- Advertisement -
హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సందర్భంలో భారతీయ రైతులకు ఇది చారిత్రక విజయం అని ఎంఎల్ సి కవిత తెలిపారు. రైతుల చేసిన పోరాటంలో ప్రాణం త్యాగం చేసిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. గత సంవత్సరం నుంచి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే.
- Advertisement -