్డి హైకోర్టులో...
ఎపి సిఎంను కలిసిన కొత్త డిజిపి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన డిజిపిగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిజిగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డికి...
చట్టాలన్నీ ఒక గ్రంథంగా అందుబాటులోకి…
దాదాపుగా 300 చట్టాలతో కూడిన పుస్తకాలు త్వరలోనే అన్ని శాఖలకు అందజేత
చట్టాల ఆధారంగానే ప్రభుత్వ పాలన
ఉమ్మడి రాష్ట్రంలోని 287 చట్టాలను అన్వయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ చట్టాలన్నీ త్వరలోనే ఒక గ్రంథంగా...
ఎపి డిజిపిగా రాజేంద్రనాథ్రెడ్డి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతం సవాంగ్ను బదలీ చేస్తూ ఆయన స్థానంలో కొత్త డిజిపిగా ఇంటెలిజెన్స్ డిజిగా పనిచేస్తున్న కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు...
రాష్ట్రంలో కొత్తగా 569 కొవిడ్ కేసులు..
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్లో 615 కొత్త కేసులు నమోదు కాగా, తెలంగాణలో 569 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 51,518 మందికి కరోనా...
ఎపి డిజిపి గౌతమ్ సవాంగ్ బదిలీ…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. ఎపి కొత్త డిజిపిగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డిజిగా ఉన్నారు. కాసేపట్లో...
తెలుగు రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం..
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్లో 434 కొత్త కేసులు నమోదు కాగా, తెలంగాణలో 614 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 50,520 మందికి కరోనా...
‘అమెరికా’ కాల్పుల్లో విశాఖ వాసి మృతి
మనతెలంగాణ/హైదరాబాద్ : అమెరికాలో దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కలిదిండికి చెందిన చిట్టూరు సత్యకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఈక్రమంలో సత్యకృష్ణ మృతదేహాన్ని...
2022 ‘ఇస్రో’ తొలి ప్రయోగం కౌంట్డౌన్ ఆరంభం!
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) 2022 తొలి ప్రయోగ మిషన్ తాలూకు కౌంట్డౌన్ ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైందని అంతరిక్ష సంస్థ తెలిపింది. ఈ ప్రయోగం ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం ఇఓఎస్04...
మారు కూతురిని పెళ్లి చేసుకున్న ఘనుడు… తల్లి ఫిర్యాదు
అమరావతి: భర్త లేని మహిళను ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమె కూతురును కూడా తిరుపతిలో పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన...
విభజన చట్టం సమస్యలపై 17న త్రిసభ్య కమిటీ పరోక్ష భేటీ
కమిటీలో తెలంగాణ ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు
ఎజెండా నుంచి ఎపి ప్రత్యేక హోదా అంశం తొలగింపు
చర్చ ఐదు అంశాలకే పరిమితం
మన తెలంగాణ / హైదరాబాద్ :...
అమెరికాలో కాల్పులు… తెలుగు విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించింది. అలాబామాలో గుర్తు తెలియని దుండుగుడు కాల్పులు జరపడంతో చిట్టూరి సత్యకృష్ణ అనే యువకుడు చనిపోయాడు. మృతుడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాకపట్నం జిల్లా అని...
హైదరాబాద్లో యాదాద్రి కలిసిపోతుంది: కెసిఆర్
యాదాద్రిభువనగిరి: యాదాద్రి కూడా హైదరాబాద్లో కలిసిపోతుందని సిఎం కెసిఆర్ తెలిపారు. భువనగిరి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని శనివారం కెసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చాక సంపద బాగా పెరిగిందన్నారు....
సినిమా టికెట్ల ధరలపై ఈ నెల 17న తుది సమావేశం
అమరావతి: సినిమా టికెట్ల ధరలపై ఈ నెల 17న తుది సమావేశం కానుంది. చిరంజీవి బృందంతో సినీరంగ సమస్యలపై సిఎం చర్చించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకేలా సినిమా టికెట్ల ధరలకు ఎపి ప్రభుత్వం...
విశాఖ రండి.. అన్నీ ఇస్తా
హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో తనను కలసుకున్న తెలుగు సినీ ప్రముఖులతో ఎపి సిఎం జగన్మోహన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: సినీపరిశ్రమ విశాఖపట్నం వస్తే అందరికీ స్థలాలతో పాటు స్టూడియోలు నిర్మిస్తామని ఎపి సిఎం జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. తెలుగు...