Home Search
ఆంధ్రప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
ములుగు జిల్లా ప్రజలపై సిఎం కెసిఆర్ కు అమిత ప్రేమ: ఎర్రబెల్లి
ములుగు: ములుగు జిల్లా ప్రజలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ కు అమితమైన ప్రేమ ఉండడంతో హెల్ ప్రొఫైల్ గొప్ప కార్యక్రమం ఇక్కడ ప్రారంభించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశంసించారు. తెలంగాణ హెల్త్...
ఇద్దరు పిల్లలతో పాటు బావిలో దూకిన తల్లి
అమరావతి: ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పూలతోటలో కుటుంబంలో కలహాలు చెలరేగడంతో తల్లి తన ఇద్దరు...
ఆర్టిసి బస్సు డ్రైవర్ కు గుండెపోటు… తప్పిన పెను ప్రమాదం…
అమరావతి: ఆర్టిసి బస్సు డ్రైవర్ గుండె పోటుతో మృతి చెందడంతో బస్సు స్టీరింగ్ ను ఓ ప్రయాణికుడు కంట్రోల్ చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో జరిగింది. మదనపల్లె డిపోకు చెందిన...
భర్త ఇంట్లో భార్య శవం… లవరే చంపాడని…
బెంగళూరు: భర్త ఇంట్లో భార్య హత్యకు గురికావడంతో ఆమె ప్రియుడే హత్య చేశాడని భర్త స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంఘటన కర్నాటక బళ్లారి నగరం హంద్రాళ కాలనీలో జరిగింది. అత్తింటి...
అమరావతే
సిఆర్డిఎ చట్టాన్ని అమలుపర్చాల్సిందే
రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాల్సిందే
ఆరుమాసాల్లో మాస్ట్టర్ ప్లాన్ పూర్తి చేయాలి
రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదు : ఎపి హైకోర్టు కీలక తీర్పు,...
అధికార పార్టీని విమర్శించిన వారందరూ చంద్రబాబు తోకలేనా?
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూటి ప్రశ్న
బ్లాక్ మెయిల్ రాజకీయాలు వద్దని హితవు
చెన్నై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించిన వారందరూ మాజీ ముఖ్యమంత్రి...
మార్చి 4వ తేదీ నుంచి జాతీయ చేనేత ప్రదర్శన
చేనేత జౌళి శాఖ సంచాలకురాలు నాగరాణి
19 రాష్ట్రాల నుంచి వందలాది నేత కళాకారుల వస్త్ర శ్రేణి
ప్రత్యేక రాయితీలతో ఆప్కో విక్రయ కేంద్రం
హైదరాబాద్: చేనేత రంగాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో మార్చి 4వ...
‘రియల్’ కాల్పులకు ఇద్దరు బలి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో సంచలనం
మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం పరిధిలోని కర్ణంగూడ వద్ద మంగళవారం ఉదయం 6.30 గంటలకు జరిగిన కాల్పులలో రియాల్టర్లు నవార్ శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రాఘవేందర్రెడ్డిలు మృతి...
శంషాబాద్ చేరుకున్న 11మంది తెలంగాణ విద్యార్థులు
మన తెలంగాణ/శంషాబాద్: ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు క్షేమంగా తిరిగి వచ్చారు. రుమేనియా బార్డర్ కు దగ్గరగా ఉన్న 500 మంది విద్యార్థులను రెండు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తరలించారు. అందులో తెలంగాణ,...
నదుల పునరుద్ధరణ
అదే లక్షంగా పనిచేస్తున్న సిఎం కెసిఆర్ మూసీ నీళ్లు తాగించి చూపుతాం
మూసీ పునరుద్ధరణ పనులకు ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసిన సిఎం కెసిఆర్
ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవెల్ సాగునీరు ప్రాజెక్టు...
ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 709 మంది భారతీయ విద్యార్థులు
మూడు విమానాల్లో వచ్చిన వారికి గులాబీలతో స్వాగతం పలికిన కేంద్ర మంత్రులు
సరిహద్దుల్లో గంటల కొలదీ నిరీక్షించామని విద్యార్థులు వెల్లడి
భవిష్యత్తు చదువులపై తీరని వేదన
ప్రాణాలు కాపాడారని ప్రభుత్వానికి విద్యార్థుల కృతజ్ఞతలు
విద్యార్థుల కుటుంబీకుల ఆనందం
న్యూఢిల్లీ :...
వివేకా హత్య కేసులో వాస్తవాలు బయటపడ్డాయి…
నారాయణ సంచలన వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఎపిలో హాట్ టాపిక్గా మారింది....
అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసుల్లో కీలక మలుపు
కేసులను ఎపిలోని ఎలూరు కోర్టుకు బదిలీచేసిన హైకోర్టు
హైదరాబాద్: అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసులను ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు శుక్రవారం నాడు స్పష్టం చేసింది. ఈక్రమంలో అగ్రిగోల్డ్,...
ఎపిలో తెలంగాణ పోలీసులపై దాడి
అమరావతి: తెలంగాణ పోలీసులపై దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దాచేపల్లిలో రేషన్ అక్రమ తరలింపు కేసులో శ్రీనివాస్ రావు అనే వ్యక్తిని...
చెరువులోకి దూసుకెళ్లిన కారు: ఇద్దరు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో శుక్రవారం ఉదయం కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఒంటిమిట్ట చెరువులోకి ఓ కారు దూసుకెళ్లడంతో ఇద్దరు జలసమాధికాగా మరో ఇద్దరు గాయపడ్డారు. కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం శ్రీకాళహస్తికి...
రాష్ట్రంలో 348 కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 38,580 శాంపిల్స్ పరీక్షించగా, 348 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈక్రమంలో జిహెచ్ఎంసి పరిధిలో అత్యధికంగా 93 కొత్త కేసులు నమోదు అయ్యాయి....
‘వివేక’ కేసు కడప కోర్టుకు బదిలీ
సిబిఐ ఎఎస్పిపై కేసు నమోదు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయిం ది. పులివెందుల మేజిస్ట్రేట్ ఈ...
ముస్లిం మహిళల ఉన్నత విద్య నమోదులో తెలంగాణ టాప్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రవేశాలలో ముస్లీం మహిళల నమోదు క్రమంగా పెరుగుతోంది. పదేళ్లలో ఉన్నత విద్య, పాఠశాల విద్యలో ముస్లీం మహిళల ప్రవేశాలు గణనీయంగా పెగినినట్లు అఖిల భారత స్థాయిలో...
ఎపి మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం
గుండెపోటుతో సోమవారం ఉదయం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కన్నుమూత
జూబ్లీహిల్స్లోని మంత్రి స్వగృహంలో
భౌతికకాయానికి నివాళులర్పించిన తెలంగాణ
ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్
గౌతమ్రెడ్డి మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని
ప్రకటన కుటుంబసభ్యులను పరామర్శించిన...
కరోనా వేళ దేశ నౌకాదళ పాత్ర ఆద్వితీయం: రాష్ట్రపతి
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా మహమ్మారి సమయంలో దేశ నౌకా దళ అధికారుల, సిబ్బంది పాత్రను ప్రశంసనీయమని భారతరాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సోమవారం నాడు జరిగిన ‘ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ’ కార్యక్రమానికి...