Sunday, May 5, 2024
Home Search

నరేంద్ర మోడీ - search results

If you're not happy with the results, please do another search
Power of people greater than people in power Says KTR

పవర్ ఉన్నవారి కంటే ప్రజల పవర్ ఎప్పటికీ శక్తివంతమైనదే

వ్యవసాయ చట్టాల రద్దుపై స్పందించిన కెటిఆర్ హైదరాబాద్: వ్యవసాయ చట్టాల రద్దుపై రాష్ట్ర ఐటి మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అధికారంలో ఉన్నవారి పవర్ కంటే ప్రజల పవర్ చాలా శక్తివంతమైనదని కెటిఆర్...
Minister Jagadeesh Reddy comments on BJP leaders

విద్యుత్ చట్టాలను వెనక్కి తీసుకోవాలి: జగదీశ్ రెడ్డి

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన ప్రకటన రైతుల విజయమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గురువారం జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్ నాయకత్వం రైతులకు...
Rakesh

పార్లమెంటులో వ్యవసాయ చట్టాలు రద్దు చేశాకే రైతు ఆందోళన విరమణ: టికైత్

న్యూఢిల్లీ: వివాదాస్పద మూడు రైతు చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడంపై భారతీయ కిసాన్ యూనియన్(బికెయూ) నాయకుడు రాకేశ్ టికైత్ ప్రతిస్పందించారు. వ్యవసాయ చట్టాల ఉపసంహరణ నిర్ణయాన్ని పార్లమెంటులో ఆమోదించాకే ఆందోళన...
MLC Kavitha fires on Modi government

రైతులకు ఇది చారిత్రక విజయం: కవిత

హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సందర్భంలో భారతీయ రైతులకు ఇది చారిత్రక విజయం అని ఎంఎల్ సి కవిత తెలిపారు. రైతుల చేసిన పోరాటంలో...
Minister KTR letter to Piyush Goel

అధికారం కంటే ప్రజల శక్తే గొప్పది: కెటిఆర్

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నూతన వ్యవసాయం చట్టాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో.... అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తే ఎల్లప్పుడూ గొప్పదని మరోసారి రుజువైందని మంత్రి కెటిఆర్ తెలిపారు. భారతీయ రైతులు...
Repeal all 3 farm laws

నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తున్నాం: ప్రధాని

ఢిల్లీ: భారత దేశంలో తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.  జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని,...

ఉపా నుంచి ఊరట!

ప్రజల ఓటుతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే ప్రభుత్వాలు నిరంకుశంగా పాలించదలిచేటప్పుడు ముందుగా బలి తీసుకునేది సమాచార స్వేచ్ఛను, వాక్ స్వాతంత్య్రాన్నే. బిజెపి పరిపాలనలోని త్రిపుర పోలీసులు ఈ పనిని పరమ నిష్ఠగా, అత్యంత నికృష్టంగా...
BJP members greet PM with Bharat Mata Ki Jai

రేపటి నుంచి లక్నోలో డిజిపిల సమావేశం

న్యూఢిల్లీ: లక్నోలో శుక్రవారం ప్రారంభం కానున్న రాష్ట్రాల డిజిపిల వార్షిక సమావేశంలో ఉగ్రవాద నిరోధం, సైబర్ నేరాలు, మావోయిస్టుల హింస సహా పలు కీలక అంశాలను చర్చించనున్నారు. ఈ నెల 20, 21...
Hema Malini

హేమా మాలినికి ’ఇఫ్ఫీ‘ అవార్డు

ముంబయి: నటి హేమా మాలిని, యాడ్‌మ్యాన్ ప్రసూన్ జోషికి గోవాలో శనివారం జరుగనున్న ‘ది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫ్ఫీ) 2021’లో ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్’ అవార్డును...
Aadhaar DBT Success Credit Congress: Chidambaram

పార్లమెంట్ చర్చల్లో ప్రధాని పాల్గొన్నారా?

