Tuesday, March 19, 2024

పూజారా, మయాంక్ ఔట్… టీమిండియా 132/2

- Advertisement -
- Advertisement -

Team India Scored 132 runs for 2 wickets

ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 42 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 132 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ ఇప్పటికే 395 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓపెనర్లు 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మయాంక్ అగర్వాల్ 62 పరుగులు చేసి అజాజ్ పటేల్ బౌలింగ్‌లో విల్‌యంగ్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఛటేశ్వరా పూజారా 47 పరుగులు చేసి అజాజ్ బౌలింగ్‌లో రాస్ టేలర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్‌గిల్ (16), విరాట్ కోహ్లీ(05) బ్యాటింగ్ చేస్తున్నారు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 325
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 62

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News