Home Search
విరాట్ కోహ్లీ - search results
If you're not happy with the results, please do another search
పంత్, శ్రేయస్ అర్థ శాతకాలు..
అహ్మాదాబాద్: వెస్టిండీస్తో జరుగుతున్న మూడవ వన్డేలో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లు అర్థ శతకాలు నమోదు చేశారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్ రోహిత్ శర్మ(13),...
రాణించిన రాహుల్, సూర్యకుమార్.. భారత్ 237/9
అహ్మాదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా, విండీస్ జట్టుకు 238 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆదిలోనే...
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్..
అహ్మాదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. కెఎల్ రాహుల్(49) రనౌట్ అయ్యాడు. దీంతో అర్థ శతకాన్ని చేజార్చుకున్నాడు. జట్టు స్కోరు 43...
విండీస్ తో తొలి వన్డే: బౌలింగ్ ఎంచుకున్న భారత్..
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య కాసేపట్లో తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమ్ఇండియా నయా కెప్టెన్ రోహిత్ శర్మ...
విండీస్ తో వన్డే, టీ20 సిరీస్ లకు భారత జట్టు ప్రకటన..
ముంబై: స్వదేశంలో వెస్టిండీస్ జట్టుతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ లకు బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ లకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలో మొత్తం 18 మంది...
మూడో వన్డేలో పోరాడి ఓడిన భారత్..
మూడో వన్డేలోనూ భారత్ ఓటమి
4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం
3-0తో సిరీస్ కైవసం
కేప్టౌన్: మూడో వన్డేలోనూ భారత్ ఓటమి పాలైంది. చివరి వన్డేలోనైనా గెలుపొంది పరువు నిలుకుంటుందనే అందరి ఆశలను అడియాశలు చేసింది....
నిరాశపర్చిన రాహుల్.. తొలి వికెట్ కోల్పోయిన భారత్
కేప్ టౌన్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్...
పంత్, రాహుల్ అర్థ శతకాలు..
పార్ల్: మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్స్ రిషబ్ పంత్, కెప్టెన్ రాహుల్ లు అర్థ శతకాలు చేశారు. ఓపెర్...
టీమిండియాకు షాక్.. వెంటవెంటనే రెండు వికెట్లు డౌన్
పార్ల్: మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియాకు షాక్ తగిలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఓపెనర్లు కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్...
రెండో వన్డే: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..
పార్ల్: మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య రెండో మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్...
శిఖర్ ధావన్ అర్ధ సెంచరీ.. ఔట్
పార్ల్: తొలి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు విధించిన 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విజయం దిశగా దూసుకుపోతోంది. కెప్టెన్ కెఎల్ రాహుల్(12) త్వరగా పెవిలియన్ చేరినా విరాట్ కోహ్లీతో కలిసి...
తొలి వన్డే: మొదటి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా..
పార్ల్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం సౌతాఫ్రికా 10...
టీమిండియా 198 ఆలౌట్
కేప్టౌన్: న్యూలాండ్ మైదానంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు భారత జట్టు 67.3 ఓవర్లలో 198 పరుగులు చేసి ఆలౌటైంది. టీమిండియా ఇప్పటివరకు 212 పరుగుల...
పంత్ హాఫ్ సెంచరీ… టీమిండియా 130/4
కేప్టౌన్: న్యూలాండ్ మైదానంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు భారత్ జట్టు 43 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 130 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టీమిండియా ఇప్పటివరకు 143...
వన్డే సిరీస్కు నవ్దీప్ సైనీ, జయంత్ యాదవ్ల ఎంపిక..
న్యూఢిల్లీ: యువ బౌలర్లు నవ్దీప్ సైనీ, జయంత్ యాదవ్లకు సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్లో చోటు దక్కింది. కొవిడ్ బారిన పడి సిరీస్కు దూరమైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో జయంత్కు స్థానం కల్పించారు....
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్..
కేప్టౌన్: ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా నాలుగో వికెట్ ను కోల్పోయింది. రబాడ బౌలింగ్ లో అజింక్యా రహానె(9) కీపర్ కు క్యాచ్ ఇచ్చి...
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్.. ఓపెనర్లు ఔట్
కేప్టౌన్: ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు....
రెండో టెస్టులో బ్యాటింగ్ చేపట్టిన భారత్..
జోహెన్నస్బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుని తొలి రోజు ఆటను ప్రారంభించింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్(09) నిదానంగా బ్యాటింగ్ చేస్తుండగా, మయాంక్ అగర్వాల్(22) మాత్రం దూకుడుగా...
వన్డే కెప్టెన్ గా రాహుల్?
బెంగళూరు: దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కు కెఎల్ రాహుల్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్ నుంచి తొలగించి రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించారు. దక్షిణాఫ్రికా టూర్కు...
పూజారా, మయాంక్ ఔట్… టీమిండియా 132/2
ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 42 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 132 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ ఇప్పటికే...