మోడీపై చిదంబరం విసుర్లు న్యూఢిల్లీ: నాణ్యమైన, ఆరోగ్యకరమైన చర్చల కోసం చట్టసభలలో ప్రత్యేక సమయాన్ని కేటాయించే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రతిపాదనపై రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి...
Success of the TRS paddy movement

బిజెపికి చరమగీతం పాడితేనే దేశానికి విముక్తి: కెసిఆర్

హైదరాబాద్: వడ్లు కొంటదా కొనదా కేంద్రం చెప్పాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం ఉదయం వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న...
TRS Parliamentary party meeting will be chaired by CM KCR

ఎఫ్‌సిఐని గాడిలో పెట్టండి

రాష్ట్రం నుంచి మొత్తం బియ్యాన్ని కొనుగోలు చేయించండి పంజాబ్‌తో సమానంగా తెలంగాణ నుంచి కూడా బియ్యాన్ని సేకరించాలి దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించవలసిన బాధ్యత గల ఎఫ్‌సిఐ అసంబద్ధ విధానాలను...
Mobile phone services will be provided to 7287 villages in India

7287 గ్రామాలకు మొబైల్ సేవలు

కేంద్రం అనుమతి... ఖర్చు రూ 6466 కోట్లు న్యూఢిల్లీ : దేశంలో సరికొత్తగా అదనంగా 7287 గ్రామాలకు మొబైల్ ఫోన్ల సేవలను అందించనున్నారు. ఇప్పటివరకూ సెల్‌నెట్‌వర్క్‌ల పరిధిలోకి రాకుండా ఉన్న ఈ గ్రామాలకు సేవలను...
Rahul Gandhi fires on central government

స్నేహితులను సంపన్నులను చేసింది చాలు…

కేంద్రానికి రాహుల్ చురకలు న్యూఢిల్లీ: స్నేహితుల కోసం మరిన్ని ఆస్తులను సంపాదించిపెట్టవద్దని, ప్రజల కోసం సరైన విధానాలను రూపొందించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. సామాజిక వంటశాల పథకాన్ని...

90 శాతం వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి: కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని సిఎం కెసిఆర్ తెలిపారు. యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఎంత వరిధాన్యం కొనుగోలు చేస్తుందో ముందుగానే నిర్దారించాలని ప్రధాని...
Kartarpur corridor

రేపు మళ్ళీ తెరుచుకోనున్న కర్తార్‌పూర్ సాహిబ్ నడవ 

న్యూఢిల్లీ: కర్తార్‌పూర్ నడవను 2019 నవంబర్‌లో తెరిచారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా ఆ కారిడార్‌ను 2020 మార్చిలో మూసేశారు. పంజాబ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలున్నాయి. దాంతో ఆ కారిడార్‌ను తిరిగి తెరవడం...
Singapore

భారతీయ పర్యాటకులకు సింగపూర్ ఆహ్వానం!

సింగపూర్: భారతీయ పర్యాటకులకు ఎలాంటి అడ్డంకులు పెట్టకుండా సింగపూర్ ఆహ్వానిస్తోంది. వ్యాక్సినేటెడ్ ట్రావెల్ లేన్(విటిఎల్) కింద నవంబర్ 29 నుంచి వ్యాక్సిన్ పూర్తిగా వేయించుకున్న భారతీయులను క్వారెంటైన్ అవసరం లేకుండా ప్రవేశాన్ని కల్పిస్తోంది....
Centre allows post-mortem to be performed after sunset

రాత్రిపూట కూడా శవపరీక్షలు

ఆసుపత్రులకు కేంద్రం అనుమతి న్యూఢిల్లీ : మౌలిక సాధనాసంపత్తి, తగు ఏర్పాట్లతో ఆసుపత్రులలో సూర్యాస్తమయం తరువాత కూడా అంటే రాత్రిపూట కూడా పోస్టుమార్టం నిర్వహించవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం అనుమతిని ఇచ్చింది....
PM Modi high level meeting on cryptocurrency

క్రిప్టో కరెన్సీపై ఏం చేద్దాం?

ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి భేటీ న్యూఢిల్లీ: నలువైపులనుంచి విమర్శలు వచ్చి పడుతున్నా మన దేశంలో క్రిప్టో కరెన్సీ చాపకింద నీరులాగా విస్తరిస్తోంది. ప్రపంచంలో అమెరికా తర్వాత క్రిప్టో కరెన్సీపై పెట్టుబడి పెడుతున్న...
Militant attack in Manipur

మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి

ఆర్మీ కల్నల్ కుటుంబం సహా ఏడుగురు మృతి ప్రధాని, రాజ్‌నాథ్ దిగ్భ్రాంతి గౌహతి: మణిపూర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. అస్సాం రైఫిల్స్ జవాన్ల కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కమాండింగ్...

Latest News