Friday, April 26, 2024

ఆర్ టిసి బస్సు-కారు ఢీ: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: ఆర్ టిసి బస్సు- కారు ఢీకొన్న సంఘటన జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మోహన్‌రావుపేట శివారులో ఆర్ టిసి బస్సు-కారు ఎదురెదురుగా ఢీకొనడంతో కారు ఉన్న ఇద్దరు చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. గాయపడిన వారిని కోరుట్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News